దేశం
మహారాష్ట్రలో విషాదం.. మరో ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం
ముంబై: మహారాష్ట్రలో రెండు చోట్ల రోడ్డు ప్రమాదాలు జరిగి 11 మంది మృతిచెందారు. మరో 29 మంది గాయపడ్డారు. బుల్దానా జిల్లాలో మంగళవారం ఉదయం స్టేట్ ట్రాన్స్ప
Read Moreఎవరెస్ట్ శిఖరాన్ని మరోసారి అధిరోహించిన కమీ రీటా షెర్పా
కాఠ్మండు : నేపాల్ పర్వతారోహకుడు కమీ రీటా షెర్పా(53) ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని మరోసారి అధిరోహించారు. ఈ నెల17న 27వ సారి ఎవరెస్ట్&zwn
Read Moreప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కృషి చేస్తా: శరద్ పవార్
పుణె: ప్రధాని రేసులో తాను లేనని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ అన్నారు. దేశ అభివృద్ధికి కృషి చేసే నాయకత్వాన్ని ప్రతిపక్షాలు క
Read Moreప్రియురాలిని, ఆమె తండ్రిని తుపాకీతో కాల్చి.. కానిస్టేబుల్ సూసైడ్
భోపాల్: ప్రేమ వ్యవహారంలో వచ్చిన మనస్పర్థల కారణంగా రెండు ప్రాణాలు పోయాయి. ఓ కానిస్టేబుల్.. తన ప్రియురాలు, ఆమె తండ్రి, సోదరుడిపై కాల్పులు జరిపాడు. దీంతో
Read Moreమనీశ్ సిసోడియాతో పోలీసులు చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు : ఆప్ లీడర్లు
పోలీసులపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణ పోలీసు అధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ డ్యూటీ చేశామని పోలీసుల వెల్లడి మీడియాతో మాట్లాడటం చట్టవిరుద్ధమని
Read Moreసివిల్స్లో తెలంగాణ ఆడబిడ్డకు మూడో ర్యాంక్
సత్తా చాటిన నారాయణపేట ఎస్పీ కూతురు ఉమాహారతి తొలి 4 ర్యాంకులూ అమ్మాయిలకే టాపర్గా యూపీకి చెందిన ఇషిత మొత్తంగా 933 మంది
Read Moreనాలుగేళ్ల పాలనపై సీఎం వైఎస్ జగన్ ట్వీట్
తమ నాలుగేళ్ల పరిపాలనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. ‘‘దేవుడి దయ, మీ అందరి చల్లన
Read Moreకాకినాడ కాజా.. తాపేశ్వరం లడ్డూ.. మాడుగుల హల్వా.. మరి కలాకండ్ ఎక్కడో తెలుసా..
కాకినాడ కాజా.. తాపేశ్వరం లడ్డూ.. మాడుగుల హల్వా, పుల్లారెడ్డి స్వీట్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. అయితే పశ్చిమ
Read Moreవర్ష బీభత్సం..నీటమునిగి ఇద్దరు మృతి
కర్ణాటక రాజధాని బెంగుళూరులో వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలు ఇద్దరు మృతి చెందారు. ఒకే రోజు ఇద్దరు కాల్వలో మునిగి చనిపోవడంతో మృతుల కు
Read Moreఢిల్లీ ఆర్డినెన్స్ : మోడీ సర్కార్పై ఆప్, తృణమూల్ కాంగ్రెస్ ఫైర్
ఢిల్లీ ప్రభుత్వ అధికారుల బదిలీలు, పోస్టింగ్లపై పట్టు కోసం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ను వ్యతిరేకిస్తూ సీఎం అ
Read Moreఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ తో ఐటీ రంగానికి గడ్డుకాలం
ఆర్థిక మాంద్యం భయాలు మొదలైనప్పటి నుంచి ఐటీ రంగం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. చాలా వరకు ప్రాజెక్టులు తగ్గిపోయాయి. క్లయింట్స్ తగ్గిపోయారు. ఇదే సమయంల
Read Moreబీ అలర్ట్ : భారీ వర్షాలు, వరదలు వస్తే.. కారులోని వారు ఎలా తప్పించుకోవాలి
ఈ మధ్య కాలంలో వర్షం పడిందంటే చాలు రోడ్లు నదులను తలపిస్తున్నాయి. ఎక్కడికక్కడ వరద నీరు ప్రవహించడంతో వాహనదారులు ఇబ్బందులు అంతా ఇంతా కాదు. అసలే గుంట
Read Moreకునో నేషనల్ పార్క్ లో మరో చీతా కూన మృతి
భోపాల్ : మధ్యప్రదేశ్ లోని షియోపూర్ జిల్లాలో ఉన్న కునో నేషనల్ పార్క్ లో రెండు నెలల వయసున్న చీతా కూన (ఆడ చిరుత పిల్ల) మరణించింది. నమీబియా నుంచి తె
Read More












