దేశం

నారాయణ మూర్తి 70 గంటలు పని చేయమంటే.. ఆయన కంపెనీ ఇన్ఫోసిస్.. ఓవర్ టైమ్ వర్క్ వద్దంటోంది !

ఇండియా ప్రపంచ దేశాలతో పోటీగా ఎదగాలంటే వారంలో 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యాలు ఎంత వైరల్ అయ్యాయో చెప్పనవసరం లేదు. ఆయ

Read More

మీరు మధ్యతరగతి భారతీయుడా.. అయితే ఇకపై ఇల్లు కొనుక్కోలేరు..! హైదరాబాదులో..

భారతదేశంలో రియల్టీ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ క్రమంలో అందరికీ ఇల్లు అనే భారత ప్రభుత్వ నినాదం ఇకపై కలలో మాటగానే మిగిలిపోయే ప్రమాదంలో పడింది. ప్రధ

Read More

13 ఏళ్ల బాలిక కిడ్నాప్..హైడ్రామా : సిటీ అంతా జల్లెడ పట్టిన పోలీసులకు షాక్

OTT వెబ్ సిరీస్ ప్రభావమో.. సోషల్ మీడియా ప్రభావమో.. ఏదైతే ఏం కానీ.. ఓ 13 ఏళ్ల బాలిక చేసిన పని.. పోలీసులకు ముచ్చెమటలు పట్టించింది. పేరంట్స్ కు నరకం చూపి

Read More

రైల్వే ప్రయాణికులపై ఛార్జీల మోత..నేటినుంచే(జూలై1) టికెట్ధరలు పెంపు

రైల్వే ప్రయాణికులకు షాక్..రైల్వే ఛార్జీలు పెరిగాయి. నాన్​ ఏసీ మెయిల్, ఎక్స్​ప్రెస్​ రైళ్ల ప్రయాణ ఛార్జీలు పెరిగాయి. పెరిగిన ఛార్జీలు నేటినుంచి (జూలై1)

Read More

Bank Holidays: జూలైలో బ్యాంక్స్ 13 రోజులు క్లోజ్.. ఏఏ తేదీల్లో అంటే..?

July Bank Holidays 2025: నేటితో జూలై నెల ప్రారంభం అయ్యింది. కొత్త నెలలో బ్యాంకులు పనిచేసే రోజులు, వాటికి ఉండే సెలవును ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి.

Read More

ఈ వింత ఎక్కడైనా చూశారా.. నడిరోడ్డుపై..అదీ జాతీయ రహదారిపై పెద్దపెద్ద చెట్లు..

వంద కోట్లతో  రోడ్డు..మధ్యలో చెట్లు..హైవే విస్తరణలో చెట్లు కొట్టేయని సిబ్బంది  బిహార్​లోని పాట్నా- గయా  హైవే విస్తరణలో చెట్లు కొట్ట

Read More

తమిళనాడులో భారీ పేలుడు..ఎనిమిది మంది మృతి, 12మందికి గాయాలు

తమిళనాడులో ఓ బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. మంగళవారం (జూలై1) ఉదయం శివకాశిలోని బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు జరిగి 8మంది మంది సజీవ దహనం అయ్య

Read More

ఉత్తరాదిన దంచికొడుతున్న వానలు..8 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్

హిమాచల్, ఉత్తరాఖండ్​లో విరిగిపడిన కొండచరియలు పలు రాష్ట్రాల్లో స్తంభించిన జనజీవనం ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నదులు లోతట్టు ప్రాంతాలు మునక

Read More

బెంగళూరులో దారుణం..ప్రియుడే చంపేశాడు..డెడ్‌‌బాడీని చెత్తకుప్పలో పడేసిండు

బెంగళూరులో మహిళ మర్డర్‌‌‌‌ కేసును ఛేదించిన పోలీసులు బెంగళూరు: గోనె సంచిలో కట్టి ఉన్న మహిళ మృతదేహం చెత్తకుప్పలో దొరికిన ఘటన

Read More

పాశమైలారం ఘటనపై మోదీ సంతాపం.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా

మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేలు ఇస్తామన్న మోదీ ప్రమాదంపై ఎక్స్​ వేదికగా సంతాపం న్యూఢిల్లీ, వెలుగు: పాశమైలారం ప్రమాద

Read More

ఢిల్లీలో లాల్ దర్వాజా బోనాలు.. సింహవాహిని అమ్మవారికి బోనమెత్తిన గవర్నర్

ఢిల్లీలో లాల్​ దర్వాజా సింహవాహిని బోనాలు షురూ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మ నేడు ఇండియా గేట్ నుంచి తెలంగాణ భవన్ వరక

Read More

మధ్యప్రదేశ్లో నర్సింగ్విద్యార్థిని దారుణ హత్య..హారర్వీడియో వైరల్

మధ్యప్రదేశ్​ లో నర్సింగ్​ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. ఆస్పత్రిలో వృత్తి శిక్షణ పొందుతున్న ట్రైనీ నర్సుపై పట్టపగలే దాడి జరిగింది. అక్కడున్న వారం

Read More

భారత్‎తో సరిహద్దు వివాదం క్లిష్టమైనదే.. కానీ చర్చలకు సిద్ధం: చైనా

బీజింగ్: భారత్‎తో సరిహద్దు వివాదంపై చైనా కీలక వ్యాఖ్యలుచేసింది. భారత్‎తో సరిహద్దు వివాదం సంక్లిష్టమైనదేనని, కానీ సరిహద్దు విభజన సమస్యల పరిష్కా

Read More