రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. వరంగల్ ఖాజీపేట రైల్వే స్టేషన్లో ప్లాట్ఫాం ఎత్తు వరకు వరద నీరు వచ్చి చేరడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వరదల కారణంగా పలు మార్గాల్లో రైళ్ళు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. మహమూబ్నగర్ జిల్లా హసన్పర్తి, కాజీపేట మార్గంలో నడిచే రైళ్లలో మూడింటిని పూర్తిగా.. నాలుగు రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. 10 రైళ్లను దారి మళ్లించింది.
రద్దయిన రైళ్లివే..
సికింద్రాబాద్ - – సిర్పూర్ – కాగజ్ నగర్ - 17233
సిర్పూర్ – కాగజ్నగర్ – - సికింద్రాబాద్ - 17012
సిర్పూర్ – కాగజ్నగర్ - – సికింద్రాబాద్ - 17234
దారి మళ్లించిన రైళ్లు..
కోబ్రా – కొచ్చువెళ్లి 22647
ఢిల్లీ – హైదరాబాద్ 12724
హెచ్.నిజాముద్దీన్– బెంగళూరు 22692
నిజాముద్దీన్– విశాఖపట్నం 20806
ధనపూర్– సికింద్రాబాద్12792
అహ్మదాబాద్– చెన్నై సెంట్రల్12655
శ్రీ వైష్ణో దేవి కట్రా – చెన్నై 16032
ఢిల్లీ – తిరువనంతపురం – 12626
ఢిల్లీ – ఎంజీఆర్– సెంట్రల్ చెన్నై 12622
జైపుర్– మైసూర్12976
పాక్షికంగా రద్దయిన రైళ్లు...
తిరుపతి – -కరీంనగర్ -12761
కరీంనగర్ – -తిరుపతి -12762,
సికింద్రాబాద్ - – సిర్పూర్ – కాగజ్నగర్ -12757
సిర్పూర్ – కాగజ్నగర్ -– సికింద్రాబాద్ -12758