దేశం

మోదీ సభకు భారీగా తెలుగువారు

వందేమాతరం, భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు వాషింగ్టన్:  ప్రధాని నరేంద్ర మోదీ వైట్ హౌస్ కు వచ్చిన సందర్భంగా తెలుగువారితో పాటు ప్రవాస భారతీయ

Read More

2024లో జాయింట్ స్పేస్ మిషన్

రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు  వాషింగ్టన్: ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఇండియా, అమెరికా మధ్య గురువారం పలు కీలక ఒప్పందాలు కుదిర

Read More

ప్రపంచ శాంతి కోసం కలిసి పనిచేస్తాం

ప్రజాస్వామ్య విలువలే భారత్, యూఎస్  సంబంధాలకు పునాదులు: మోడీ వైట్ హౌస్ లో ప్రెసిడెంట్ బైడెన్ తో భేటీ అయిన ప్రధాని  కరోనా తర్వాత పరిస్థ

Read More

తిరుమల నడక మార్గంలో ఐదేళ్ల బాలుడిపై చిరుత పులి దాడి

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం ఘాట్ రోడ్డులో ఐదేళ్ల బాలుడిపై చిరుత పులి దాడి చేసింది. గురువారం (జూన్ 22న) తిరుమల నడక మార్గంలోని ఏడవ మ

Read More

లోకమాన్య తిలక్‌ ఎక్స్‌ప్రెస్‌లో భారీగా మంటలు

చెన్నై : లోకమాన్య తిలక్‌ ఎక్స్‌ప్రెస్‌లో భారీగా మంటలు చెలరేగాయి. చెన్నై బేసిన్‌ బ్రిడ్జ్‌ వద్ద రైలు ఇంజిన్‌ నుంచి ఒక్కసా

Read More

మోదీ మెగా డీల్ : ఇండియాలో జెట్ ఫైటర్స్ తయారీకి అమెరికాతో ఒప్పందం

అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. ఆ దేశంతో కీలక ఒప్పందం కుదుర్చుకున్నారు. భారత్ లో ఫైటర్ జెట్ ఇంజిన్ల తయారీకి జీఈ ఏరో స్పేస్ హిందుస్తాన్ ఏరోనాటిక్స

Read More

అమూల్ బేబీ డిజైనర్ సిల్వెస్టర్ కన్నుమూత

అమూల్‌ బేబీ కార్టూన్ సృష్టికర్త సిల్వెస్టర్‌ డాకున్హా (80) కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఆయన మంగళవారం (జూన్‌ 20) ముంబాయిలో తుదిశ్వాస వ

Read More

మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఉబర్ డ్రైవర్.. స్పందించిన క్యాబ్ సంస్థ

బెంగుళూరులో BTM 2వ స్టేజీ నుంచి JP నగర్ మెట్రోకి క్యాబ్ రైడ్ చేస్తుండగా ఉబర్ డ్రైవర్ తనతో ప్రవర్తించిన విధానాన్ని పేర్కొంటూ ఓ మహిళ లింక్డ్ ఇన్ లో రాసు

Read More

మోస్ట్ వాంటెడ్ కోతి రాక్షసి.. తుపాకులు, బాణాలతో సెర్చ్ ఆపరేషన్..

మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ పట్టణంలో రెండు వారాల భయాందోళనల తర్వాత 20 మంది వ్యక్తులపై దాడి చేసిన కోతి ఎట్టకేలకు పట్టుబడింది. ఈ కోతిని పట్టిచ్చి

Read More

కారు లోయలో పడి.. 9 మంది మృతి

ఉత్తరాఖండ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బగేశ్వర్​ జిల్లాలోని సామా గ్రామస్థులు

Read More

కేరళకు జ్వరం పట్టింది.. రెండు లక్షల మంది మంచం పట్టారు

కొన్ని రోజులుగా కేరళలో రోజువారీ జ్వరం కేసులు 10వేలు దాటుతున్నాయి. జూన్ 20న రాష్ట్రంలో 13వేల 46 జ్వరం కేసులు నమోదయ్యాయి. మే 20 నాటికి రాష్ట్రంలో కేవలం

Read More

సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌ రైలుకు తప్పిన పెను ప్రమాదం

బెంగళూరు సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆంధ్రప్రదేశ్‌ బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం వద్ద రైలు పట్టా విరిగింది.

Read More

కరోనా ఇంకా ఉందా.. కేసులు నమోదు అవుతున్నాయా..

కరోనా ఇంకా ఉందా.. కేసులు నమోదు అవుతున్నాయా.. ఈ టైటిల్ చూసి ఆశ్చర్యపోవచ్చు.. ఎందుకంటే కరోనాను చాలా మంది మర్చిపోయారు. అది వచ్చిపోయిన కలగా.. పీడకలగా భావి

Read More