దేశం
పటేల్ అచంచలమైన స్ఫూర్తిృ, దూరదృష్టి.. ఎప్పటికీ మార్గదర్శకమే : మోదీ
సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ దార్శనికతతో కూడిన రాజనీతిజ్ఞతను, దేశానికి ఆయన చేసిన సేవలను, అసాధారణ అంకితభావాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన జయంతి సందర్భంగా
Read Moreసెల్ఫ్హెల్ఫ్ గ్రూపులకు రుణమాఫీ.. గ్యాస్ సిలిండర్పై రూ.500 సబ్సిడీ
జల్బంధ: చత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీని మరోసారి గెలిపిస్తే స్వయం సహాయక సంఘాల రుణాలు మాఫీ చేస్తామని, గ్యాస్సిలిండర్పై రూ.500
Read Moreఢిల్లీలో పడిపోతున్న ఎయిర్ క్వాలిటీ.. మూడు రోజులుగా ‘వెరీ పూర్’ కేటగిరీలో ఏక్యూఐ
న్యూఢిల్లీ: చలి పెరిగే కొద్దీ ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ పడిపోతున్నది. పలు ప్రాంతాల్లో గాలి కాలుష్యం స్థాయి ‘సివియర్’
Read More‘పార్టీల’ విరాళాల లెక్కలు ప్రజలకు చెప్పక్కర్లేదు: సుప్రీం కోర్టుకు కేంద్రం వివరణ
న్యూఢిల్లీ: రాజ్యాంగం ప్రకారం రాజకీయ పార్టీల నిధుల గురించి తెలుసుకునే హక్కు పౌరులకు లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. ఎలక్టోరల్ బాండ్
Read Moreబీటెక్ యువతి మృతికి కారకుడైన నిందితుడి ఎన్కౌంటర్
లక్నో: మొబైల్ ఫోన్ చోరీ చేసి, బీటెక్ విద్యార్థిని మృతికి కారకుడైన వ్యక్తిని ఉత్తరప్రదేశ్ పోలీసులు సోమవారం ఎన్కౌంటర్ చేశారు. ఘజియాబాద్లోని మసూరి పోలీ
Read Moreస్థిరమైన ప్రభుత్వం వల్లే వేగంగా అభివృద్ధి మాటిస్తే నెరవేరుస్త: మోదీ
మేహ్సనా(గుజరాత్): దేశంలో అభివృద్ధి వేగంగా జరుగుతోందంటూ ప్రపంచవ్యాప్తం గా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రజ
Read Moreబస్సును ఢీ కొట్టిన స్కూల్ వ్యాన్.. యూపీలో నలుగురు దుర్మరణం
బుదౌన్ (యూపీ): ఉత్తరప్రదేశ్లో సోమవారం ప్రమాదం చోటుచేసుకుంది. పిల్లలను స్కూలుకు తీసుకెళుతున్న ఓ వ్యాన్ అదుపుతప్పి కాలేజీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాద
Read Moreమహారాష్ట్ర ఎమ్మెల్యే ఇంటికి నిప్పు
హింసాత్మకంగా మారిన మరాఠా కోటా నిరసనలు ముంబై: మహారాష్ట్రలో మరాఠా కోటా నిరసనలు హింసాత్మకంగా మారాయి. బీడ్ జిల్లాలో సోమవారం కోటా నిరసనకారులు విధ్
Read Moreఖతార్లో మనోళ్ల రిలీజ్కు ప్రయత్నిస్తున్నం: మంత్రి జైశంకర్
న్యూఢిల్లీ, పణజి: ఖతార్ లో మరణశిక్ష పడిన మనోళ్లను విడుదల చేయించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ చెప్పారు
Read Moreవారంలో మూడో బెదిరింపు మెయిల్.. ఈ సారి రూ.400కోట్లు డిమాండ్
గత కొన్ని రోజులుగా వ్యాపారవేత్త అయిన ముఖేష్ అంబానీ బెదిరింపు మెయిల్స్ అందుకోవడం చర్చనీయాంశంగా మారింది. వారం రోజుల వ్యవధిలోనే మూడో మరణ బెదిరింపు మెయిల్
Read Moreఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు ఈడీ నోటీసులు
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర
Read Moreపంజాబ్లో ఒక్క రోజే 740 శాతం పెరిగిన వ్యవసాయ వ్యర్థాల మంటలు
చండీగఢ్ : పంజాబ్లో వ్యవసాయ వ్యర్థాల మంటలు ఒక్క రోజే 740 శాతం మేర పెరిగాయి. ఆదివారం 1068 పంట వ్యర్థాల దహనం సంఘటనలు నమోదయ్యాయి. నాసా శాటిలైట
Read Moreసింగూర్ ప్లాంట్ కేసు.. టాటాకు రూ.766 కోట్లు చెల్లించాలని ట్రిబ్యునల్ ఆదేశం
సింగూరులో నానో కార్ల తయారీ ప్లాంటు కేసులో ట్రిబ్యునల్ కీలక తీర్పునిచ్చింది. పశ్చిమ బెంగాల్లోని సింగూరులో నానో కార్ల తయారీ ప్లాంటు ఏర్పాటుకు
Read More












