దేశం

ఒడిశా రైలు ప్రమాదం: గాయపడ్డ వారిని తీసుకెళ్తుండగా మళ్లీ ప్రమాదం

ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులను తీసుకెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. పికప్‌ వాహానాన్ని ఢీకొట్టిం

Read More

ఒడిశా రైలు ప్రమాదం: ఆ మూడు రైళ్లలోని డ్రైవర్లు, గార్డుల పరిస్థితి ఏంటి?

ఒడిషా రైలు ప్రమాద ఘటన దృశ్యాలు ప్రజల మనసులను కలిచి వేస్తున్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ 288 మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు 750 మంది గాయపడ్డారు. వీరిలో

Read More

ఒడిశా రైలు ప్రమాదం.. 288కి చేరిన మృతుల సంఖ్య

ఒడిశా రైలు దుర్ఘటనలో మృతుల సంఖ్య  క్రమక్రమంగా పెరుగుతోంది.  2023 జూన్  03 శనివారం మధ్యాహ్నం 2 గంటల వరకు మృతుల సంఖ్య 288కి పెరిగిందని, 7

Read More

2050 నాటికి చేపలు ఉండవు.. ఎవరన్నారంటే

జనాలు తమ గురించి.. తమ కుటుంబం గురించే ఆలోచిస్తుంటారు. ఏ జీవి ఏమయిపోతే మాకేంటిలే అనే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు ఆస్ట్రేలియా పర్యావరణ మంత్రి తాన్

Read More

మీ జీతంలో కొంత భాగాన్ని ఇవ్వండి:  ఎంపీలకు వరుణ్ గాంధీ రిక్వెస్ట్ 

బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ తన తోటి ఎంపీలను రిక్వెస్ట్ చేశారు.  తమ శాలరీ నుంచి కొంత భాగాన్ని ఒడిశా బాధిత కుటుంబాలకు ఇవ్వాలని కోరారు.  వారికి ముం

Read More

రైలు ప్రమాద బాధ్యులను వదిలేది లేదు.. మోడీ హెచ్చరిక

ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. సంఘటన స్థలానికి  చేరుకుని పరిశీలించిన ఆయన.. క్షతగా

Read More

ప్రపంచంలోనే అతిపెద్ద రైలు ప్రమాదం ఇదే.. 17 వందల మంది కొట్టుపోయారు..

ఒడిశా రైలు ప్రమాదం అందరినీ కలిచివేసింది. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద భయంకరమైన రైలు ప్రమాదం  మరొకటి ఉంది. ఈ రైలు ప్రమాదం 26 డిసెంబర్ 2004న,  శ్

Read More

రూ.15 కోట్లు తగ్గిన ఇన్ఫోసిస్ సీఈవో జీతం

ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ వేతనం భారీగా పడిపోయింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ.15 కోట్లు తక్కువ పరిహారం అందుకున్నాడు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.

Read More

ఫస్ట్ స్టేట్ ఇదే : ప్రభుత్వ ఉద్యోగులకు అడ్వాన్స్ జీతం..

రాజస్థాన్ ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎర్న్డ్ శాలరీ అడ్వాన్స్ డ్రాయల్ స్కీమ్ ద్వారా తమ జీతాలను ముందుగానే తీసుకోగలుగుతారు. ఈ విషయాన్ని

Read More

ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మోడీ

ఒడిశా రైలు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ.. ప్రమాద స్థలాన్ని పరిశీలించారు.  దీని గురించి ప్రాథమిక రిపోర్టును కేంద్రమంత్

Read More

ఒడిశా రైలు ప్రమాదంపై స్పందించిన క్రికెటర్లు

ఒడిషాలోని బాలాసోర్‌లో చోటుచేసుకున్న రైలు ప్రమాదం దేశ వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. మూడు రైళ్లు ఢీ కొన్న ఈ ఘటనలో 280 మందికి పైగా ప్రాణాలు

Read More

14 ఏళ్ల తర్వాత తల్లి కోసం వచ్చాడు.. తిరిగి వెళుతూ రైలు ప్రమాదంలో..

ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనలో  హృదయ విదారక ఘటనలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఒడిశాలోని బాలేశ్వర్ ప్రాంతానికి చెందిన

Read More

రైళ్లల్లో కవచ్ వ్యవస్థ అంటే ఏమిటో తెలుసా.. 

కవచ్ అనేది రైల్వే రక్షణ వ్యవస్థ. ప్రమాదాల నుంచి రైళ్లను కాపాడే కవడం అని అర్థం. ఒకే ట్రాక్ మీద వస్తున్న రెండు రైళ్లు ఢీకొనకుండా ఆపే ఆటోమేటిక్ వ్యవస్థ.

Read More