దేశం
అపార్ట్మెంట్లలో భారీగా మంటలు.. ఇళ్లు వదిలేసి పరిగెత్తిన జనం
గ్రేటర్ నోయిడాలోని గౌర్ సిటీ 14వ అవెన్యూలోని కొన్ని అపార్ట్మెంట్లలో భారీగా మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక దళం వెంటనే ఘటనాస్థలికి చ
Read Moreవెనక్కి తగ్గిన బీజేపీ.. ఢిల్లీ మేయర్ ఎన్నిక ఏకగ్రీవం
ఢిల్లీ మేయర్ ఎన్నిక ఏకగ్రీవం అయింది. బీజేపీ అభ్యర్థి శిఖా రాయ్ తన నామినేషన్ను ఉపసంహరించుకోవడంతో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన షెల్లీ ఒబెరాయ్ ఢిల్లీ
Read Moreతెలంగాణ ఐఏఎస్ను హత్య చేసిన వ్యక్తితో సీఎంకు ఏం పని
బిహార్ గ్యాంగ్స్టర్.. రాజకీయ నాయకుడు ఆనంద్ మోహన్ పేరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఓ దళిత ఐఏఎస్ హత్య కేసులో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవ
Read Moreబీహార్ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న.. తెలంగాణ దళిత ఐఏఎస్ కృష్ణయ్య మర్డర్ కేసు
ఐఏఎస్ అధికారి జి కృష్ణయ్య హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న గ్యాంగస్టర్ కమ్ పొలిటీషియన్ ఆనంద్ మోహన్ ఏప్రిల్ 26న జైలు నుంచి బయటకు రానున్నారు.
Read Moreవెహికిల్ ట్యాంక్లో పెట్రోల్ ఫుల్గా నింపకండి.. పేలిపోతాయ్..?
సోషల్ మీడియా వచ్చాక ఏది నిజమో, ఏది అబద్దమో తెలుసుకోవడం కష్టంగా మారింది. రోజుకు ఎన్నో వార్తలు సర్క్యులేట్ అవుతుంటాయి. కానీ అందులో నిజం ఎంతుంది.. అన్న వ
Read Moreమళ్లీ పెరిగినయ్.. కొత్తగా దేశంలో కరోనా కేసులు ఎన్నంటే
దేశంలో కాస్త తగ్గినట్లుగా కనిపించిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 9 వేల 629 కొత్త కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ 25 మంగ
Read Moreప్రభుత్వం ఉచితంగా స్మార్ట్ఫోన్లు ఇస్తోందా? ఈ వార్త నిజమా
ప్రభుత్వం ఉచితంగా స్మార్ట్ఫోన్లు ఇస్తోందా? ఉచితంగా అంటే ఎవరికి ఆశ ఉండదు. అదీ కాకుండా ఎలాంటి పెట్టుబడి లేకుండా ఏదైనా వస్తువు వస్తుందంటే ఎవర
Read Moreలవర్ తండ్రిపై కోపం... యోగి బెదిరింపు కాల్లో బిగ్ ట్విస్ట్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది. అత్యవసర సేవల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రార
Read Moreవిచారణ పూర్తయ్యే వరకు .. ముస్లింల రిజర్వేషన్ల రద్దును అమలు చేయం
ధార్వాడ్: ముస్లింల 4% రిజర్వేషన్ల రద్దు నిర్ణయాన్ని ప్రస్తుతం అమలు చేయడంలేదని కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై మంగళవారం తెలిపారు. ఈ నిర్ణయంపై సుప్రీంకోర్ట
Read Moreకర్నాటక ఎన్నికల్లో హిజాబ్ లొల్లిపై పార్టీలు సైలెంట్
మంగళూరు: కర్నాటకలో పోయిన ఏడాది పెను దుమారం సృష్టించిన హిజాబ్ వివాదంపై అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు సైలెంట్ అయిపోయాయి. వాస్తవానికి ఎన్నికల
Read Moreజైలు రూల్స్ మార్చి మరీ బీహార్ మాజీ ఎంపీ రిలీజ్
పాట్నా: కలెక్టర్ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న బీహార్ మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనతో పాటు మరో 26 మందిని విడుదల చేస్తూ రాష
Read Moreపరువు నష్టం కేసు.. గుజరాత్ హైకోర్టును ఆశ్రయించిన రాహుల్
అహ్మదాబాద్ : పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. తనకు విధించిన శిక్షను నిలిపేయాల
Read Moreమాజీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ కన్నుమూత
చండీగఢ్ : పంజాబ్ మాజీ సీఎం, శిరోమణి అకాళీదళ్ అగ్రనేత ప్రకాశ్ సింగ్ బాదల్ (95) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బ
Read More












