దేశం
యోగిని చంపుతా.. ఆదిత్యనాథ్కు బెదిరింపు కాల్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు మరోసారి హత్య బెదిరింపు కాల్ వచ్చింది. అత్యవసర సేవల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన నంబ
Read Moreమోడీ మన్కీ బాత్ ... ఎంతమంది వింటున్నారో తెలుసా
ప్రధాని నరేంద్ర మోడీ ప్రతినెల చివరి ఆదివారం రోజున మన్కీ బాత్ లో మాట్లాడుతారన్న విషయం తెలిసిందే. దేశ విషయాలతో పాటుగా వివిధ ప్రాంతలకు
Read Moreతెరుచుకున్న కేదార్నాథ్ తలుపులు.. శివనామస్మరణతో మార్మోగిన ఆలయం
దేశంలోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటైన కేదార్నాథ్ తలుపులు తెరుచుకున్నాయి. ఆచారాలు, వేద మంత్రోచ్ఛారణల నడుమ యాత్రికుల కోసం తెరిచారు. ఆలయ
Read Moreగోవా నుంచే గో సంరక్షణ స్టార్ట్ కావాలె..
ఆ రాష్ట్ర సీఎంకు వందే గోమాతరం వినతి హైదరాబాద్, వెలుగు: గోవా నుంచే గోవుల సంరక్షణ బాధ్యత స్టార్ట్ చేయాలని ఆ రాష్ట్ర సీఎం ప్రమోద్&zwn
Read Moreఇద్దరికి మించి పిల్లలుంటే అనర్హులను చేయాలె: ఎన్సీపీ నేత అజిత్ పవార్
ముంబై : ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్నవారికి ప్రభుత్వం తరఫున ఎలాంటి రాయితీ ఇవ్వకూడదని, అటువంటివారిని ఎంపీ, ఎమ్మెల్యేల ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు
Read Moreఢిల్లీ బీఆర్ఎస్ ఆఫీస్ మే 4న ప్రారంభం
ముహూర్తం ఖరారు చేసిన కేసీఆర్ 27న పార్టీ జనరల్బాడీ మీటింగ్లో అధికారిక ప్రకటన హైదరాబాద్, వెలుగు: ఢిల్లీలోని వసంత్ విహార్&z
Read Moreచంద్రుడిపై 3డీ ప్రింటింగ్తో ఇండ్లు
బీజింగ్: ఏదోనాడు చంద్రుడిపై ఆస్ట్రోనాట్లు నివసించేందుకు, వీలైతే మనుషులు శాశ్వతంగా అక్కడ ఉండేందుకు ల్యాబ్లను, ఇండ్లను నిర్మించాలన్నది అనేక దేశాల
Read Moreజేడీఎస్కు ఓటేస్తే.. కాంగ్రెస్కు వేసినట్టే : అమిత్ షా
హసన్: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ కు ఓటు వేస్తే.. కాంగ్రెస్ పార్టీకి వేసినట్లేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రజలంతా బీజేపీకి ఓ
Read Moreయువత సహకారంతో గెలుస్తం.. పినరయి సర్కార్ పై విమర్శలు
యువత సహకారంతో కేరళలో గెలుస్తం రెండు రోజుల పర్యటన కోసం కేరళ చేరుకున్న ప్రధాని పినరయి సర్కారు యువతను పట్టించుకోవట్లేదని విమర్శ ప్రభుత్వ ఉద్యోగా
Read Moreమహారాష్ట్రలో అధికారంలోకొస్తే ఐదేండ్లలో ఇంటింటికీ తాగునీరు
బంజారాహిల్స్లో ఇచ్చే నీళ్లనే మారుమూల గూడేలకు ఇస్తున్నం మా దగ్గర నీళ్లు సముద్రంలోకి పోతలే.. పొలాల్లోకి మళ్లిస్తున్నం దేశంల
Read Moreఅబ్ కీ బార్ కిసాన్ సర్కార్ బీఆర్ఎస్ నినాదం: కేసీఆర్
మహారాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఐదేళ్లలో ప్రతి ఇంటికి మంచినీళ్లిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. మహారాష్ట్ర ఔరంగాబాద్లో బీఆర్ఎస్ బహిరంగ సభ మాట్లాడి
Read Moreవెంటిలేటర్ పై శరత్ బాబు..అవయవాలు డ్యామేజ్.. విషమంగా ఆరోగ్యం
ప్రముఖ నటుడు శరత్ బాబు ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు డాక్టర్లు ప్రకటించారు. ఏప్రిల్ 24వ తేదీ సాయంత్రం.. ఆయన
Read More












