డిసెంబర్ 10న నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్​ షిప్​ ఎగ్జామ్

డిసెంబర్ 10న నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్​ షిప్​ ఎగ్జామ్

ఖమ్మం టౌన్, వెలుగు :  ఈనెల 10న జరిగే నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్​ షిప్​  2023–24 విద్యాసంవత్సరానికి గాను ఎగ్జామ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖర శర్మ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్టూడెంట్స్ హాల్ టికెట్లను http//bse.telangana.gov.in ద్వారా అప్లై చేసుకున్న ఐడీ పాస్ వర్డ్ తో  తీసుకోవాలని పేర్కొన్నారు.