దేశం
ఓయో రూం డెత్ మిస్టరీ : ఆ ఇద్దరి చావు వెనక కారణాలు ఇవే..
ఢిల్లీలోని మౌజ్పూర్ ప్రాంతంలోని ఓయో హోటల్ గదిలో దంపతులు శవమై కనిపించిన కొద్ది రోజుల తర్వాత, మహిళను గొంతుకోసి చంపినట్లు పోస్ట్ మార్టం
Read Moreఒక్క డోసుకు రూ. 17కోట్లు.. ప్రపంచంలోనే మోస్ట్ ఎక్స్ పెన్సివ్ మెడిసిన్ ఇదే
జోల్జెన్స్మా ఇంజెక్షన్.. వెన్నెముక కండరాల క్షీణతతో బాధపడుతున్న రెండేళ్లలోపు పిల్లలకు ఉపయోగించే స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (SMA)జన్యు చికిత్స మరోసారి వ
Read Moreవెజ్ కు బదులు నాన్ వెజ్.. కంప్లైంట్ చేసినా నో యూజ్
అహ్మదాబాద్లోని ఒక ఆందోళనకరమైన సంఘటన చోటుచేసుకుంది. మెక్సికన్ హాట్ పాట్కు ప్రసిద్ధి చెందిన బోపాల్లోని టొమాటోస్ & మిర్చ్ మసాలా వార
Read Moreగెహ్లాట్ ఆ రెండు కేసులు దాచిపెట్టిండు.. ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ
రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తన ఎన్నికల అఫిడవిట్లో తనపై ఉన్న రెండు క్రిమినల్ కేసుల సమాచారాన్ని దాచిపెట్టారని ఆరోపిస్తూ కేంద్ర మంత్రి గజేంద్ర సి
Read Moreదీపావళి వేడుకల్లో కెనడా ప్రధాని.. ఫొటోలు వైరల్
నవంబర్ 7న ఒట్టావాలో జరిగిన దీపావళి వేడుకలకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో హాజరయ్యారు. పార్లమెంట్ హిల్ వద్ద దీపాలు వెలిగించడం కోసం దేశంలోని ఇండియన్ కమ్య
Read Moreడిప్యూటీ సీఎంకు డెంగ్యూ.. దీపావళి సెలబ్రేషన్స్ కు దూరం
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ డెంగ్యూతో బాధపడుతూ చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. తన చికిత్సను నిమిత్తం ఈ దీపావళి రోజున, అతను తన మద్దతుదారులను
Read Moreఎన్నికల హామీల్లో ఉచితాలకు నేను వ్యతిరేకం : వెంకయ్యనాయుడు
న్యూఢిల్లీ, వెలుగు : ఎన్నికల హామీల్లో ఉచితాలకు తాను వ్యతిరేకం అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఎలక్షన్ టైంలో నేతలు ఇచ్చే హామీలపై ఆ
Read Moreతృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువాపై అనర్హత వేటు!
న్యూఢిల్లీ : తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రాను డిస్ క్వాలిఫై చేయాలని పార్లమెంటు ఎథిక్స్ కమిటీ సూచించినట్టు తెలుస్తోంది. ఇటీవల పార్లమెంటు స
Read Moreవాచ్మెన్ వేషంలో ప్రజల్లోకి హర్యానా సీఎం
హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ వాచ్ మన్ గెటప్ వేశారు. సెక్యూరిటీ, మంది మార్బలం లేకుండా దసరా మేళాకు వెళ్లారు. గ్రౌండ్ అంతటా కలియతిరుగుతూ ఓ షాపు వద్ద చ
Read Moreరైల్వే ట్రాక్పై పటాకులు కాల్చిండు
జైపూర్కు చెందిన ఓ యూట్యూబర్..దీపావళి సందర్భంగా రైలు పట్టాలపై స్నేక్ క్రాకర్స్ కాల్చి.. ఆ మంటలు, పొగను వీడియో తీశాడు. దానిని సోషల్ మీ
Read Moreవందే సాధారణ్.. ట్రయల్ రన్ సక్సెస్
130 కి.మీ. గరిష్ఠ వేగంతో ప్రయాణించిన రైలు ముంబై : ఇండియన్ రైల్వేస్ వందే సాధారణ్ ఎక్స్ ప్రెస్ ట్రయల్ రన్ ను విజయవంతంగా పూర్తి చేసిం
Read Moreఫైర్ డిటెక్షన్ డివైస్ కనిపెట్టి.. రూ.21 లక్షలు గెలుచుకుంది
భారత సంతతి బాలిక ఘనత వాషింగ్టన్ : ఇంట్లో అగ్ని ప్రమాదాలను ముందుగానే గుర్తించే ఫైర్ డిటెక్షన్ డివైస్ కనిపెట్టి భారత సంతతి బాలిక ప్ర
Read Moreఆదివాసీలు ఇంగ్లిష్ చదవొద్దా?: రాహుల్
అంబికాపూర్ : ఆదివాసీలు ఎదగడం బీజేపీకి ఇష్టం లేదని, అందుకే వారిని ‘వనవాసీలు’ అని ఆ పార్టీ పిలుస్తోందని
Read More












