దేశం
రాష్ట్రపతి ఆమోద ముద్ర.. చట్టంగా మారిన ఢిల్లీ సర్వీసెస్ బిల్లు
పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ఆమోదించిన నాలుగు బిల్లులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దీంతో ఢిల్లీ సర్వీసెస్ బిల్లు చట్టంగా మారి
Read Moreఅద్భుతానికి దగ్గరగా : చంద్రుడికి వెయ్యి కిలో మీటర్ దూరంలో చంద్రయాన్ 3
చంద్రయాన్ 3లో అద్భుత ఘట్టం ఆవిష్కృతం అయ్యింది. చంద్రుడి ఉపరితలానికి.. అంటే చంద్రుడిపై దిగే ప్రదేశానికి కేవలం వెయ్యి కిలోమీటర్ల దూరానికి చేరుకున్నది చం
Read Moreవాట్సప్ కొత్త అప్ డేట్ అద్దిరిపోయిందిగా.. రెండు అకౌంట్లు ఇకపై ఒకే యాప్లో
వాట్సప్ యూజర్స్ని ఆకట్టుకోవడానికి ఎన్నో కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇటీవల స్క్రీన్షేరింగ్, లాక్చాట్, మల్టీ డివైజ్ ఫీచర్లు తీ
Read Moreస్వాతంత్ర్య దినోత్సవం : ఈ రోజున పిల్లలతో కలిసి చేయాల్సిన ఫ్రెండ్లీ యాక్టివిటీస్
రెండు శతాబ్దాల బ్రిటిష్ పాలన తర్వాత ఆగస్ట్ 15, 1947న మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ప్రతి సంవత్సరం ఆగస్టు 15న, భారతదేశం ఈ స్వాతంత్ర్య దినోత్సవాన్న
Read MoreChatGPT తో నడిచిపోతున్న ఉద్యోగాలు.. డేటా లీక్ పై ఐటీ కంపెనీల ఆందోళన
ChatGPT వంటి OpenAI చాట్బాట్లను ఉపయోగిస్తే.. డేటా లీక్ అయ్యే ప్రమాదం కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కంపెనీల్లో ఉద్యోగులు వినియోగదా
Read Moreజాతీయ జెండాతో సెల్ఫీ : అప్ లోడ్ చేస్తే ఫొటోతో సర్టిఫికెట్ ఇస్తారు
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 2022 నుంచి ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ అనే కార్యక్రమాన్ని &nbs
Read Moreమళ్లీ విదేశాలకు రాహుల్.. సెప్టెంబరులో యూరప్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సెప్టెంబరు నెలలో విదేశాల్లో పర్యటించనుపన్నారు. 2023 సెప్టెంబరు 7 నుంచి 11 వరకు యూరప్లో పర్యటించనున్నారని పా
Read Moreటీవీ ఛానెల్ ఎడిటర్ అరెస్ట్.. నుహ్ హింసపై తప్పుదోవ పట్టించే పోస్ట్
హర్యానాలోని నుహ్, ఇతర జిల్లాల్లో ఇటీవల చోటుచేసుకున్న మత ఘర్షణలపై రెచ్చగొట్టే పోస్టులు చేశారనే ఆరోపణలపై హిందీ న్యూస్ ఛానెల్ ఎడిటర్ను ఆగస్టు 11న గ
Read Moreప్రతిపక్షాలు.. మణిపూర్ ప్రజలకు ద్రోహం చేశాయి : ప్రధాని మోదీ
పార్లమెంటులో ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానాన్ని ఓడించి..అసత్య ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాలకు తగిన సమాధానం చెప్పామన్నారు ప్రధాని మోదీ.. పశ్చిమ బెంగాల్
Read Moreమహిళా బీజేపీ నేత అదృశ్యం కాలేదు.. భర్తే చంపి నదిలో పడేశాడు
వారం రోజులుగా కనిపించకుండా పోయిన మహారాష్ట్రకుె చెందిన బీజేపీ మైనారిటీ విభాగం చీఫ్ సనా ఖాన్ మిస్టరీ వీడింది. ఆమెను ఆమె భర్తే హత్య చేసినట్లు
Read Moreముస్లిం ఓట్లు వద్దు.. వేయమని కూడా అడగను : హిమంత బిస్వా శర్మ
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటినుంచి తనకు ముస్లిం ఓటు వద్దన్నారు. ఓటు వేయమని వారిని అడగనన్నారు. ఎందుకం
Read Moreక్రిమినల్ చట్టాల్లో మార్పులు..బిల్లుల్లోని కీలక అంశాలివే
బ్రిటిష్ కాలం నాటి క్రిమినల్ చట్టాల్లో సమూల మార్పులకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఐపీసీ, సీఆర్పీసీ, ఎ
Read Moreతెలంగాణలో డ్రగ్స్ కేసులు రెండింతలైనయ్: లోక్సభలో కేంద్రం
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో 2020తో పోలిస్తే 2021లో డ్రగ్స్ కేసులు రెండింతలకు పైగా పెరిగినట్లు కేంద్రం వెల్లడించింది. అలాగే, ఏపీలోనూ భారీగా కేసులు పె
Read More












