దేశం

మురికివాడలో భారీ అగ్నిప్రమాదం.. ఆకాశాన్నంటిన నల్లని పొగలు

ఢిల్లీలోని జహంగీర్‌పురి ప్రాంతంలోని మురికివాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు.

Read More

ఒడిశా రైలు ప్రమాదంపై సుప్రీంకోర్టులో పిల్

బాలాసోర్ రైలు ప్రమాదంపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని నిపుణుల బృందంతో విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. సుప్రీంకోర్

Read More

ఒడిశా రైలు ప్రమాదం : ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం  నవీన్ పట్నాయక్

కోరమండల్ రైలు ప్రమాద బాధితులకు ఒడిశా ప్రభుత్వం  2023 జూన్ 04 ఆదివారం రోజున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.  ఒడిశాకు చెందిన మృతుల కుటుంబాలక

Read More

రైల్వే ప్రమాదానికి కారణాన్ని గుర్తించాం  : అశ్విని  వైష్ణవ్

ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదానికి గల కారణాలను గుర్తించామని రైల్వే మంత్రి అశ్విని  వైష్ణవ్.  ట్రాక్ పునరుద్ధరణ పనులతో పా

Read More

ముగిసిన రెస్క్యూ.. ట్రాక్ పునరుద్ధరణ పనులు షురూ   

బాలాసోర్/న్యూఢిల్లీ:  రైలు ప్రమాద స్థలంలో బాధితులను కాపాడేందుకు శుక్రవారం రాత్రి ప్రారంభించిన రెస్క్యూ ఆపరేషన్ శనివారం మధ్యాహ్నం ముగిసిందని

Read More

దవాఖాన్ల నిండా బాధితులే.. రాత్రంతా ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లు, స్టాఫ్

  రాత్రికిరాత్రే వందలాది యూనిట్ల రక్తం సేకరణ     ఆస్పత్రుల ముందు యువత క్యూ బాలాసోర్/కటక్: బాలాసోర్ జిల్లా ఆస్ప

Read More

అమర్​నాథ్​లో మొదటి పూజ

అమర్​నాథ్ యాత్రకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం మొదటి పూజ నిర్వహించారు. ఇందులో జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వీడియో కాన్ఫ

Read More

రైల్వే ప్రమాదంపై పూర్తి స్థాయిలో విచారించాలి: ఎన్ఎఫ్ఐఆర్ జనరల్ సెక్రటరీ

ఎన్ఎఫ్ఐఆర్ జనరల్ సెక్రటరీ డిమాండ్ న్యూఢిల్లీ, వెలుగు: ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని నేషనల్ ఫెడరేషన్ ఇండియన్ రైల

Read More

‘కవచ్’ ఉండుంటే.. ప్రమాదం తప్పేదా?

న్యూఢిల్లీ: రైలు ప్రమాదాలను నియంత్రించేందుకు రైల్వే శాఖ ‘కవచ్’ సిస్టమ్​ను అభివృద్ధి చేసింది. అయితే ఇది కొన్ని రూట్లలోనే అందుబాటులోకి వచ్చి

Read More

50 రైళ్ల రద్దు..మరికొన్ని దారి మళ్లింపు

అందుబాటులోకి హెల్ప్‌‌‌‌‌‌‌‌లైన్ నెంబర్స్  సికింద్రాబాద్, వెలుగు : ఒడిశాలో రైలు ప్రమాదం జరగడంతో దక

Read More

మన దగ్గరే మొదలైన ‘కవచ్’

దేశంలోనే తొలిసారి దక్షిణమధ్య రైల్వేలో అమలు ప్రస్తుతం 1,465 కి.మీ. పరిధిలో అందుబాటులోకి..  వచ్చే ఏడాది న్యూఢిల్లీ–హౌరా, న్యూఢిల్లీ&nd

Read More

ఒడిశా రైలు ప్రమాదం... సిగ్నల్ లోపంతోనే

ఒడిశా రైలు ప్రమాదం సిగ్నల్ లోపంతోనే గాయపడ్డ వారికి రక్తదానం చేసేందుకు హాస్పిటల్​కు వచ్చిన యువత ప్రాథమిక దర్యాప్తులో వెల్లడించిన రైల్వే అధికారుల

Read More

అధికారిపై అసహనం .. మైక్ విసిరేసిన సీఎం

రాజాస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఓ కార్యక్రమంలో అధికారులపై అసహనం వ్యక్తం  చేశారు. ఆయన మాట్లాడుతున్న సమయంలో మైక్ సరిగ్గా పనిచేయకపోవడంతో మైక్

Read More