దేశం

మోదీ ప్రకటనతో ములుగు జిల్లాలో హర్షాతిరేకాలు

రూ.900 కోట్ల కేటాయింపుతో జోరందుకోనున్న నిర్మాణ పనులు రాష్ట్ర ప్రభుత్వం స్థలం అప్పగించడమే తరువాయి వైటీసీ భవన్‌‌లో తాత్కాలిక తరగతులకు ల

Read More

వీడెవండి బాబూ: 6 నిమిషాల్లో 50 వేడి మిరపకాయలు లాగించేశాడు..

ప్రపంచంలో ఎన్నో రికార్డులు ఉన్నాయి. కొందరైతే బర్గర్ తిని ..మరికొందరు మిరపకాయలు తింటూ .... రికార్డు సృష్టించారు. ఇలా రకారకాల వస్తువులు తింటే వరల్డ్ రిక

Read More

సముద్ర తీరంలో సింహం.. చేపలు పడుతుందా..?

సింహం..అడవిలో ఉన్నా..రాజే..జనాల మధ్యలో ఉన్నా రాజే. చివరకు సముద్రంలో నిలబడినా రాజే. అందుకే అంటారు..సింహాన్ని మృగరాజు అని.. అయితే ఓ సింహం  సముద్ర త

Read More

బడిబాట పట్టిన 92 ఏళ్ల బామ్మ..

ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన సలీమా ఖాన్ (92) అనే వృద్ధురాలు ఇప్పుడు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వయసు అనేది కేవలం సంఖ్య మాత్రమే అని నిరుపిస్తూ తొమ్మ

Read More

భార్య పుట్టినరోజు మర్చిపోయారా.. అయితే నేరుగా జైలుకే... ఎక్కడంటే...

మీకు మీ భార్య పుట్టిన రోజు (Wife`s Birthday) గుర్తుందా? ప్రతి సంవత్సరం ఠంచనుగా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతారా? ఒకవేళ మీరు మీ భార్య బర్త్‌డే

Read More

వామ్మో వీడు మామూలు దొంగకాదు.. ఖర్చు15వందలు..కొట్టేసింది 25 కోట్లు

ఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని జంగ్పురా జగిరిన సంచలనాత్మక నగల దుకాణం చోరీ కేసులో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఇటీవల చోరీకి పాల్పడిన దొంగ లోకేష్ శ్రీవాస్ పో

Read More

దంపతులపై దూసుకెళ్లిన కన్నడ నటుడి కారు.. అరెస్ట్

కన్నడ నటుడు నాగభూషణ సెప్టెంబర్ 30న సాయంత్రం బెంగళూరులో తన కారును దంపతులపైకి తీసుకువెళ్లాడు. పలు మీడియా నివేదికల ప్రకారం, ఈ ఘటనలో గాయపడిన 48ఏళ్ల మహిళ స

Read More

'మెగా క్లీన్‌నెస్ డ్రైవ్'.. చీపురు పట్టిన కీలక నేతలు

ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన మెగా క్లీన్‌నెస్ డ్రైవ్ - 'ఏక్ తారీఖ్ ఏక్ ఘంటా ఏక్ సాథ్' దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. అహ్మదాబాద్‌ల

Read More

బస్సు ప్రమాద బాధితులకు ప్రధాని సంతాపం, 2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటన

సెప్టెంబర్ 30న తమిళనాడులోని నీలగిరి బస్సు ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందడంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్క

Read More

సాంకేతిక లోపం.. ఐఏఎఫ్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

భోపాల్‌లోని బెరాసియాలోని దుంగరియా గ్రామంలోని డ్యామ్ సమీపంలో హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసింది. ఈ సమయంలో విమానంలో ఆరుగురు ఆర్మీ సిబ్బంది ఉ

Read More

విమానంలో ప్రయాణికుడి దురుసు ప్రవర్తన.. 

హైదరాబాద్ నుంచి పాట్నా వెళ్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్‌ విమానంలో ఓ ప్రయాణికుడు సిబ్బందితో దురుసుగా ప్రవర్తించాడు. బాత్రూమ్‌లోకి వెళ్లి లో

Read More

నేడు (అక్టోబర్ 1న) అన్ని పాఠశాలలు ఓపెన్.. ఉత్తరప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సూచనల మేరకు ఉత్తరప్రదేశ్‌లోని అన్ని బోర్డు పాఠశాలలు ఈరోజున అంటే అక్టోబర్ 1న తెరిచి ఉంటాయి. అక్టోబరు 2న గాంధీ జయంతి జర

Read More

ఒడిశా పూరీ బీచ్లో స్వచ్ఛ్ భారత్ సైకత శిల్పం

స్వచ్ఛతా హి సేవా 2023 ప్రచారంలో భాగంగా సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఒడిశాలోని పూరీ బీచ్‌లో అందమైన సైకత శిల్పాన్ని రూపొందించారు. ప్రధాని మోదీ పిల

Read More