దేశం
చెట్టును ఢీకొట్టిన కారు.. నలుగురు మృతి
భోపాల్ (మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. కారు చెట్టును ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. బంధ
Read Moreకన్న కూతురిని పొడిచి చంపిన తండ్రి
గాంధీనగర్: గుజరాత్ లోని సూరత్లో దారుణం జరిగింది. కన్నకూతురిని కత్తితో 25 సార్లు పొడిచి చంపాడో కసాయి తండ్రి. అడ్డొచ్చిన భార్యపైనా దాడి చేశాడు. ఈ
Read Moreశాంతి స్థాపనకు తోడ్పడుతం.. అమిత్ షాకు హామీ ఇచ్చిన కుకీ, మైతీ ప్రతినిధులు
ఇండియా–మయన్మార్ బార్డర్లో పర్యటించిన అమిత్ షా భద్రతా చర్యలపై సమీక్ష ఇంఫాల్/మోరే: మణిపూర్లో చెలరేగిన అల్లర్ల కట్టడికి స్వయంగా రంగంలో
Read Moreగోదాముల ఏర్పాటుకు లక్ష కోట్లు..కేంద్ర కేబినెట్ భేటీలో నిర్ణయం
న్యూఢిల్లీ: దేశంలో ఆహార ధాన్యాలు నిల్వ చేసేందుకు కొత్త గోదాములు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రానున్న ఐదేండ్లలో రూ.లక్ష కోట్లు
Read Moreపేదోళ్లను మోసం చేయడమే కాంగ్రెస్ పాలసీ: మోడీ
50 ఏండ్లయినా పేదరికాన్ని ఎందుకు నిర్మూలించలే?: మోడీ తొమ్మిదేండ్ల పాలన పూర్తయిన సందర్భంగా రాజస్థాన్లో ర్యాలీ జైపూర్: పేదోళ్లను మోసం చేయడమే క
Read Moreభారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర.. ఎంతంటే?
గ్యాస్ వినియోగాదారులకు ఊరట లభించింది. గ్యాస్ సిలిండర్ రేటును తగ్గిస్తూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే 19 కేజీల కమర్షియల్ గ్యా
Read Moreభయం లేదా రా మీకు : కదులుతున్న కారుపై పుష్అప్స్
గురుగ్రామ్: వయసులో ఉన్న కుర్రాళ్లు, చేతిలో కారుంది, రోడ్లు ఖాళీగున్నయ్.. ఇంకేముందు కారు తీసి అలా షికారుకు వెళ్లారు. బండ్లోనే మందేస్తూ చిందేశారు. అంతటి
Read Moreదేవుడికే పాఠాలు చెప్తరు.. తనకే ఎక్కువ తెలుసని మోడీ నమ్మకం
దేవుడికే పాఠాలు చెప్తరు.. తనకే ఎక్కువ తెలుసని మోడీ నమ్మకం అమెరికాలో రాహుల్ గాంధీ కామెంట్స్ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సమావేశంలో స్ప
Read Moreనాలుగో క్వార్టర్లో జీడీపీ గ్రోత్@ 6.1%
న్యూఢిల్లీ: వ్యవసాయం, తయారీ, మైనింగ్, నిర్మాణ రంగాల్లో మెరుగైన పనితీరు కారణంగా 2022–-23 జనవరి–-మార్చి క్వార్టర్లో భారతదేశ ఆర్థిక వ్
Read Moreఏటీఎంల ట్యాంపరింగ్.. క్యాష్ డిస్పెన్సరీ కియాస్క్ ద్వారా చోరీ
అరచేతిలో ప్రపంచాన్ని చుట్టేసే టెక్నాలజీ మన సొంతం. ఒకప్పుడు డబ్బులు కావాలంటే బ్యాంకుకు వెళ్లాల్సిన పరిస్థితి. ఆ తర్వాత ఏటీఎంల ద్వారా క్యాష్ విత్
Read Moreవాట్సాప్లో.. యూట్యూబ్ స్కాం.. అసలు ఏం జరిగింది
సైబర్ నేరగాళ్లు విభిన్న పద్దతుల్లో నేరాలకు పాల్పడుతున్నారు. పార్ట్ టైం ఉద్యోగాలు, వర్క్ ఫ్రమ్ హోం పేరిట వల వేసి జనాలను బురిడికొట్టిస్తున్నారు. &
Read Moreటీవీ స్క్రీన్ నల్లగానే ఎందుకు ఉంటుంది.. మిగతా రంగుల్లో ఎందుకు ఉండదు ?
టీవీ లేనిదే రోజు గడవదు. పొద్దున లేచినప్పటి నుంచి..రాత్రి పడుకునే వరకు టీవీనే కాలక్షేపం. ముఖ్యంగా గృహిణులు టీవీ చూడకుండా ఉండలేరు. గంట తరబడి సీరియ
Read Moreకారులో మంటలు..నూతన వధూవరులతో సహా నలుగురు సజీవ దహనం
మధ్యప్రదేశ్లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. హర్దా జిల్లాలో రోడ్డు ప్రమాదం జరగడంతో వాహనంలో మంటలు చెలరేగి నలుగురు సజీవదహనం అయ్యారు. అతి వేగంగా వెళ్
Read More












