దేశం

ఎటు చూసినా వరదలే.. బెంగళూరును ముంచెత్తిన భారీ వర్షం

ఎటు చూసినా వరదలే బెంగళూరును ముంచెత్తిన భారీ వర్షం వడగండ్ల వానతో సిటీ అతలాకుతలం బెంగళూరు : భారీ వర్షం బెంగళూరును ముంచెత్తింది. ఉరుములు, ఈదురు

Read More

కవిత షెల్ అకౌంట్ల నుంచి మారిషస్ కంపెనీకి రూ.80 కోట్లు బదిలీ : సుఖేశ్ చంద్రశేఖర్

మరోసారి సుఖేశ్ చంద్రశేఖర్ సంచలన ఆరోపణలు  కేజ్రీవాల్ ఆదేశాలతోనే బదిలీ అయినట్లు లేఖ  న్యూఢిల్లీ, వెలుగు : మనీలాండరింగ్ కేసులో ఢి

Read More

ఆస్ట్రేలియాలో టెంపుల్స్​పై దాడులు సహించం..  ప్రొ ఖలిస్తానీ శక్తులనూ ఉపేక్షించం: మోడీ

ఆస్ట్రేలియాలో టెంపుల్స్​పై దాడులు సహించం..  ప్రొ ఖలిస్తానీ శక్తులనూ ఉపేక్షించం: మోడీ అలాంటి వ్యక్తులపైనా ఇకపై కఠిన చర్యలు: అల్బనీస్  

Read More

కొత్త పార్లమెంట్​ ప్రారంభోత్సవం.. రాజకీయం చేయొద్దని ప్రతిపక్షాలకు అమిత్ షా హితవు

కొత్త పార్లమెంట్​ ప్రారంభోత్సవాన్నిబహిష్కరిస్తున్నం 19 ప్రతిపక్ష పార్టీల సంయుక్త ప్రకటన ప్రధాని మోడీతో ఓపెనింగ్​ను వ్యతిరేకిస్తున్నామని వెల్లడి

Read More

విపక్షాలకు షాక్.. పార్లమెంట్ ప్రారంభోత్సవానికి హాజరుకానున్న బీజేడీ

పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవంపై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవానికి 19 ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించాయి. కాంగ

Read More

త్రిపుర పర్యాటకశాఖకు బ్రాండ్ అంబాసిడర్‌గా గంగూలీ.. 

టీమ్‌ ఇండియా మాజీ కెప్టెన్‌, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ.. ఈశాన్య రాష్ట్రం త్రిపుర పర్యాటక శాఖకు బ్రాండ్‌ అంబాసిడర్&zwnj

Read More

నూతన పార్లమెంట్‌ భవనం నిర్మించాలనే ప్రతిపాదన పీవీ హయంలోనే వచ్చింది : గులాం నబీ ఆజాద్‌ 

పార్లమెంటు నూతన భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనుండటాన్ని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయంపై డెమోక్రటిక్‌ ప్రోగ్ర

Read More

Artificial Intelligence : గాంధీజీ, నెల్సన్ మండేలా జిమ్ బాడీలో ఇలానే ఉంటారా..? 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆర్ట్  సోషల్‌ మీడియాలో సునామీ సృష్టిస్తోంది. ఇటీవల జిమ్‌లో  కసరత్తు చేస్తున్న బిజినెస్‌ టైకూన్

Read More

మరో వందే భారత్ ఎక్స్ ప్రెస్.. ప్రారంభించనున్న మోడీ

ఉత్తరాఖండ్ లో తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును  భారత ప్రధాని న‌రేంద్ర మోడీ మే 25 గురువారం రోజున ప్రారంభించనున్నారు. ఈ రైలును ప్రధాని వీడి

Read More

బంపరాఫర్ : రూ. 2 వేల నోటు ఇవ్వండి.. రూ.2,100 సరుకు తీసుకెళ్లండి

రూ. 2నోటును ఉపసంహరించుకున్నట్లు ఆర్బీఐ ప్రకటించడంతో ఆ నోటుకు చిల్లర విడిపించుకోవడానికి ప్రజలు నానా తంటాలుపడుతున్నారు. కొన్ని షాపుల్లో రూ.2వేల నోట్లను

Read More

కొత్త పార్లమెంట్ లో రాజదండం సెంగోల్.. థ్రిల్లింగ్ హిస్టరీ

మన దేశ కొత్త పార్లమెంట్ భవనంలో లోక్ సభ స్పీకర్ సీటు దగ్గర  ‘సెంగోల్’ రాజదండం (Sengol History) ఏర్పాటు కాబోతోంది. మే 28న స్వయంగా ప్రధా

Read More

ప్రపంచంలో అత్యంత దయనీయమైన దేశంగా జింబాబ్వే.. ఇండియా ర్యాంక్ ఎంతంటే

ప్రపంచంలో అత్యంత దయనీయమైన దేశంగా జింబాబ్వే నిలిచింది. ఈ లిస్టులో వెనెజులా, సిరియా, లెబనాన్, సూడాన్, అర్జెంటీనా, యెమెన్, ఉక్రెయిన్, క్యూబా, టర్కీ, శ్రీ

Read More

కర్ణాటక శాసనసభ స్పీకర్‌గా ఖాదర్ ఏకగ్రీవం

కర్ణాటక శాసనసభ స్పీకర్‌గా యూటీ ఖాదర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఖాదర్ పేరును ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రతిపాదించగా, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బ

Read More