దేశం

బైక్ పై ప్రమాదకర విన్యాసాలు.. డివైడర్ ను ఢీకొట్టిన ఇద్దరు యువకులపై కేసు

విజయనగరం జిల్లా హగరిబొమ్మనహళ్లి ప్రాంతంలో ద్విచక్రవాహనాలపై ప్రమాదకర విన్యాసాలు చేస్తూ డివైడర్ ను ఢీకొట్టిన ఇద్దరు మైనర్ యువకులపై కర్ణాటక పోలీసులు కేసు

Read More

ఒడిశాలో ప్రమాదం జరిగిన ట్రాక్ మీదుగా.. వందే భారత్ రైలు

ఒడిశాలో రైలు ప్రమాదం జరిగిన తరువాత బాలాసోర్  ప్రాంతంలో రాకపోకలు నెమ్మదిగా ప్రారంభమయ్యాయి. 2023 జూన్ 05  సోమవారం రోజున  పూరీ – హౌర

Read More

సిగరెట్ తాగడంపై వివాదం.. సెక్యూరిటీ గార్డులు, విద్యార్థుల మధ్య ఘర్షణ

గ్రేటర్ నోయిడాలోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని గౌతమ బుద్ధ విశ్వవిద్యాలయంలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు, విద్యార్థుల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో మొత్తం 33మ

Read More

రైల్వే సిబ్బంది అప్రమ‌త్తం  :  కొల్లాం - చెన్నై ఎగ్మూర్ ఎక్స్‌ప్రెస్ కు త‌ప్పిన ముప్పు

తమిళనాడులోని  కొల్లాం- చెన్నై ఎగ్మూర్ఎక్స్‌ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. S3  కోచ్ బేస్ వద్ద పగుళ్లు ఏర్పడినట్లుగా రైల్వే సిబ్బంది గు

Read More

డెడ్ బాడీల కోసం ఆస్పత్రుల్లో వెతుకులాట.. ఫొటోలతో జల్లెడ పడుతున్న వైనం

ఒడిశాలోని బాలాసోర్ లో జరిగిన రైలు ప్రమాదంలో దాదాపు 275మంది మరణించారు. వందల సంఖ్యలో గాయాలపాలయ్యారు. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-హౌరా సూపర్&zw

Read More

ఒడిశా రైలు ప్రమాదం.. ఘటనా స్థలంలో చేతివాటం

ఒడిశా రైలు ప్రమాదం ఎన్నో వందలాది మంది కుటుంబాలకు  తీరని ఆవేదన మిగిల్చింది. అయితే ఇంతటి ఘోర విషాదంలోనూ కొందరు చిల్లర వ్యక్తులు  తమ చేతివాటం చ

Read More

ఒడిశాలో మరో రైలు ప్రమాదం : పట్టాలు తప్పిన గూడ్స్

ఒడిశా రాష్ట్రంలో మరో రైలు ప్రమాదం జరిగింది. కోరమండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ యాక్సిడెంట్ జరిగిన 51 గంటల తర్వాత.. అదే రాష్ట్రంలో మరో రైలు ప్రమాదం జరగ

Read More

ప్రతిపక్షాల సమావేశం వాయిదా.. కాంగ్రెస్, డీఎంకే విజ్ఞప్తులే కారణం

జూన్ 12న పాట్నాలో జరగాల్సిన ప్రతిపక్ష పార్టీల సమావేశం జూన్ 23కు వాయిదా పడింది. కాంగ్రెస్, తమిళనాడు మిత్రపక్షం అభ్యర్థన మేరకు తేదీని మార్చినట్లు పార్టీ

Read More

నైతిక బాధ్యత వహించడానికి కాంగ్రెస్ ఏనాడూ సిగ్గుపడలేదు : రాహుల్ గాంధీ

ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు.  ప్రస్తుతం ఆమెరికా పర్యటనలో ఉన్న  ఆయన..  న్యూయార్క్‌లో భారతీ

Read More

51 గంటల్లోనే బాలాసోర్ లో పట్టాలెక్కిన ప్యాసింజర్ రైళ్లు

ఒడిశా విషాద ఘటన తర్వాత బాలాసోర్  ప్రాంతంలో రైళ్ల రాకపోకలు నెమ్మదిగా ప్రారంభమయ్యాయి. జూన్ 4న రాత్రి గూడ్స్ రైలును పరీక్షించిన అధికారులు ఇవాళ ఉదయం

Read More

పదేండ్ల కిందట దూరమైన తండ్రీ కొడుకులను.. అన్నదాన కార్యక్రమం కలిపింది

రాంచీ: పేదల కడుపు నింపేందుకు చేపట్టిన అన్నదాన కార్యక్రమం పదేళ్ల కిందట దూరమైన తండ్రీకొడుకులను కలిపింది. తల్లి అనుమానాస్పదంగా మృతి చెందడంతో తండ్రి జైలుప

Read More

విదేశాలకెళ్లినప్పుడు..రాజకీయాలు ముఖ్యమా?.. రాహుల్​కు ఇన్​డైరెక్ట్​గా జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్​

విదేశాలకెళ్లినప్పుడు..రాజకీయాలు ముఖ్యమా? రాహుల్​కు ఇన్​డైరెక్ట్​గా జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్ ​      కేప్​టౌన్ : అమెరికా పర్య

Read More

కొవిన్​ పోర్టల్​ ద్వారా ఫేక్​వ్యాక్సినేషన్ ​​సర్టిఫికెట్లు

భోపాల్: వ్యాక్సినేషన్ సహా ఇతరత్రా కరోనా సేవల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొవిన్  పోర్టల్​ దుర్వినియోగానికి గురైనట్లు అధికారులు గుర్తించారు.

Read More