దేశం

రేపు కేరళకు రుతుపవనాలు

న్యూఢిల్లీ: ఈసారి రుతుపవనాల రాక ఆలస్యం అవుతోంది. ఈ నెల 4న వస్తాయనుకున్న రుతుపవనాలు.. మూడు నాలుగు రోజులు ఆలస్యంగా ఈ నెల 7న రుతుపవనాలు కేరళను తాకే చాన్స

Read More

మంత్రి మల్లా రెడ్డిని  బర్తరఫ్ చేయాలి ..  నేషనల్ ఉమెన్ కమిషన్​కు బీజేపీ మోర్చా ఫిర్యాదు

న్యూఢిల్లీ, వెలుగు:  మల్లా రెడ్డిని వెంటనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని నేషనల్ ఉమెన్ కమిషన్(ఎన్ డబ్ల్యూసీ)ను బీజేపీ మోర్చా కోరింది. ఆయన ఆదేశ

Read More

కోర‌మాండల్ ఎక్స్‌ప్రెస్‌ డ్రైవర్లు బతికే ఉన్నారు.. యాక్సిడెంట్ ముందు ఏం జరిగిందంటే?

ఒడిశా రైలు ప్ర‌మాదం జరిగిన మూడు రోజుల అనంతరం కోర‌మాండల్ ఎక్స్‌ప్రెస్‌ డ్రైవర్లు బతికే ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ ప్రమాదంలో తీవ్

Read More

రైలు ప్రమాద బాధితులను ఆదుకునేందుకు దీదీ కీలక నిర్ణయం

కోల్‌కతా : ఒడిశా రైలు ప్రమాదం బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ రాష్ట్రాని

Read More

ఉద్యోగులు బయటికెళ్లకుండా ఆఫీసుకు తాళాలు.. ఎక్కడో తెలుసా..? 

గురుగ్రామ్‌ : హర్యానాలోని గురుగ్రామ్‌ కు చెందిన కోడింగ్‌ నింజాస్‌ అనే ఎడ్‌టెక్‌ కంపెనీ చేసిన నిర్వాకం నెటిజన్ల నుంచి విమ

Read More

రూ. 399 పాలసీ.. బీమా సౌకర్యం రూ. 10 లక్షలు 

కరోనా తర్వాత ఆరోగ్య బీమా చేయించుకునే వారి సంఖ్య పెరిగిపోతుంది.  ఫ్యామిలీ ప్యాకేజ్ బీమాతో పాటు.. వ్యక్తిగతంగా కూడా బీమా తీసుకుంటున్నారు.  ఇలా

Read More

'బ్రేక్' సమయంలో ఉద్యోగులు కూర్చోకుండా కుర్చీలు తీసేసిన యజమాని

ఓ స్టోర్ లో ఉద్యోగుల ఉత్పాదకతను పెంపొందించాలనే ఉద్దేశంతో ఓ యజమాని కీలక నిర్ణయం తీసుకున్నాడు. బ్రేక్ టైంలో స్టాఫ్ కూర్చోకుండా అక్కడున్న కుర్చీలను కూడా

Read More

ఒడిశా రైలు ప్ర‌మాద బాధితుల‌కు ధోనీ, కోహ్లీ సాయం చేశారా? ఈ వార్తల్లో నిజమెంత?

ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు దుర్ఘ‌ట‌న యావత్ దేశాన్ని కదిలించింది. ఈ ఘటనలో బాధితుల పట్ల కొందరు ప్రముఖులు మానవత్వం చాటుకుంటున్నారు.

Read More

11వ ర్యాంక్ సాధించిన మద్రాస్ మెడికల్ కాలేజీ

చెన్నై : తమిళనాడులో ప్రముఖ మద్రాస్ మెడికల్ కాలేజీ, రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ 2022-2023 సంవత్సరానికి నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ

Read More

రైల్వే టికెట్లలో 35 పైసల ఇన్సూరెన్స్ తో.. రూ.10 లక్షల క్లెయిమ్

ఒడిశాలోని బాలాసోర్ లో జరిగిన రైలు ప్రమాదం వందలాది కుటుంబాలను ప్రభావితం చేసింది. ఈ క్రమంలో రైలు ప్రయాణ బీమా ఆవశ్యకత తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు

Read More

అదృష్టం-దురదృష్టం: వాళ్లు సీట్లు మార్చుకున్నారు.. వీళ్లేమో..

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో అత్యంత ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకున్న సంగతి విదితమే. ఈ విషాదకర ఘటనలో 275 మంది మృత్యువాత పడగా.. 1,100 మందికి పైగా గాయపడ్డార

Read More

32 ఏళ్ల నాటి హత్య కేసులో ముఖ్తార్ అన్సారీకి యావజ్జీవం

న్యూఢిల్లీ : గ్యాంగ్‌స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీకి 32 ఏళ్ల క్రితం నాటి అవదేశ్ నారాయణ్ హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష పడింది. వారణాసిల

Read More

కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో సెక్యూరిటీ గార్డు మిస్సింగ్

బిహార్ లోని భాగల్ పూర్ లో రూ.17వందల కోట్ల వ్యయంతో నిర్మిస్తోన్న తీగల వంతెన కూలిన ఘటనలో సెక్యూరిటీ గార్డు కనిపించకుండా పోయినట్టు అధికారులు తెలిపారు. ఎస

Read More