కొద్ది రోజులలో నవరాత్రులు రానున్నాయి. ఈ సందర్భంగా… తమిళ నాడు రాష్ట్రంలో బొమ్మల కొలువులు ఆకట్టుకుంటున్నాయి. ఆ రాష్ట్ర రాజకీయ నాయకులతో పాటు దేశనాయకుల బొమ్మలు కూడా ఈ బొమ్మల కొలువులో కొలువుతీరాయి. తమిళనాడు మాజీ దివంగత సీఎం కరుణానిధి, మహాత్మాగాంధీ, రవింధ్రనాథ్ ఠాగూర్ ల బొమ్మలు అందులో ఉన్నయి. ఎప్పుడూ లేనటువంటి కల్చర్ ను ఇప్పుడు తమిళనాడులో ఏర్పడటంతో అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.
Tamil Nadu: 'Bommai Golu' dolls being prepared in Coimbatore ahead of #Navaratri. Idols of former Tamil Nadu CM M. Karunanidhi, Mahatma Gandhi & idols based on themes of Mahabharata & Ramayana were seen in market. pic.twitter.com/KIBS4BKeMZ
— ANI (@ANI) September 28, 2019
