దేశం
అయోధ్యకు వెళ్లను : సోనియా, రాహుల్ సరసన చేరిన లాలూ
జనవరి 22న అయోధ్యలో జరగనున్న రామమందిర శంకుస్థాపన కార్యక్రమంలో తాను పాల్గొనబోనని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ స్పష్టం చేశారు. ఈ ఉదయం ఆయన విలేకరులతో మాట్ల
Read Moreమణిపూర్ లో మళ్లీ చెలరేగిన హింస
మణిపూర్ లో మళ్లీ హింస చెలరేగింది. తెంగ్నౌపాల్ జిల్లాలోని మోరేలో భద్రతా దళాల పై కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఒక పోలీస్ కమాండో మృతి చెందారు. కాల్పులు జర
Read Moreఅదృశ్యమైన బిజినెస్ మేన్ ఆత్మహత్య,,!
తమిళనాడులో దారుణం జరిగింది. కుళ్లిపోయిన స్థితిలో ఒక వ్యాపారవేత్త డెడ్ బాడీ లభ్యమైంది. వివరాల్లోకి వెళితే తమిళనాడులోని వరదరాజపురంలో నివాసం ఉంటున్
Read Moreఫిబ్రవరిలో పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గింపు : ఆయిల్ కంపెనీలకు 75 వేల కోట్ల లాభం..
పెట్రోల్ రేట్లు తగ్గుతాయా లేదా.. కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం.. దీనికి కారణం లేకపోలేదు.. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా తగ్గాయి. ఇదే సమయంల
Read MoreFact Check : రూ.500 నోట్లపై శ్రీ రాముడు.. రామ రాజ్యంలో నిజమెంత..!
జనవరి 22న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. ఈ క్రమంలో శ్రీరాముడి ఫోటోతో కూ
Read Moreషాహీ ఈద్గాలో సర్వేపై సుప్రీంకోర్టు స్టే
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి వివాదం కేసులో సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పు ఇచ్చింది. టెంపుల్ పక్కనున్న షాహీ ఈద్గాలో కోర్టు
Read Moreపొగమంచు ఎఫెక్ట్..ఎయిర్పోర్టుల్లో వార్ రూమ్స్
న్యూఢిల్లీ : దట్టమైన పొగమంచు కారణంగా దేశవ్యాప్తంగా విమానాల రాకపోకలకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. దీంతో వాటిని నివారించేందుకు కేంద్ర మంత్రి జ్యోతిర
Read Moreఅటల్ సేతుపై బండ్లు ఆపితే కఠిన చర్యలు
ముంబై : దేశంలోనే అతి పొడవైన సముద్రపు వంతెన అటల్ సేతుపై వెహికల్స్ ఆపితే కఠిన చర్యలు తీసుకుంటామని ముంబై పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. అటల్ సేత
Read Moreఅయోధ్య ప్రాణప్రతిష్ఠను పొలిటికల్ ఈవెంట్గా మార్చారు : రాహుల్ గాంధీ
చిపోబోజౌ(నాగాలాండ్) : అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని పొలిటికల్ ఈవెంట్గా మార్చారని కాంగ్రెస్ మాజీ చీఫ్, ఎంపీ రాహుల్
Read Moreశ్రీరాముడి విగ్రహం చెక్కిన అరుణ్ యోగిరాజ్
అయోధ్యలో ప్రతిష్ఠించనున్న శ్రీరాముడి విగ్రహం ఖరారైంది. కర్నాటకలోని మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించిన ప్రతిమను
Read Moreఇయ్యాల అయోధ్యకు రాముడి ప్రతిమ
అయోధ్య/మైసూరు: శుభ సమయం రానే వచ్చింది.. మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడి ఆగమనానికి వేళయింది. అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠకు క్రత
Read Moreచైనా మాంజాకు ఆరుగురు బలి
న్యూఢిల్లీ : మకర సంక్రాంతి సందర్భంగా గాలిపటాలు ఎగరేసేందుకు ఉపయోగించిన నిషేధిత చైనీస్ మాంజా కారణంగా పలు కుటుంబాల్లో విషాదం అలముకుంది. వివిధ రాష్ట
Read Moreలోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయండి : నడ్డా
న్యూఢిల్లీ, వెలుగు : లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలోని 17 ఎంపీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని రాష్ట్ర పార్టీ శ్రేణులకు బీజేపీ చీఫ్ జేపీ నడ
Read More












