దేశం
ఏడు హామీలతో బీజేపీ మ్యానిఫెస్టో ‘ఇంద్రధనస్సు’
ఉచితంగా విద్య, వైద్యం అందించేలా హామీ ఆయుష్మాన్ భారత్ రూ. 10 లక్షలకు పెంపు హైదరాబాద్: కాంగ్రెస్ కు దీటుగా ఏడు గ్యారెంటీలతో బీజేపీ మ్యానిఫెస్ట
Read Moreఅయోధ్య రామ మందిరానికి హిందువులుగా వెళ్లి.. ముస్లింలుగా తిరిగొస్తారు: పాక్ మాజీ కెప్టెన్
యావత్తు దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే ఆలయం నిర్మాణ పనులు దాదాపు పూర్తవగా.. ఈ ఏడాది
Read Moreమమ్మల్ని ఓడించడం మీ జీవితంలోనే జరగదు.. మరో జన్మ ఎత్తాల్సిందే : కేజ్రీవాల్
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ప్రధాని మోదీపై కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టి బీజేపీ ప్రభుత్వాన్ని
Read Moreదోశ ఫెస్టివల్ పెడితే లక్ష మంది వచ్చారు.. 5లక్షల దోశలు తినేశారు
పప్పు, బియ్యం పులియబెట్టిన పిండితో చేసిన సన్నని రుచికరమైన ముద్ద దోశ.. ఇది భారతదేశంలో అత్యంత ఇష్టపడే వంటలలో ఒకటి. సాధారణంగా, వీటిని కొబ్బరి చట్నీ, సాంబ
Read Moreమ్యాట్రిమోనియల్ వెబ్సైట్లలో వాళ్లే అసలు టార్గెట్.. నమ్మిస్తారు, దోచేస్తారు
పెళ్లి చేసుకుంటానంటూ మహిళలను మోసం చేసి, వారి వద్ద ఉన్న డబ్బును, విలువైన వస్తువులను దోచుకున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. రంగారెడ్డి జిల్లా కం
Read Moreఇన్ కం ట్యాక్స్ ఉద్యోగికే టోకరా.. 5 రూపాయలతో లక్ష కొట్టేశారు
ఓ ఆదాయపు పన్ను శాఖ ఉద్యోగి ఆన్ లైన్ మోసానికి బలైపోయాడు. తన బ్యాంకు ఖాతా నుంచి రూ.98వేల 5వందలను పోగొట్టుకున్నాడు. పశ్చిమ బెంగాల్కు చెందిన నిశాంత్ కుమార
Read Moreగుడ్ న్యూస్.. తగ్గిన కమర్షియల్ LPG సిలిండర్ ధర
పండుగల సీజన్లో పెద్ద ఉపశమనంగా, పెట్రోలియం కంపెనీలు LPG గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గించాయి. నాలుగు మెట్రో నగరాల్లో 19 కిలోల కమర్షియల్ LPG (లిక్విఫ
Read MoreGod Shiva : కార్తీక మాసంలో 365 వత్తుల్ని వెలిగిస్తే ఎలాంటి పుణ్యం వస్తుంది
కార్తీకమాసంలో ప్రతి ఇల్లూ దీపాల వెలుగులతో నిండిపోతుంది. పూజలు, వ్రతాలు, దీపారాధనలతో ఆడబిడ్డలంతా బిజీ అవుతారు. కార్తీక మాసంలో శుక్లపక్ష పున్నమి తిథిలో
Read Moreమందు బాబులకు బ్యాడ్ న్యూస్.. ఈ నెల 19న లిక్కర్ షాపులు బంద్
ఛత్ పూజ సందర్భంగా నవంబర్ 19న నగరంలో 'డ్రై డే' పాటిస్తామని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ కమిషనర్ ఉత్తర్వులు జారీ
Read MoreGood News : 3 వేల కొత్త రైళ్లు వస్తున్నాయి.. నో వెయిటింగ్ లిస్ట్.. పట్టాలు సరిపోతాయా...
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ నవంబర్ 16న ఓ కీలక ప్రకటన చేశారు. రైల్వే ప్రయాణీకుల సామర్థ్యాన్ని ప్రస్తుతం 800 కోట్ల నుంచి వెయ్యి కోట్లకు పెంచడాని
Read Moreచెప్పులతో కొట్టించుకున్న కాంగ్రెస్ అభ్యర్థి..
రాజకీయ నేతల లక్ష్యం ఒక్కటే ఉంటుంది.. అది గెలుపు.. ఏం చేసైనా.. ఎలాగైనా గెలిచి తీరాలి.. స్నానాలు చేయిస్తారు.. ముడ్లు కడుగుతారు.. అన్నం తినిపిస్తారు.. వం
Read Moreరాజకీయాల్లోకి మాజీ టాప్ హీరోయిన్.. లోక్ సభకు పోటీ
రాజకీయాల్లోకి హీరోయిన్స్ రావటం కామన్.. 2024 లోక్ సభ ఎన్నికల్లో బరిలోకి దిగటానికి మరో హీరోయిన్ రెడీ అయ్యారు. ఆమే మాధురీ దీక్షిత్. 90లో హిందీ సినిమా ఇండ
Read Moreప్రపంచ దేశాలు మాకు థ్యాంక్స్ చెప్పాలి: జైశంకర్
లండన్: రష్యా‑ఉక్రెయిన్ యుద్ధ సమయంలో రష్యా నుంచి భారత్ చమురును కొనుగోలు చేసి ప్రపంచ వ్యాప్తంగా ధరలు పెరగకుండా చేసిందని విదేశాంగ శాఖ మంత్రి జై శంక
Read More












