దేశం
ఆనవాళ్లు కూడా వదల్లేదు : పొలంలోని సెల్ టవర్ మొత్తం ఎత్తుకెళ్లారు..
ఉత్తరప్రదేశ్లో విచిత్రమైన దొంగతనం జరిగింది. కౌశాంబి జిల్లాలోని ఉజ్జయిని గ్రామంలో ఉన్న 10 టన్నుల బరువున్న 50 మీటర్ల ఎతైన మొబైల్ టవర్ ను దుం
Read Moreఅడవిలో కనిపించిన అరుదైన నల్ల చిరుత పులి
రాష్ట్రంలో జరుగుతున్న పులుల గణన సందర్భంగా ఒడిశాలోని ఓ అడవిలో అత్యంత అరుదైన నల్ల చిరుతపులి కనిపించిందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. పులుల గణన కోసం అ
Read Moreబ్రేకింగ్ న్యూస్.. 13 స్కూళ్లకు బాంబు బెదిరింపు
బెంగళూరులోని 13 పాఠశాలలకు ఈ రోజు (డిసెంబర్ 1న) ఉదయం బాంబు ఉందని బెదిరింపు మెయిల్స్ వచ్చాయని అధికారులు తెలిపారు. అనంతరం వెంటనే పాఠశాలలను మూసివేయించారు.
Read Moreఏంటో ఈ చిత్ర విచిత్రాలు : అది రైలు.. కల్యాణ మండపం కాదు..
కాలం మారింది. సాంప్రదాయ వివాహ వేదికల యుగానికి వీడ్కోలు చెప్పడం ఎప్పుడో మొదలైంది. ఎందుకంటే ఇప్పుడు ప్రేమ అనే ఆయుధం ప్రపంచాన్ని ఏలుతోంది. రీసెంట్ డేస్ ల
Read Moreముహూర్త బలం : ఆస్పత్రిలోనే పెళ్లి చేసుకున్న జంట : డెంగ్యూ సైతం ఆపలేకపోయింది
ఇటీవలి కాలంలో దేశంలో డెంగ్యూ కేసులు పెరుగుతున్న క్రమంలో ఎంతో మంది అనారోగ్యం పాలవుతున్నారు. ఈ వ్యాధి నుంచి ఎవరూ తప్పించుకోలేకపోతున్నారు. దీని వల్ల కొన్
Read Moreచైనాను చూసి నేర్చుకోండి.. ఏదీ ఫ్రీగా ఇవ్వకూడదు : ఇన్ఫోసిస్ నారాయణమూర్తి
ఇన్ఫోసిస్.. ప్రపంచంలోనే టాప్ టెక్ కంపెనీల్లో ఒకటి.. ఇండియాలో నెంబర్ వన్ ఐటీ కంపెనీ.. ఇటీవల కాలంలో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు అయిన నారాయణమూర్తి సంచలన వ్యా
Read More3 రోజుల్లో తమిళనాడు-ఆంధ్ర తీరంలో తుఫాను : వాతావరణ శాఖ హెచ్చరిక
తమిళనాడులోని చెన్నై, దాని పొరుగు జిల్లాలలో భారీ వర్షం కురుస్తూనే ఉంది. దీంతో అనేక లోతట్టు ప్రాంతాలు, ట్రాఫిక్ జామ్లు జలమయమయ్యాయి. తాజాగా డిసెంబర
Read Moreముంచుకొస్తున్న తుఫాన్.. డిసెంబర్ 2న భారీ వర్షాలు
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిని తీవ్ర అల్పపీడన ప్రభావంతో పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ వాయుగుండంగా బలపడింది. దీని ప్రభావంతో డిసెంబర్ 2వ తేదీన తుఫానుగా మార
Read Moreగోల్డ్ కొనాలనుకునే వారికి గుడ్న్యూస్
యూఎస్ డాలర్ మళ్లీ బలం పుంజుకోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గింది. ప్రస్తుతం, ఔన్స్ (28.35 గ్రాములు) బంగారం ధర 2,038
Read Moreరాజస్థాన్ లో మేమే గెలుస్తం: గెహ్లాట్
జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుందని ఆ పార్టీ నేత, సీఎం అశోక్ గెహ్లాట్ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నిక
Read Moreఐదు రాష్ట్రాల్లో 2 వేల కోట్లు సీజ్
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాల్లో ఇప్పటివరకు రూ.2000
Read Moreడిసెంబర్ 2న పార్లమెంట్ అఖిలపక్ష సమావేశం
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం శనివారం లోక్సభ, రాజ్యసభలోని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్ల సమ
Read Moreదేశమంతా కొత్త హెల్త్ స్కీం: రాహుల్
వయనాడ్: దేశంలో పేదలకు సరైన వైద్యం అందడం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. పెద్ద రోగాలొస్తే పేదలకు చావే దిక్కు అన్నట్టుగా పరిస్థితి ఉందని ఆ
Read More












