దేశం
రూ. 2 వేల నోట్ల మార్పిడిపై SBI కీలక ప్రకటన
రూ. 2 వేల నోట్ల మార్పిడి పై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. నోట్ల మార్పిడికి ప్రజలు ఎవరూ కూడా ఐడెంటిటీ ప్రూఫ్ చూపించాల్సిన పని లే
Read Moreపార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాల్సింది మోడీ కాదు రాష్ట్రపతి: రాహుల్ గాంధీ
మే 28న ప్రధాని మోడీ కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించడాన్ని విపక్ష నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వీర్ సావర్కర్ జయంతి రోజున
Read Moreసత్తువనిచ్చే 'సత్తు పానీయం'.. వేడిని తగ్గించే ఉపాయం
దేశవ్యాప్తంగా ఎండలు భీబత్సం సృష్టిస్తున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ వేడిమిని తట్టుకోలేక చాలా మంది పలు ప్రత్యామ్నాయాలను ఆశ్
Read Moreప్రభుత్వ ఆఫీస్లో 2.31 కోట్ల నగదు
జైపూర్: రాజస్థాన్లోని ప్రభుత్వ కార్యాలయంలో రూ.2.31 కోట్ల క్యాష్, కిలో బంగారు బిస్కెట్లు దొరికాయి. అందులో రూ.2 వేలు, రూ.500 నోట్ల కట్టలే ఉన్నాయి. శుక
Read Moreమిగ్ 21 ఎయిర్ క్రాఫ్ట్ల సేవలు తాత్కాలికంగా బంద్
న్యూఢిల్లీ : ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) 50 మిగ్ 21 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ల సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. మొత్తం 50 మిగ్ యుద్
Read Moreమా దేశంలో ఎక్కడైనా సమావేశాలు పెట్టుకుంటం
కాశ్మీర్లో జీ20 సదస్సు నిర్వహించడంపై చైనాకు కేంద్రం కౌంటర్ శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో జీ20 మీటింగ్ నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ చైనా చేసిన క
Read Moreమళ్లీ సుప్రీంకోర్టుకు చేరిన ఆప్, కేంద్రం లొల్లి
న్యూఢిల్లీ: నేషనల్ క్యాపిటల్ ఢిల్లీలో బ్యూరోక్రాట్ల బదిలీ, నియామకాలపై కేంద్ర ప్రభుత్వం, అర్వింద్ కేజ్రీవాల్ మధ్య జరుగుతున్న గొడవ మళ్లీ స
Read Moreచైనాకు వార్నింగ్..ఇండో–పసిఫిక్లో మిలిటరీ చర్యలను సహించం
ఇండో–పసిఫిక్లో మిలిటరీ చర్యలను సహించం క్వాడ్ దేశాల అధినేతల హెచ్చరిక సముద్రాల్లో డ్రాగన్ దూకుడును ఖండిస్తూ సంయుక్
Read Moreఏసీ బోగీల్లోనూ ఉక్కపోతే.. రైల్వే ప్రయాణికుల అవస్థలు అంతా ఇంతా కాదు
దక్షిణ మధ్య రైల్వేలో ఎక్స్ప్రెస్ రైళ్ల నిర్వహణ అధ్వానంగా తయారైంది. బోగీలను రోజూ శుభ్రం చేయడం లేదు. పలు రైళ్లు ప్రతి రోజు ఆలస్యంగా నడుస్తున
Read Moreఅండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు..
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమవుతుందని వార్తలు వస్తున్న తరుణంలో భారత వాతావరణశాఖ కీలక అప్డేట్ వెల్లడించింది. బంగాళాఖాతానికి ఈశాన్యాన ఉన్న అం
Read Moreఇళ్లు ఆమ్మేసిన సుందర్ పిచాయ్....తండ్రి భావోద్వేగం..
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తన ఇంటిని అమ్ముకున్నాడు. చెన్నైలోని సుందర్ పిచాయ్ ఇంటిని తమిళ సినీ నటుడు, నిర్మాత సి మణికందన్ కొనుగోలు చేసినట్లు తెలుస
Read Moreబోరు బావిలో పడ్డ బాలుడు..కొనసాగుతున్నరెస్క్యూ ఆపరేషన్
దేశంలో బోరుబావిలో బాలుడు పడిన ఘటనలు మళ్లీ చోటు చేసుకుంటున్నాయి. గతంలో బోర్లు వేసి అందులో నీళ్లు పడకపోవడంతో నిర్లక్ష్యంగా వదిపెట్టడంతో.. తెలియక వెళ్లిన
Read Moreఈ టెక్నిక్ తో ఇంట్లోని ఫోన్లన్నీ పక్కని అందరూ కలిసి భోజనం చేయొచ్చు
కలిసి తినే కుటుంబం, ఎప్పటికీ కలిసే ఉంటుంది' అని చాలా మంది నమ్ముతూ ఉంటారు. ముఖ్యంగా భారతీయ కుటుంబాలలో కలిసి భోజనం చేయడం అనేది సంప్రదాయమైన పద్దతుల్ల
Read More












