మార్స్ ప్లానెట్ పై మనిషి జీవించడానికి అనుకూల వాతావరణం ఉందా లేదా అన్న అంశంపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఇవి పూర్తయితే.. మనిషిని మార్స్ పైకి పంపించే ప్రణాళికలను సైంటిస్టులు సిద్ధం చేస్తున్నారు. అయితే…మొదటగా మార్స్పై ఎవరు అడుగుపెట్టబోతున్నారన్న విషయంపై నాసా స్పందిస్తూ.. మార్స్ పై మొదటి అడుగు వేయనున్నది ఓ మహిళే అని అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా అడ్మినిస్ట్రేటర్ జిమ్ బ్రైడెన్స్ స్టెన్ తెలిపారు. చంద్రుడిపై మరోసారి కాలుమోపే తొలి వ్యక్తి కూడా మహిళే అన్నారు. ఆ మహిళ ఎవరు అన్నది ఖచ్చితంగా చెప్పలేకపోయినా.. రాబోయే ప్రాజెక్టులన్నిటిలో మహిళలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. ఈ నెల చివర్లో తొలిసారిగా కేవలం మహిళా ఆస్ట్రోనాట్లు మాత్రమే స్పేస్వాక్ చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఏడు గంటల పాటు సాగే ఈ స్పేస్వాక్ కు, 2013లో ఆస్ట్రోనాట్స్గా ట్రైనింగ్ తీసుకున్న ఆనె మెక్ క్లెయిన్, క్రిస్టినా కోచ్ సిద్ధమవుతున్నారని, అంతేకాక.. ఈ మధ్య నాసా నిర్వహిస్తున్న స్పేస్ క్లాసులకి ఎక్కువ సంఖ్యలో మహిళలే వస్తున్నారని తెలిపారు. ఇప్పటికే నాసా ఆస్ట్రోనాట్లలో 34 శాతం మహిళలే ఉన్నారు. దీన్ని బట్టి రానున్న నాసా ప్రాజెక్టుల్లో మహిళలే కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది.
మార్స్పై మొదటి అడుగు మహిళదే: నాసా
- టెక్నాలజి
- March 13, 2019
లేటెస్ట్
- Sinil Turbo: మెగాస్టార్కు విలన్గా సునీల్..ఆటో బిల్లా క్యారెక్టర్తో మలయాళ ఎంట్రీ..
- కాణిపాకం ఆలయానికి ఒక్కసారిగా పోటెత్తిన భక్తులు
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిని అరెస్ట్ చేయాలి: రఘునందన్ రావు
- Naga babu: ట్విట్టర్కి రీ-ఎంట్రీ ఇచ్చిన నాగబాబు.. మరో పోస్ట్తో క్లారిటీ ఇచ్చేశాడుగా!
- ఏంటీ కిరాతకం : పట్టపగలు.. నడి రోడ్డుపై వ్యాపారిపై కాల్పులు
- రణరంగం : పోలీస్ స్టేషన్ లో భార్యభర్తలు మృతి.. స్టేషన్ తగలబెట్టిన గ్రామస్తులు
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- Vishwanetha: తెరపైకి మోదీ బయోపిక్.. విశ్వనేతగా కట్టప్ప
- వాట్సాప్లో డిలీటైయిన చాట్ ఇలా పొందొచ్చు
Most Read News
- స్వామియే శరణం అయ్యప్ప : 6.5 లక్షల ప్రసాదం డబ్బాలు ఎలా నాశనం చేయాలి..?
- Health alert : ఈ రక్త పరీక్ష చేస్తే.. క్యాన్సర్ వస్తుందా రాదా అనేది ఏడేళ్ల ముందే తెలుస్తుందంట..!
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- IPL 2024: బెంగుళూరు చేతిలో ఓడినా ప్లేఆఫ్కు CSK.. పూర్తి లెక్కలివే
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్లో SRH మేనేజ్మెంట్ మెలిక
- Forbes List 2024: దరిదాపుల్లో లేని కోహ్లీ.. అత్యధిక ఆదాయం పొందుతున్న టాప్ 10 అథ్లెట్లు వీరే
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై