దేశం

నోట్ల వర్షం : ఈ గణేష్ మండపంలో రోజుకు 50 లక్షల విరాళం

గణపతి నవరాత్రిళ్లు దేశ వ్యాప్తంగా అత్యంత వైభవంగా సాగుతున్నాయి.  ప్రతి గల్లీలో ఆదిదేవునికి భక్తులు పూజలు చేసి మొక్కులను  విరాళాల  రూపంలో

Read More

2023 అసెంబ్లీ ఎన్నికల టార్గెట్: బీజేపీ నేతకు తలనొప్పిగా మారిన అసభ్యకర డ్యాన్స్

ప్రజా ప్రతినిధులంటే ఎలా ఉండాలి. నలుగురికి ఆదర్శంగా నిలవాలి. తమకున్న అధికారాలను ఉపయోగించి నలుగురు మెచ్చే పనులు చేయాలి. గ్రామాలను, పట్టణాలను ఎలా అభివృద్

Read More

ఎడతెరిపి లేకుండా వర్షాలు.. నాగపూర్ మునిగిపోయింది

కుండపోత వర్షంతో నాగ్‌పూర్ నీటమునిగింది. కాలనీలు జలమయమయ్యాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు త

Read More

26న బెంగళూరు బంద్.. నెల రోజుల్లో రెండోది.. ఇప్పుడెందుకు అంటే..

కర్ణాటక, తమిళనాడు మధ్య కావేరీ జలాల వివాదం ముదురుతోంది. కావేరీ నదీ జలాలపై రెండు రాష్ట్రాలు తమ హక్కులకోసం పోరాటం చేస్తున్నాయి. ఇరు రాష్ట్రాల మధ్య నీటి ప

Read More

రూ.600 కోట్ల వినాయకుడు.. ఒక్క రోజే దర్శనం

సూరత్: గుజరాత్ లోని సూరత్ లో చాలా కాస్లీ గణపతి పూజలందుకుంటున్నాడు. కానీ భక్తులకు మాత్రం ఒక్కరోజే దర్శనానికి అనుమతి ఇస్తారు. ఆ గణపతి విలువ రూ. 600 కోట్

Read More

కాచిగూడ - బెంగళూరు వందే భారత్ టికెట్లు రేట్లు, టైమింగ్స్

హైదరాబాద్ కాచిగూడ, బెంగళూరు మధ్య వందే భారత్ రైలు సెప్టెంబర్ 25వ తేదీ నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఎనిమిదిన్నర గంటల్లోనే కాచిగూడ నుంచి బెంగ

Read More

అవయవ దాతలకు ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

తమిళనాడులోని స్టాలిన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అవయవదాతలకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతోనే అంత్యక్రియలు నిర్వహిస్తామని తమిళనాడు మ

Read More

OMG: గుజరాత్‌లో హంసఫర్ రైల్లో మంటలు

తిరుచ్చిరాపల్లి - శ్రీ గంగానగర్ హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు అంటుకున్నాయి. శనివారం(సెప్టెంబర్ 23) మధ్యాహ్నం గుజరాత్‌లోని వల్సాద్

Read More

ఈడీ సమన్లపై హైకోర్టును ఆశ్రయించిన జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్

మనీలాండరింగ్ కేసులో ఈడీ సమన్లపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శనివారం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.ఈడీ సమన్లు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ

Read More

ఆటోలో ఆఫీస్ కుర్చీ.. డ్రైవర్ తెలివికి నెటిజన్లు ఫిదా

బెంగళూరు ఓ ఆటో ఫొటో వైరల్ అవుతుంది.  ఆటో డ్రైవర్ కూర్చొనేందుకు ఆఫీసులో ఉపయోగించే వీల్ చైర్ వేసుకున్నాడు.  ఆఫీసులో కూర్చున్నా.. ప్రయాణంలో కూర

Read More

ఖేలో ఇండియాతో దేశంలో క్రీడాభివృద్ది : ప్రధాని మోదీ

ఉత్తరప్రదేశ్: ఖేలో ఇండియా కార్యక్రమం ద్వారా దేశంలో క్రీడాభివృద్ధికి, యువతలో క్రీడా ప్రతిభను పెంపొందించేందుకు కేంద్రప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ప్రధా

Read More

రూ.2 వేల నోటుకు.. మరో వారమే గడువు

రూ.2000 నోట్లను మార్చుకునేందుకు మరో వారం గడువు మాత్రమే ఉంది. 2వేల నోట్ల చెల్లుబాటుకు సెప్టెంబర్ 30ని డెడ్ లైన్గా  రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించిన వి

Read More

బీజేపీ ఎంపీపై చర్యలు తీస్కోకుంటే..పార్లమెంట్​ను విడిచిపోతా

    లోక్ సభ స్పీకర్ కు బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ లేఖ     రమేశ్ బిధూరి తనను మతపరంగా దూషించారని ఫిర్యాదు న్యూ

Read More