దేశం
నీతీశ్ సర్కార్కు పట్నా హైకోర్టులో ఊరట.. కులగణనకు గ్రీన్సిగ్నల్
బీహార్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను పట్నా హైకోర్టు మంగళవారం (ఆగస్టు 1వ తేదీన) కొట్టేసింది. రాష్ట్ర ప్రభుత్వం
Read Moreఢిల్లీలో పెరుగుతున్న కేసులు.. మొన్నటిదాకా వరదలు.. ఇప్పుడేమో కండ్లకలక
భారత దేశ రాజధానిలో కండ్లకలక కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యు
Read Moreఅస్సాంలో ఆయుధాల శిక్షణా శిబిరం... తుపాకుల కలకలం.. కేసు నమోదు
అస్సాం రాష్ట్రంలోని దర్రాంగ్ జిల్లాలోని ఓ పాఠశాలలో ఆయుధ శిక్షణా శిబిరం నిర్వహించినందుకు గాను నిర్వాహకులపై అస్సాం పోలీసులు కేసు నమోదు చేశార
Read Moreపాడు పని చేశాడు... కెనడాలో భారతీయుడు శిక్ష అనుభవిస్తున్నాడు
కెనడాలోని ఒంటారియోలో నివాసం ఉంటున్న సిమ్రాన్ జిత్ షల్లీ సింగ్(40) అనే భారతీయుడికి ఐదేళ్ల జైలు శిక్ష పడింది. అతను మానవ అక్రమ రవాణాకు పాల్పడినట్టు తేలడం
Read Moreఅన్నాభావు సాఠేకి భారతరత్న ఇవ్వాలి : మహారాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేయాలి : సీఎం కేసీఆర్
మహారాష్ట్ర దళిత నేత అన్నాభావు సాఠే కవిత్వాలు అణగారిన వర్గాల కోసమే అని చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన పుట్టిన స్థలానికి రావడం తనకు చాలా ఆనంద
Read Moreవీడి పిచ్చి పీక్స్ కు చేరింది.. రీల్స్ కోసం ఇంత రిస్కా...
సోషల్ మీడియా వచ్చిన తరువాత జనాలు పాపులర్ అయ్యేందుకు ఏం చేస్తున్నారో వారికే అర్దం కావడం లేదు. రీల్స్ కోసం.. లైకుల కోసం జనాలు రక రకాల ట్రిక్కులను
Read Moreఅవిశ్వాస తీర్మానంపై మోదీ సమాధానం ఇచ్చేదెప్పుడంటే..
నరేంద్ర మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఆగస్టు 8, 9 తేదీల్లో జరుగనున్న వర్షాకాల సమావేశాల్లో చర్చ జరిగే అవకాశం ఉన్నట
Read Moreఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ధర్నా
ఢిల్లీలో తెలంగాణ భవన్ ముందు ఆందోళనకు దిగారు పీసీసీ చీఫ్ రేవంత్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు. నష్టపోయిన రైతులు, సామాన్య ప్రజలను ప్ర
Read Moreఅప్పటి వరకు రికార్డింగ్ను నిలిపివేయాలి.. మణిపూర్ వీడియోపై సుప్రీం
మణిపూర్ వైరల్ వీడియో కేసులో ఇద్దరు బాధితుల వాంగ్మూలాన్ని ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు కేసును విచారించే వరకు రికార్డింగ్ను నిలిపివేయాలని దర్యాప్తు సం
Read Moreటీటీడీకి నందిని మిల్క్ డేయిరీ షాక్..అలా అయితే కష్టమే
టీటీడీకి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ షాక్ ఇచ్చింది. నందిని పాల బ్రాండ్ నెయ్యిని తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేయొద్దని నిర్ణయించింది. నెయ్యి ధ
Read Moreచంద్రయాన్-3లో మరో కీలక స్టెప్.. నెక్స్ట్ టార్గెట్ చంద్రుడేనట
చంద్రయాన్-3 అంతరిక్ష నౌక మరో కీలక ముందడుగు వేసింది. భూమి చుట్టూ తన కక్ష్యలను పూర్తి చేసి ఇప్పుడు చంద్రుని వైపు వెళుతున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సం
Read Moreసర్ఫ్రైజ్ విజిట్.. కూరగాయలు, పండ్ల ధరలపై రాహుల్ ఆరా
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆగస్టు 1 తెల్లవారుజామున 4 గంటలకు ఢిల్లీలోని ఆజాద్పూర్ మండిని సందర్శించారు. కూరగాయలు, పండ్ల విక్రయదారులు, వ్యాపారులతో
Read Moreహర్యానాలో ఉద్రిక్తత.. రెండు వర్గాల మధ్య ఘర్షణ
హర్యానా నుహ్ జిల్లాలో రెండు వర్గాల ఘర్షణతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో హర్యానా ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. శాంతి భద్రతల్ని పునరుద్ధరించేందుకు ఖట్టర
Read More












