దేశం
రోడ్లపై లక్షల రూపాయల డబ్బు విసిరేశాడు.. ఎక్కడ.. ఎందుకు
జనాలకు అన్యాయం జరిగిందని భావించినా.. కొన్ని సంస్థల వల్ల ఇబ్బంది పడ్డా.. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినా ప్రజల నుంచి వ్యతిరేకత మొదలవుతుంది. ఇక ఆ త
Read Moreరూ.2000 నోట్ల ఉపసంహరణను వ్యతిరేకిస్తూ ఢిల్లీ హైకోర్టులో పిల్
రూ.2000 నోటును చలామణి నుంచి ఉపసంహరిస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఎలాం
Read Moreప్రధాని మోడీకి అరుదైన గౌరవం.. అత్యున్నత పురస్కారాలు ప్రదానం చేసిన ఫిజీ, పపువా న్యూ గినియా
మూడు దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాపువా న్యూ గినియాలో బిజిబిజీగా ఉన్నారు. ఆదివారం (మే 21న) రాత్రి ఆ దేశానికి చేరుకున్న ప్రధాన
Read Moreకరెంట్ లేకున్నా కూల్... మట్టితో ఫ్రిజ్ తయారీ
రిఫ్రిజిరేటర్... సామాన్య భాషలో ఫ్రిజ్. ఒకప్పుడు అపురూపమైన వస్తువు. ధనికులు మాత్రమే వాడగలిగేవాళ్లు. ఆర్థిక సరళీకరణల తర్వాత మధ్యతరగతి ఇళ్లలో ఇప్పుడు ఫ్ర
Read Moreరూ.వెయ్యి నోట్లను తీసుకు రావటం లేదు : ఆర్బీఐ గవర్నర్ క్లారిటీ
2000 నోట్లు కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్న వేళ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. 2 వేల నోట్లను వెనక్కి తీసుకుంటున్న
Read Moreఎయిర్ పోర్టుల్లో హైటెక్ బెగ్గింగ్...ఈ బిచ్చగాడు యమ రిచ్..
రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లు, గుడిమెట్ల మీద.. ట్రాఫిక్ కూడళ్ల దగ్గర భిక్షాటన చేసుకునేవాళ్ళు కనిపిస్తూనే ఉంటారు. కొన్నిసార్లు అయితే.. నడ
Read Moreగుండెపోటుతో ఐదేళ్ల బాలుడు మృతి
కరోనా తర్వాత గుండెపోటు మరణాలు పెరిగిపోయాయి. కానీ ప్రతీసారీ ఇన్ఫెక్షన్ జరగకపోవచ్చని వైద్యులు చెబుతున్నారు. పుట్టుకతో వచ్చే సమస్యలు కూడా గుండెపోటుక
Read Moreస్లమ్ ప్రిన్సెస్.. లగ్జరీ బ్యూటీ బ్రాండ్ అంబాసిడర్గా 14 ఏళ్ల బాలిక
ముంబైలోని ధారవి మురకివాడల్లో నివసించే 14ఏళ్ల మలీషా ఖర్వా.. తన టాలెంట్ తో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతే కాదు కలలు గన్న జీవితాన్ని పొందేందుకు ఎద
Read Moreసిద్దరామయ్య ప్రభుత్వంపై వివాదాస్పద పోస్ట్.. సర్కార్ టీచర్ సస్పెండ్
కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో కొత్తగా ఏర్పడిన సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని విమర్శించినందుకు గాను ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు సస్పెండ్ అయ్యారు. హొసదుర
Read Moreబారులో మద్యం తాగి ఇద్దరు మృతి
తమిళనాడులో కల్తీ మద్యం ప్రాణాలు తీస్తోంది. ఇటీవలే విల్లుపురం జిల్లా, చెంగల్ పట్టు జిల్లాల్లో కల్తీ మద్యం తాగి 14 మంది మరణించగా.. పలు ఆస్పత్
Read Moreహైదరాబాద్లో వీఎక్స్ఐ ఆఫీస్
హైదరాబాద్: బైన్ క్యాపిటల్ యాజమాన్యంలోని వీఎక్స్ఐ గ్లోబల్ సొల్యూషన్స్ హైదరాబాద్లో డెలివరీ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. దీని ద్వారా 10
Read Moreమయన్మార్లో స్వల్ప భూకంపం
మయన్మార్లో 2023 మే 22 సోమవారం రోజున ఉదయం 8:15 నిమిషాలకు స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 4.5 గా నమోదైనట్లుగా నేషనల
Read Moreరూ.2 కోట్ల పరిహారం ఇవ్వాల్సిందే
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి రూ.2 కోట్ల పరిహారం చెల్లించాల్సిందేనని నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ను మోట
Read More












