దేశం

ఒడిశా రైలు ప్రమాదంలో చనిపోయిన మృతుల పిల్లలకు అదానీ గ్రూపు సాయం

ఒడిశాలోని బాలేశ్వర్‌ వద్ద జరిగిన రైలు ప్రమాద ఘటనపై అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‍ప్రమాదంలో మృతి చెందినవారి ప

Read More

నలుగురు పిల్లలను స్టీలు డ్రమ్ములో పెట్టి.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న తల్లి

రాజస్థాన్ లో ఓ మహిళ, తన నలుగురు పిల్లలను చంపి తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకరమైన ఘటన బార్మన్ జిల్లాలోని బనియావాస్ లో చోటుచేసుకుంది. ఊర్మిళ, జెతారామ

Read More

ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణకు ఆదేశం

ఒడిశాలోని బాలేశ్వర్‌ వద్ద జరిగిన రైలు ప్రమాద ఘటనపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని రైల్వే బోర్డు నిర్ణయించినట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన

Read More

వృద్ధురాలి హత్య.. నిందితులను పట్టించిన 'కింగ్ కోహ్లీ'

నగలు, డబ్బు కోసం ఆశపడ్డ కొందరు దుండగలు ఓ వృద్ద మహిళను హత్య చేశారు. ఈ ఘటనలో పోలీసులకు ఎటువంటి ఆధారాలు లభించకపోగా, నిందితులను పట్టుకోవడం వారికి ఓ సవాల్&

Read More

తగ్గనున్న వంటనూనెల ధరలు.. త్వరలోనే అమల్లోకి...!

అంతర్జాతీయ చమురు ధరలు తగ్గడంతో వంటనూనెల ధరలు తగ్గించేందుకు కేంద్రం ఎడిబుల్ ఆయిల్ అసోసియేషన్ ను కోరింది. ప్రస్తుతమున్న ధరలపై రూ.8 నుంచి రూ.12లు తగ్గించ

Read More

1000మందికి పైగా గాయాలు, 100మంది పరిస్థితి క్రిటికల్.. ఒడిశాకు చేరుకున్న కేంద్ర ఆరోగ్యమంత్రి

బాలాసోర్ విషాద రైలు ప్రమాదంలో 1000 మందికి పైగా గాయపడ్డారని, మరో 100మంది పరిస్థితి క్రిటికల్ గా ఉందని  కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా వెల్ల

Read More

మైనర్ బాలికపై దాడి.. పోస్టుమార్టం రిపోర్ట్‌లో భయానక విషయాలు

మే 28న ఢిల్లీలోని షహబాద్ డైరీ ప్రాంతంలో సాహిల్ అనే యువకుడు ఓ మైనర్ బాలికను 16 సార్లు కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటనలో బాలిక పోస్టుమార్టం నివేదికలో భయానక

Read More

ఒడిశా రైలు ప్రమాద బాధితులకు ఎల్ఐసీ బిగ్ రిలీఫ్.. పాలసీ క్లెయిమ్ సెటిల్మెంట్‌పై కీలక నిర్ణయం

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో బాధితుల క్లెయిమ్ సెటిల్‌మెంట్ల కోసం స్టేట్ రన్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్&zwn

Read More

హ్యాట్సాఫ్ : 36 గంటల్లో 3 వేల మంది రక్తదానం

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో గాయపడిన బాధితులను  ఆదుకోవడానికి ముందుకు వచ్చిన స్థానికలకు ఇప్పుడు దేశం మొత్తం హ్యాట్సాఫ్ చెబుతోంది.  ఒడిశా

Read More

5ఏళ్ల తర్వాత తల్లిని చూసి చలించిపోయిన కొడుకు.. భుజాలపై ఎత్తుకుని ఊరు చూపించాడు

కొందరు తల్లిదండ్రులంటే ప్రాణంలా చూసుకుంటారు. వాళ్లే తమకు దైవంగా అనుకుంటూ ఉంటారు. పిల్లలకు ఏదైనా కష్టం వస్తే తల్లిదండ్రులు ఎలా తాపత్రయ పడతారో.. పిల్లలు

Read More

సిగ్నలింగ్ పాయింట్ లో మార్పులు చేయడం వల్లే ప్రమాదం : అశ్విని వైష్ణవ్

ఒడిశా రైలు ప్రమాదంపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రమాదం కాదని.. సిగ్నలింగ్ పాయింట్ లో మార్పుల వల్లే ఈప్రమాదం

Read More

బతుకుదెరువు కోసం తమిళనాడుకు వెళ్తూ.. ముగ్గురు సోదరులు మృతి

ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాద ఘటనలో హృదయవిదారక దృశ్యాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. బతుకుదెరువు కోసం తమిళనాడుకు పని వెతుక్కుంటూ వ

Read More

కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ కు ప్రధాని మోడీ ఫోన్

ఒడిశా రైలు  ఘటనపై ఇవాళ  కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కి  ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేశారు.  రైల్వే ట్రాక్ 

Read More