న్యూఢిల్లీ : తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రాను డిస్ క్వాలిఫై చేయాలని పార్లమెంటు ఎథిక్స్ కమిటీ సూచించినట్టు తెలుస్తోంది. ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో అదానీ, మోదీని లక్ష్యంగా చేసుకుని మహువా లోక్ సభలో ప్రశ్నలు అడిగారని.. అందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందాని నుంచి డబ్బులు, గిఫ్టులు తీసుకున్నా రని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేశారు. మహువా పై వచ్చిన ఆరోపణలను పరిశీలించిన ఎథిక్స్ కమిటీ.. ఆమె సభ్యత్వాన్ని రద్దు చేయాలని తాజాగా రికమండ్ చేసినట్టు సమాచారం. మహువా, హీరానం దాని మధ్య జరిగిన ట్రన్సాక్షన్స్ ను పరిశీలించాలని కమిటీ చెప్పినట్టు సమాచారం. ఈ కమిటీ రూపొందించిన ఫైనల్ రిపోర్టును గురువారం ఆమోదించనున్నట్లు తెలుస్తోంది
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువాపై అనర్హత వేటు!
- దేశం
- November 9, 2023
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్లపై కాంగ్రెస్ గురి
- సాహస బాలుడు సాయిచరణ్ కు సీఎం సన్మానం
- చైనా నుంచి దిగుమతులు పెరుగుతూనే ఉన్నాయ్
- విప్లవోద్యమ గడ్డ తెలంగాణ
- గ్యారంటీ పేరుతో గారడీ చేసిన కాంగ్రెస్ మాజీ మంత్రి హరీశ్రావు
- కేంద్ర సాహిత్య అకాడమీకి మణిపూర్ ఫిల్మ్ అవార్డు
- నాసిరకం మందులతో తగ్గుతున్న ఆయుష్షు
- తాగి నడిపితే.. జైలుకే.. నిజామాబాద్లో రోజూ ఐదు వేల డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు
- కాంగ్రెస్ పాలనలో నేతన్నలకు అన్యాయం : ఎల్.రమణ
- వంశీకృష్ణను గెలిపిస్తే అభివృద్ధి : వివేక్ వెంకటస్వామి
Most Read News
- మీనరాశిలోకి బుధుడు.. శుక్రుడు మేషరాశిలో సంచారం.. ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే..
- వెదర్ రిపోర్ట్.. ఈ రాష్ట్రాల్లో వర్షాలు
- భారత్ లోని యువ జంటల్లో డింక్ సంస్కృతి
- కథ : నాన్నకి కూతురే ఎందుకు ఇష్టం
- ఇది సామాన్యుడి బైక్.. ధర తక్కువ.. మైలేజీ ఎక్కువ.. 160 కి.మీ@ రూ.70 వేలు
- బొద్దింకలు ఇంట్లోకి ఎందుకు వస్తాయి.. ఎలా అడ్డుకోవాలో తెలుసా..
- జుట్టుకు నూనె పెట్టాలా? వద్దా..హెయిర్ ఎక్స్పర్ట్స్ ఏం చేప్తున్నారు?
- కవర్ స్టోరీ : చాలామంది కపుల్స్ పిల్లలు వద్దంటున్నరు!
- RCB vs GT: క్రిస్ గేల్ ఆల్-టైమ్ రికార్డును బద్దలు కొట్టిన విల్ జాక్స్
- మహాద్భుతం: తిరుమల తిరుపతి దేవాలయం రహస్యాలు ఇవే..