దేశం

ఆపరేషన్ అజయ్ : ఇజ్రాయేల్ నుంచి ప్రత్యేక విమానాల్లో భారతీయుల తరలింపు

ఇజ్రాయెల్‌ ఆర్మీ, హమాస్‌ ఉగ్రవాదుల మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఏ క్షణం ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతం ఇజ్రాయెల్ దేశంలో ఉంటున్న భ

Read More

బీహార్ రైలు యాక్సిడెంట్ కు కారణాలు ఏంటీ.. అర్థరాత్రి ఏం జరిగింది..?

బీహార్‌లోని బక్సర్ సమీపంలో అక్టోబర్ 11న రాత్రి 9.53 గంటల ప్రాంతంలో ఈశాన్య ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 21 కోచ్‌లు పట్టాలు తప్పింది. ఈ ఘట

Read More

డబ్బులు ఇస్తావా సస్తావా : తలపై తుపాకీతో పెట్రోల్ బంక్ లూటీ

ఢిల్లీలో దోపిడి దొంగలు రెచ్చిపోతున్నారు. నిన్న (అక్టోబర్ 10) ఓ ఆటో డ్రైవర్ దోచుకుని చంపేసిన ఘటన మరువక ముందే మరో ఘటన ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది. బుధవ

Read More

101 ఏళ్ల కేరళ వృద్ధ విద్యార్థిని కార్త్యాయని అమ్మ కన్నుమూత

కేరళలో అత్యంత వృద్ధ విద్యార్థినిగా గుర్తింపు పొందిన కార్త్యాయని అమ్మ కన్నుమూశారు. కేరళ రాష్ట్ర అక్షరాస్యత మిషన్ ప్రతిష్ఠాత్మక వయోజన అక్షరాస్యత కార్యక్

Read More

ఖలిస్థాన్ టెర్రరిస్ట్ లఖ్​బీర్​సింగ్​ఆస్తులు జప్తు

న్యూఢిల్లీ: ఖలిస్థానీ టెర్రరిస్ట్ లఖ్​బీర్​ రోడే ఆస్తులను నేషనల్ ఇన్వెస్టిగేషన్  ఏజెన్సీ(ఎన్ఐఏ) జప్తు చేసింది. బుధవారం పంజాబ్​లోని మెగాలో లఖ్​బీర

Read More

రాజస్థాన్లో కాంగ్రెస్ ఆశలన్నీ కులగణనపైనే..!

మళ్లీ అధికారం చేపట్టాక నిర్వహిస్తామని హామీ ఓబీసీ ఓటర్లకు కాంగ్రెస్ గాలం.. పైలట్​ను పక్కన పెట్టడంతో  గుజ్జర్ల ఆగ్రహం జైపూర్: రాజస్థాన్

Read More

పఠాన్ కోట్ దాడి సూత్రధారి లతీఫ్​హతం

పాక్ లోని ఓ మసీదులో దుండగుల కాల్పులు న్యూఢిల్లీ: పఠాన్‌‌కోట్ ​టెర్రర్  దాడికి ప్రధాన కుట్రదారు, మోస్ట్​ వాంటెడ్​ టెర్రరిస్టు షా

Read More

పెండ్లిళ్లు ఎక్కువున్నయని పోలింగ్​ తేదీ మార్చేసిన్రు..

కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడి  న్యూఢిల్లీ, వెలుగు: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీని నవంబర్ 23కి బదులు నవంబర్ 25కి మారుస్తున్నట్లు

Read More

8 రోజుల్లో 108 మంది మృతి.. నాందేడ్ ఆస్పత్రిలో ఆగని మరణాలు

ముంబై: మహారాష్ట్రలోని నాందేడ్ ప్రభుత్వ ఆస్పత్రిలో చనిపోతున్న రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అక్టోబర్ ప్రారంభంలో 48 గంటల వ్యవధిలోనే 31మంది రోగ

Read More

ఉత్తరప్రదేశ్​లో మరో ఘోరం.. బాలికను రైలుకిందకు తోసిన్రు

రెండు కాళ్లూ.. ఓ చెయ్యి కోల్పోయిన బాధితురాలు వేధింపులు అడ్డుకోవడంతో యువకుల దుశ్చర్య సీఎం యోగి సీరియస్ బరేలీ: ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగిం

Read More

బీహార్లో పట్టాలు తప్పిన నార్త్‌ఈస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌.. నలుగురు మృతి

బీహార్‌లో రైలు ప్రమాదం జరిగింది. ఢిల్లీలోని ఆనంద్‌ విహార్‌ నుంచి అస్సాంలోని కామాఖ్యాకు వెళ్తున్న నార్త్‌ఈస్ట్‌ ఎక్స్‌ప్ర

Read More

రికార్డు స్థాయిలో సిప్​లు

భారీగా పెరిగిన డెట్​ఫండ్స్​ఔట్​ఫ్లోలు రూ.2,678 కోట్లకు చేరిన స్మాల్​క్యాప్​ ఇన్​ఫ్లోలు రూ.2,001 కోట్లకు చేరిన మిడ్​ క్యాప్ ​ఫండ్స్​ తగ్గిన ఈక

Read More

యువత కోసం మై భారత్.. స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయనున్న కేంద్రం

దేశవ్యాప్తంగా యూత్ డేటాబేస్ ఏర్పాటు   అన్ని శాఖల స్కీమ్​లూ ఒకే వేదిక నుంచి అందించే చాన్స్   15---–29 ఏజ్ గ్రూప్ వారికి ప్రత్యేక

Read More