దేశం

ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు.. రైతు సంఘాలతో ముగ్గురు కేంద్ర మంత్రుల చర్చలు

సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ రైతు సంఘాలు ఫిబ్రవరి 13న ఛలో ఢిల్లీ పాదయాత్రకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కనిస మద్దతు ధర, వ్యవసాయ కూలీలకు పె

Read More

అంగన్ వాడీలో జాబ్ ఆశ చూపించి 20 మందిపై గ్యాంగ్ రేప్

ఉద్యోగం ఆశ చూపించి 20మంది మహిళలపై ఇద్దరు అధికారులు అత్యాచారానికి పాల్పడ్డారని రాజస్థాన్ లోని పాలి జిల్లా సిరోహిలో కేసు నమోదైంది. సిరోహి మున్సిపల్

Read More

ఖతార్‌లో 8 మంది భారతీయులకు మరణశిక్ష రద్దు..

ఖతార్‌లో మరణశిక్ష పడిన ఎనిమిది మంది భారతీయులను అక్కడి ప్రభుత్వం విడుదల చేసింది. ఎనిమిది మాజీ నేవీ ఆఫీసర్లలో, ఏడుగురు ఇప్పటికే భారతదేశానికి తిరిగి

Read More

మీ పేరెంట్స్​ నాకు ఓటేయ్యకపోతే తినకుండా మారం చేయండి : సంతోష్ బంగార్

ముంబై: ‘మీ తల్లిదండ్రులను నాకు ఓటేయ్యమనండి. నాకు ఓటేయ్యపోతే రెండు రోజుల పాటు తినకుండా మారం చేయండి’ అని ఏక్ నాథ్ షిండే శివసేన వర్గానికి చెం

Read More

ద్వేషంలేని హిందుస్థానే మా లక్ష్యం : రాహుల్ గాంధీ

 బీజేపీ, ఆర్ఎస్ఎస్ విద్వేషాలను వ్యాప్తి చేస్తున్నయ్ రాయ్ గఢ్: బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలో విద్వేషాలను వ్యాప్తి చేస్తున్నాయని కాంగ్రెస్ మాజీ

Read More

ఇండియా కూటమి బలంగా ఉంది : సచిన్​ పైలట్

న్యూఢిల్లీ/రాయ్‌‌‌‌గఢ్: ఒకటి రెండు పార్టీలు ఎన్డీయే వైపు మొగ్గు చూపినా ‘ఇండియా’ కూటమి బలంగానే ఉందని కాంగ్రెస్ నేత సచిన

Read More

ప్రజా సేవకుడిగా వచ్చా .. ఓట్లు అడిగేందుకు కాదన్న మోదీ

ఝబువా(మధ్యప్రదేశ్)/టంకార(గుజరాత్):  లోక్​సభ ఎన్నికల్లో బీజేపీకి కచ్చితంగా 370 సీట్లకు పైగా వస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఎన్డీఏ కూటమి ఈస

Read More

ఈడీ కేసులు ప్రతిపక్షాలపైనే : శరద్​ పవార్

పుణె: బీజేపీ నాయకులపై ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని... గతంలో కొందరిపై

Read More

రైతుల చలో ఢిల్లీ .. బార్డర్లలో భారీగా పోలీసుల మోహరింపు

న్యూఢిల్లీ: కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కి చట్టబద్ధత, అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొన్న రైతులపై కేసుల ఎత్తివేత, ఇతర డిమాండ్ల సాధన కోసం ఉత్తరాద

Read More

సాంస్కృతిక కేంద్రాలకు మోదీ పునరుజ్జీవం .. ప్రధానిపై అమిత్ షా ప్రశంసలు

మైసూరు: ప్రధాని నరేంద్ర మోదీని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రశంసించారు. భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి  ప్రపంచ వేదికపై గౌరవం కల్పించేందుకు మోదీ

Read More

బండి తీసిండో లేదో..  ఎమర్జెన్సీ వార్డులో ఆపిండు

సోయితప్పి పడిపోయిన తాతను బైక్ మీద ఆస్పత్రికి చేర్చిన మనవడు అచ్చం 3 ఇడియట్స్ సినిమాలోని సీన్​ను తలపించిన ఘటన భోపాల్: అస్వస్థతకు గురైన తాతకు ఊ

Read More

దండకారణ్యంలో పేలిన మందుపాతర

భద్రాచలం, వెలుగు : మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఓ జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ఛత్తీస్ గఢ్ దండకారణ్యంలో ఆదివారం జరిగింది. భద్రతా బలగాలను లక్

Read More

రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

14మంది రాజ్యసభఅభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. నామినేషన్ల గడువు దగ్గర పడుతున్న క్రమంలో ఉత్తరాఖండ్,  ఉత్తరప్రదేశ్, హర్యానా, కర్ణాటక, బీహార్, ఛత్తీ

Read More