దేశం

16 ఏళ్ల బాలికను.. నడిరోడ్డుపై చంపుతుంటే.. సినిమా చూసినట్లు చూశారు

ఢిల్లీలో ఏం జరుగుతోంది.. ఈ ఘటన తర్వాత ఇదే ప్రశ్న అందరిలో తలెత్తుతుంది. 2023, మే 28వ తేదీ రాత్రి జరిగిన హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఢిల్లీలోని

Read More

ఈశాన్య రాష్ట్రాలకు తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు.. ప్రారంభించిన ప్రధాని

ఈశాన్య ప్రాంతంలో మొట్టమొదటిసారిగా గువాహటి-న్యూ జల్‌పైగురి మార్గంలో ప్రధాని మోడీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జె

Read More

బెంగళూరు పొడి ఇడ్లీపై సోషల్ మీడియాలో రచ్చ రచ్చ

మీరు ఎప్పుడైనా బెంగుళూరుకు వెళ్లి ఉంటే..అక్కడ దొరికే ఎంతో పేరున్న ‘పొడి ఇడ్లీ’ రుచి చూశారా..? ఒకవేళ పొడి ఇడ్లీని తిని ఉంటే ఆ రుచి గురించి

Read More

బెంగళూరులో వైఎస్ షర్మిల.. డీకేతో మళ్లీ భేటీ

బెంగళూర్ లో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల భేటీ అయ్యారు. సోమవారం (మే 29న) ఉదయం బెంగళూరులోని డీకే

Read More

జీఎస్ఎల్వీ ఎఫ్12 ప్రయోగం సక్సెస్

సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి మరో రాకెట్‌ ప్రయోగం జరిగింది. సోమవారం (మే 29న) ఉదయం 10 గంటల 42 నిమిషాలకు జీఎస్&

Read More

ఢిల్లీకి చేరిన రాజస్థాన్ కాంగ్రెస్ పంచాయతీ

రాజస్థాన్ కాంగ్రెస్ పంచాయతీ ఢిల్లీకి చేరింది. సోమవారం (మే 29న) ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఢిల్లీకి రానున్నారు. కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో భేటీకానుండ

Read More

నిన్న ఢిల్లీలో.. ఇవాళ అస్సాంలో.. వ‌ర‌స భూప్ర‌కంప‌న‌లు

అస్సాంలోని సోనిత్‌పూర్‌లో మే 29న ఉదయం రిక్టర్ స్కేలుపై 4.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. గౌహతిలోని కొన

Read More

ఈదురుగాలుల భీబత్సం.. నేలకూలిన సప్తఋషుల విగ్రహాలు

మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహాకాల్ లోక్ కారిడార్ వద్ద బలమైన గాలులు భారీ విధ్వంసం సృష్టించాయి. ఈదురు గాలుల కారణంగా కొన్ని సప్తఋషుల విగ్రహాలు నేలకూలాయి.

Read More

హింసాత్మక ఘటనలపై కేంద్రం ఉక్కుపాదం.. 40మంది ఉగ్రవాదులు హతం

మణిపూర్ లో హింసాత్మక ఘటనలపై కేంద్ర దృష్టి సారించింది. ఒక్కరోజే 40మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ప్రకటించారు. ఈ స

Read More

పాక్, అఫ్గాన్​లో భూకంపం.. జమ్మూకాశ్మీర్, ఢిల్లీలో ప్రకంపనలు 

పాక్, అఫ్గాన్​లో భూకంపం జమ్మూకాశ్మీర్, ఢిల్లీలో ప్రకంపనలు  కాబూల్ : అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ లో ఆదివారం భూకంపం సంభవించింది. అఫ్గానిస్తాన్​

Read More

వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు 12న పాట్నాలో విపక్షాల మీటింగ్

న్యూఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో బీజేపీని కలసికట్టుగా ఎదుర్కొనేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు

Read More

అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు విద్యార్థులు మృతి

అస్సాంలో మే 29న అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గువాహటిలోని జలుక్బరీ వద్ద డివైడర్ ను ఓ కారు ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురు విద్యార్థు

Read More

ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

గుజరాత్ లోని ఖేడా జిల్లా గోబ్లెజ్ గ్రామంలోని ఓ ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలా

Read More