దేశం
ఎగ్జిట్ పోల్స్పై నిషేధం.. ఈసీ నోటిఫికేషన్ జారీ
భారతదేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 7వ తేదీ నుంచి నవంబర్ 30 వరకు పలు దఫాల్లో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల
Read Moreవరదల దెబ్బకు రూ.400 కోట్లు మటాష్: ఆర్బీఐ షాక్
మహారాష్ట్ర రెండో రాజధాని నాగ్పూర్. అక్కడ ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలకు ఓ ప్రభుత్వరంగ బ్యాంకు మునిగిపోయింది. ఈ వరదల్లో రూ.400 కోట్ల కరెన్సీ
Read Moreవావ్.. వీసా లేకుండానే థాయ్లాండ్ పర్యటన..
విదేశీ ప్రయాణం చేయాలంటే పాస్ పోర్ట్ ... వీసా ఉంటేనే విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. కాని కొన్ని మిత్ర దేశాలు అలాంటివి ఏమీ లేకపోయి
Read Moreనవంబరు 2న లోక్సభ కమిటీ ముందుకు టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా
పార్లమెంటులో ప్రశ్నలు అడగటానికి డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా లోక్సభ నైతిక విలువల క
Read Moreభార్యకు బాయ్ బాయ్ చెప్పిన ప్రముఖ రాజకీయ నేత
రాజస్థాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ తన రెండు దశాబ్దాల వైవాహిక జీవితానికి ముగింపు పలికారు. తన సతీమణి సారా అబ్దుల్లాతో విడిపోయారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన
Read Moreఐ ఫోన్ల హ్యాకింగ్ పై స్పందించిన యాపిల్ సంస్థ.. దాడికి పాల్పడ్డ వ్యక్తులను గుర్తించలేం..
కేంద్రంలోని ప్రతిపక్ష ఎంపీలకు ఐ ఫోన్ల యాపిల్ సంస్థ వార్నింగ్ అలర్ట్ పంపింది. ప్రతిపక్ష ఎంపీల యాపిల్ ఐడీ ఆధారంగా స్టేట్ స్పాన్స
Read Moreమోదీ ప్రాణం అదానీ చేతిలో.. అందుకే ఫోన్లు ట్యాపింగ్: రాహుల్
ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. మోదీ ప్రాణం అదానీ చేతిలో ఉందని వ్యాఖ్యానించారు. కేంద్రం తమ పార్టీ నేతల ఫోన్
Read Moreహైదరాబాద్ లో చీటింగ్ చేశాడని.. రాజస్తాన్ ఆప్ అభ్యర్థి అరెస్ట్
రాబోయే రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిని హైదరాబాద్లో కొంతమందిని మోసం చేశారనే ఆరోపణలపై పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమ
Read Moreమీ ఐఫోన్లు హ్యాక్ చేస్తున్నారు.. అలర్ట్ ఇచ్చిన కంపెనీ
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, శివసేన (యూబీటీ) నాయకురాలు ప్రియాంక చతుర్వేది, కాంగ్రెస్ నేతలు పవన్ ఖేరా, శశి థరూర్లతో సహా పలువురు ప్రతిపక
Read Moreలిఫ్ట్ లో పెంపుడు కుక్క.. మహిళను కొట్టిన రిటైర్డ్ IAS అధికారి
నోయిడాలోని సెక్టార్ 108లోని పార్క్ లారేట్ సొసైటీలో తన పెంపుడు జంతువుతో లిఫ్ట్ దిగేందుకు వచ్చిన ఓ మహిళను వ్యతిరేకించడంతో.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆర్పీ
Read Moreపటేల్ ధైర్యసాహసాలకు ప్రతీక.. జాతీయ ఐక్యతా దినోత్సవం
అక్టోబర్ 31.. భారతదేశ ఐక్యతకు రూపశిల్పిగా పేరొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి. పటేల్ అసాధారణమైన ధైర్యసాహసాల కారణంగా ఆయన్ని ఉక్కు మనిషి అని కూడా పిలు
Read Moreసామాన్యుల పరిస్థితి ఏంటీ : ఆస్పత్రిలో బెడ్ లేక.. చికిత్స అందక.. మాజీ ఎంపీ కుమారుడు మృతి
యూపీలో వైద్యం అందక బీజేపీ మాజీ ఎంపీ ప్రసాద్ మిశ్రా కుమారుడు ప్రాణాలు కోల్పోయాడు. తన కుమారుడు చనిపోవడంతో ఆస్పత్రి ఎదుట ప్రసాద్ మిశ్రా నిరసనకు దిగ
Read Moreరాష్ట్రీయ ఏక్తా దివస్.. 'రన్ ఫర్ యూనిటీ'ని ప్రారంభించిన అమిత్ షా
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్ ఖర్, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు ప్రముఖులు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయన
Read More












