దేశం

హిందూ దేవత‌ల‌పై స్పీక‌ర్ వివాదాస్పద వ్యాఖ్యలు.. స‌మ‌ర్థించిన సీపీఎం పార్టీ

తిరువ‌నంత‌పురం : హిందువుల దేవుడైన గ‌ణేశుడిపై కేర‌ళ స్పీక‌ర్ ఏఎన్ షంషీర్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతున్న వేళ సీపీఎం పార్టీ స

Read More

ఢిల్లీ సర్వీసెస్ బిల్లుకు టీడీపీ మద్దతు

ఢిల్లీ సర్వీసెస్ బిల్లుపై నరేంద్ర మోదీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ (టీడీపీ)

Read More

అసలేం జరుగుతోంది.. ఆగని చీతాల మరణాలు

దేశంలో అంతరించిపోయిన చీతాల పునరుద్ధరణ కోసం కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ అవి మాత్రం సత్ఫలితాన్ని ఇవ్వడం లేదు. ప్రాజెక్టు చీతాలో భాగ

Read More

కునో నేషనల్ పార్క్‌లో మరో చిరుత మృతి

మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్‌లో మరో చిరుత మృతి చెందిందని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (వన్యప్రాణి) అసీమ్ శ్రీవాస్తవ తెలిపారు.

Read More

ఇద్దరు మణిపూర్ మహిళలను రాజ్యసభకు నామినేట్ చేయాలి: ప్రతిపక్ష కూటమి

మణిపూర్ సమస్యపై చర్చించేందుకు ప్రతిపక్ష నేతల బృందం బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమైంది. వివిధ వర్గాలకు చెందిన ఇద్దరు మహిళలను రాజ్యసభకు నామ

Read More

చందమామ వైపు శరవేగంగా చంద్రయాన్ 3.. ఆగస్ట్ 23న ల్యాండింగ్

ఇస్రో చేపట్టిన ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయాణం విజయవంతంగా సాగుతోంది. ఇటీవలే చంద్రయాన్ 3 భూ కక్ష్యను దాటి చంద్రుడి వైపు ప్రయాణం ప్రారంభిం

Read More

హర్యానా అల్లర్లతో ఢిల్లీలో హైఅలర్ట్

హర్యానా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు అప్రమత్తమయ్యారు. హింసాత్మక ఘటనలు నూహ్ నుంచి గురుగ్రామ్ వరకు విస్తరించాయి. దేశ రాజధాన

Read More

ఇద్దరు హైబ్రిడ్ LeT ఉగ్రవాదులు అరెస్ట్.. ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం

స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తున్న క్రమంలో పోలీసులు తనిఖీలు వేగవంతం చేశార. జమ్మూవోని ఆజాద్‌గంజ్ బారాముల్లాలో చేసిన పోలీసుల తనిఖీల్లో లష్కరే తోయిబ

Read More

ఆగస్టు 7న శామ్‌సంగ్ గెలాక్సీ F34 5G ఫోన్ వచ్చేస్తుంది.. ఫీచర్లు ఇవే..

దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శామ్‌సంగ్ గెలాక్సీ F సిరీస్‌లో తక్కువ ధరలో లభించే బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేస్తోంది. ఈ సిరీస్‌లో

Read More

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

దేశంలో బంగారం ధరలు బుధవారం స్వల్పంగా పెరిగాయి. 10గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర మంగళవారం రూ.55,250 ఉండగా రూ.150 పెరిగి రూ. 55,400కి చేరింది. ఇక 100 గ

Read More

రైల్వే ఉద్యోగులు ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే లీవ్స్ అప్లై చేయొచ్చు..

ఉద్యోగులకు ఇండియన్ రైల్వే ఓ గుడ్ న్యూస్ చెప్పింది. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, రైల్వే బోర్డు ఛైర్మన్ అనిల్ కుమార్ లహోటి ఇటీవల హ్యూమన్ రిసోర్స్ మేనేజ్&z

Read More

నేడు ఆర్టికల్ 370 రద్దు పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ

ఆర్టికల్ 370 రద్దును సవాల్  చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ విచారించనుంది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్

Read More

ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ

ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మారుతున్న వాతావరణం మధ్య, లక్నో, దాని పొరుగు జిల్లాలకు వాతావరణ శా

Read More