దేశం
ఒకటి కాదు..మూడు రైళ్లు ఢీకొట్టుకున్నాయి..ఎలా జరిగిందంటే
ఒడిశా రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు 250 వరకు మృతి చెందినట్లు తెలుస్తోంది. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ తో పాటు ఆర్బీ పాల్
Read Moreఒడిశా రైలు ప్రమాదం.. 48 రైళ్లు రద్దు , 39 దారి మళ్లింపు
ఒడిశా రైలు ప్రమాద ఘటనతో ఇప్పటికి 48 రైళ్లు రద్దు చేయబడ్డాయి, 39 దారి మళ్లించబడ్డాయని రైల్వే అధికారులు వెల్లడించారు. మరో ఏడు రైళ్లను &
Read Moreరాష్ట్ర వేడుకలు రద్దు.. ఒడిశాలో ఒకరోజు సంతాప దినం
రైలు ప్రమాద ఘటన నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ(జూన్ 3) రాష్ట్రంలో సంతాప దినంగా పాటించనుంది. ఈ మేరకు ఎలాంటి వేడుకలు
Read Moreతెలంగాణ కోసమే.. తెలంగాణ జర్నలిస్టులు
టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఢిల్లీలో ఘనంగా దశాబ్ది వేడుకలు న్యూఢిల్లీ, వెలుగు: ‘తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు’ అన్న నినాదంతో ప్ర
Read Moreజులైలో చంద్రయాన్ 3
చంద్రయాన్ 3 ప్రయోగాన్ని జులైలో చేపడతామని ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) చీఫ్ ఎస్.సోమనాథ్ తెలిపారు. &n
Read Moreకోరమండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదం..50 మంది మృతి..ఎలా జరిగిందంటే
ఒడిషాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 50 మందికి పైగా మృతి చెందారు. 179 మందికి పైగా గాయాలయ్యాయి. కోల్కతాకు సమీపంలోని షాలిమార్ నుంచి తమిళ
Read Moreతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ స్టార్ట్.. సీఎస్కు సీఈసీ కీలక ఆదేశం..
తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది. ఈ ఏడాది చివర్లో తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్త
Read Moreగూడ్స్ రైలును ఢీకొట్టిన కోరమండల్ ఎక్స్ ప్రెస్..వందల మందికి గాయాలు
పశ్చిమ బెంగాల్లోని హౌరా నుంచి తమిళనాడులోని చెన్నైకి వెళ్తున్న కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలుకు ఘోర ప్రమాదం జరిగింది. 2023, జూన్ 2వ తేదీ సాయంత్
Read Moreఆ ఐదు హామీలు ఈ ఏడాది నుంచే అమలు .. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
ఎన్నికల సమయంలో ఇచ్చిన ఐదు హామీలను ఈ ఏడాది నుంచే అమలు చేస్తామని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. శుక్రవారం ( జూన్ 2) క్యాబినేట్ భేటీ అనంతర
Read Moreతల్లిదండ్రులకు దూరం అయిన రెండేళ్ల అరిహా.. అసలు అరిహా కేసు ఏంటీ
దేశం కానీ దేశంలో చిక్కుకుపోయిన కన్నబిడ్డ కోసం తల్లిదండ్రులు రెండేళ్లుగా పోరాడుతూనే ఉన్నారు. జర్మనీలో చిక్కుకుపోయిన రెండేళ్ల చిన్నారి అరిహా షా కోసం తల్
Read Moreరెజ్లర్ల నిరసనకు మద్దతు పలికిన 1983 వరల్డ్ కప్ హీరోస్
డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్భూషణ్ శరన్ సింగ్ను అరెస్ట్ చేయాలంటూ రెజ్లర్ల చేస్తోన్న ఆందోళనకు క్రమక్రమంగా అన్ని వర్గాల మద్దతు ల
Read Moreనువ్వు మా మమ్మీ కాదు.. మేకప్ లో గుర్తు పట్టలేని కొడుకు
తల్లీ కొడుకుల ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో మేకప్లో వచ్చిన తన తల్లిని ఆ చిన్నారి గుర్తించలేదు. ఆ తర్వాత తల్లి కోసం పెద్దగా
Read More95 ఏళ్ల వయస్సులో.. డ్రమ్స్ వాయిస్తూ..
కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. కొందరికి మూడు పూటలా అన్నం దొరికితే.. మరికొందరికి మాత్రం ఒక పూట భోజనం దొరికితే మరో పూట పస్తులు ఉండే దుస్థితి. ర
Read More












