దేశం

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరుణ్ పిళ్లైకి బెయిల్

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త అరుణ్​ రామచంద్ర పిళ్లైకు రౌస్ ఎవెన్యూ కోర్టు రెండు వారాల బెయిలు మంజూ

Read More

ముక్కలుముక్కలైన డెడ్ బాడీలు

ముక్కలుముక్కలైన డెడ్ బాడీలు నాగ్ పూర్ పేలుడులో హృదయవిదారక దృశ్యాలు  ఇప్పటి వరకు 50 పార్ట్స్ గుర్తింపు  నాగ్ పూర్: నాగ్ పూర్ ఫ్యా

Read More

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్​కు మళ్లీ నోటీసులు

న్యూఢిల్లీ, వెలుగు: లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్​కు ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 21న విచ

Read More

కొరియన్ మహిళకు వేధింపులు

న్యూఢిల్లీ: సౌత్ కొరియాకు చెందిన మహిళా వ్లాగర్​ను ఓ వ్యక్తి వేధింపులకు గురిచేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. కొరియన్ మహిళ కెల్లీ మహారాష్ట్రలోని ఓ మ

Read More

బానిస మనస్తత్వం నుంచి దేశానికి విముక్తి

వారణాసి:  బానిస మనస్తత్వం నుంచి దేశం స్వాతంత్ర్యం ప్రకటించుకుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మన వారసత్వాన్ని చూసి దేశం గర్విస్తున్నదని చె

Read More

79 మంది ఎంపీల సస్పెన్షన్​

79 మంది ఎంపీల సస్పెన్షన్​ .. లోక్​సభలో 33 మంది, రాజ్యసభలో 46 మంది సెక్యూరిటీ బ్రీచ్​పై కేంద్రం ప్రకటనకు ప్రతిపక్షాల డిమాండ్​ ప్లకార్డులతో సభలో

Read More

చరిత్ర సృష్టించిన ఇండిగో.. ఏడాదిలో వంద మిలియన్‌ మంది ప్రయాణం

ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సంస్థ కొత్త చరిత్ర సృష్టించింది. ఏడాదిలో వంద మిలియన్‌ మంది ప్రయాణికులు(10 కోట్ల మంది) ప్రయాణించిన తొలి భారత విమానయ

Read More

పేలుళ్లకు భారీ కుట్ర..! ఎనిమిది మంది ఐఎస్ఐఎస్ ఏజెంట్ల అరెస్టు

దేశవ్యాప్తంగా మొత్తం 19 చోట్ల నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు సోమవారం (డిసెంబర్ 18న)  సోదాలు చేశారు. ఇస్లామిక్ టెర్రర్ గ్రూపు ఐసి

Read More

కాంగ్రెస్‌ క్రౌడ్‌ఫండింగ్.. డొమైన్‌ క్లిక్‌ చేస్తే బీజేపీ పేజీకి వెళ్తోంది..!

లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీ ‘డొనేట్‌ ఫర్‌ దేశ్‌’ పేరిట క్రౌడ్‌ ఫండింగ్‌ను ప్రారంభించింది. అదే పేరు

Read More

దేశంలో మళ్లీ కరోనా కేసుల పెరుగుదల ..రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం

భారత్ లో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో నమోదవుతున్న కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇదే క్రమంలో కేరళలో ఓ మరణం కూడా చోట

Read More

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు మళ్లీ ఈడీ నోటీసులు

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మరోసారి నోటీసుల

Read More

తమిళనాడు అతలాకుతలం... జనజీవనం అస్తవ్యస్తం... రైల్వేస్టేషన్లు, ఎయిర్​పోర్టుల్లో వరద నీరు

తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తాయి. ఫలితంగా ప్రధాన రహదారులన్నీ జలమయంగా మారాయి. దాంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ వానలతో దక్షిణ తమిళనాడుకు చెందిన

Read More

లడఖ్ కార్గిల్‌లో భూకంపం.. పాకిస్థాన్‌లో ప్రకంపనలు

లడఖ్‌లోని కార్గిల్ ప్రాంతంలో సోమవారం 5.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది. మధ్యాహ్నం 3:48 నిమి

Read More