దేశం
రైట్ రైట్ : లారీలో ప్రయాణించిన రాహుల్.. అర్థరాత్రి హైవేలో
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 2023 మే 22 సోమవారం రాత్రి హర్యానాలోని ఓ ట్రక్కులోఎక్కి అంబాలా నుంచి చండీగఢ్ వరకు 50 కిలోమీటర్లు ప్రయాణించార
Read Moreరూ. 2వేల నోట్లు మార్పిడికి.. బ్యాంకులకు క్యూ కట్టిన జనం
ఆర్బీఐ 2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసింది. దీంతో ఇవాళ్టి ( మే 23) నుంచి నుండి 2 వేల నోట్లను మార్చు కోవడానికి
Read More2 ఏండ్లలో 200 కోట్లు .. రాజ్యసభ ఎంపీల ఖర్చు
న్యూఢిల్లీ: రాజ్యసభ ఎంపీల కోసం గత రెండేండ్లలో రూ.200 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. ఎంపీల ప్రయాణ ఖర్చే రూ.63 కోట్లని ఆర్టీఐ ద్వారా వెల్లడైంది. కరోనా
Read Moreబ్లాక్ మనీ ఉన్నోళ్లకే 2 వేల నోటుతో మేలు: చిదంబరం
న్యూఢిల్లీ: రూ.2000 నోటు కేవలం బ్లాక్ మనీ ఉన్నవారికే ఉపయోగపడిందని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం ఆరోపించారు. అవినీతి సొమ్మును వైట్ మనీగా మార్చడానికే
Read Moreమణిపూర్లో మళ్లీ టెన్షన్.. ఇంఫాల్లోని మార్కెట్ స్థలం విషయంలో గొడవ
ఇంఫాల్లోని మార్కెట్ స్థలం విషయంలో గొడవ రంగంలోకి ఆర్మీ, పారా మిలటరీ బలగాలు కర్ఫ్యూ విధించిన అధికా
Read Moreగోమూత్రంతో కర్నాటక అసెంబ్లీ శుద్ధి
బీజేపీ అవినీతి పాలన ముగిసిందంటూ విమర్శ బెంగళూరు : కర్నాటకలో బీజేపీ అవినీతి పాలన ముగిసిందంటూ కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలు సోమవారం అసెంబ్లీ ఆ
Read Moreమే 23న చెన్నైలో శరత్ బాబు అంత్యక్రియలు
నటుడు శరత్ బాబు అంత్యక్రియలు మంగళవారం (మే 23న) చెన్నైలో జరగనున్నాయి. టాలీవుడ్ సీనియర్ నటుడైన శరత్ బాబు సోమవారం (మే 22న) అనారోగ
Read Moreబాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. బాత్రూమ్లో శవమై తేలిన యువనటుడు
బాలీవుడ్లో విషాదం నెలకొంది. నటుడు, మోడల్ ఆదిత్య సింగ్ రాజ్పుత్ బాత్రూమ్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. సోమవారం (మే 22న) మ
Read Moreఢిల్లీలో ఖర్గే, రాహుల్తో నీతీశ్ భేటీ.. విపక్షాల ఐక్యతపై చర్చ
జాతీయ స్థాయిలో విపక్ష పార్టీలను ఏకతాటిపై తీసుకొచ్చేందుకు బీహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ కొంతకాలంగా చేస్తున్న ప్రయత్నాలను మరింత ముమ
Read Moreమందు బాబులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి లిక్కర్ ఏటీఎంలు..
ఏటీఎంల తీరే మారిపోతోంది. ఒకప్పుడు కేవలం నగదు తీసుకోవడానికి ఉపయోగపడే ఏటీఎంలు..ఇప్పుడు బంగారం..బిర్యానీ ఏటీఎంల
Read Moreరూ.2 వేల నోట్ల మార్పిడికి అంతా రెడీ.. ట్యాక్స్ కట్టని వారిపై ఈడీ నిఘా
ఢిల్లీ : దేశంలోని అన్ని బ్యాంకుల వద్ద షామియానాలు వేయడంతోపాటు, తాగునీటి సౌకర్యం కల్పించాలని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస కోరారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్
Read Moreజీ20 వేదికపై నాటు నాటు సాంగ్.. స్టెప్పులేసిన హీరో రాంచరణ్
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్లో జీ20 టూరిజం వర్కింగ్ గ్రూపు సమావేశాలు జ&
Read Moreమణిపూర్లో మళ్లీ హింస.. ఇళ్లకు నిప్పుపెట్టిన ఆందోళనకారులు
ఇంఫాల్ : మణిపూర్ లో మరోసారి ఘర్షణలు చెలరేగాయి. తాజాగా ఓ స్థలం విషయంలో మెయిటీ, కుకీ తెగల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. రాజధాని ఇంఫాల్లోని
Read More












