దేశం
Tiger : పెద్దపులి ఆచూకీ దొరికిందోచ్..!
Tiger : నంద్యాల జిల్లా కొత్తపల్లె మండలం పెద్ద గుమ్మడాపురం శివార్లలోకి నాలుగు పిల్లలతో వచ్చిన తల్లి పులి (Tiger) ఆచూకీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. &l
Read MoreKhushbu Sundar: తండ్రే లైంగికంగా వేధించాడని చెప్పినందుకు సిగ్గుపడటం లేదు
Khushbu Sundar : సొంత తండ్రే తనను లైంగికంగా వేధించారని బయటి ప్రపంచానికి చెప్పినందుకు తానేమి సిగ్గు పడటం లేదని నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు
Read Moreత్రిపుర సీఎంగా మాణిక్ సాహా ప్రమాణ స్వీకారం
ఫిబ్రవరి 16న జరిగిన త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. మొద
Read MoreDelhi Liquor Scam : కవితకు ఈడీ నోటీసులపై బీజేపీ రియాక్షన్
Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ముఖ్యమంత్రి కల్వకుంట్ల కేసీఆర్ (MLC Kavutha)కూతురు, ఎమ్మెల్సీ కవిత పేరు తెరపైకి వచ్చిన దగ్గర నుంచి బీ
Read Moreకవిత అరెస్ట్ అయితే.. WHAT NEXT..?
ఉమెన్స్ డే రోజు ముఖ్యమంత్రి కూతురు, ఎమ్మెల్సీ కవితకు (mlc kavita) ఈడీ నోటీసులు రావడంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదే ఇష్యూపై ఇప్పు
Read MoreDelhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను ఈడీ ఏం ప్రశ్నించనుంది..?
ఢిల్లీ లిక్కర్ స్కామ్.. (mlc kavita) దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. తాజాగా ఇదే కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట
Read Moreమరో అప్పును ముందే తీర్చిన అదానీ గ్రూప్
షేర్లు తనఖా పెట్టి తెచ్చిన రూ.7,374 కోట్ల అప్పు చెల్లింపు న్యూఢిల్లీ : అమెరికాకు చెందిన షార్ట్సెల్లింగ్ ఫర్మ్ హిండెన్బర్గ్ రిపోర్ట్ కారణ
Read Moreఆల్టైమ్ హైకి క్రెడిట్ కార్డు ఖర్చులు
జనవరి చివరి నాటికి అవుట్స్టాండింగ్ రూ. 1.87 లక్షల కోట్లు న్యూఢిల్లీ : ఈ ఏడాది జనవరి చివరినాటికి క్రెడిట్ కార్డుల అవుట్స్టాండింగ్ 29.6 శాత
Read Moreమందు తాగి 2 వయాగ్రా టాబ్లెట్లు వేసుకోవడంతో రక్తం గడ్డకట్టి మృత్యువాత
మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఘటన నాగ్ పూర్ : ఆల్కహాల్ తాగుతూ రెండు వయాగ్రా మాత్రలు వేసుకున్న వ్యక్తి(41) రక్తం గడ్డకట్టి చనిపోయాడు. మహారాష్ట్ర
Read Moreమన దేశ వ్యవహారాల్లో విదేశాలు జోక్యం చేస్కోవాలంటరా?
రాహుల్ గాంధీపై వ్యాఖ్యలపై మండిపడ్డ బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ న్యూఢిల్లీ : ఇండియాలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, అమెరికా, యూరప్ దేశాలు జోక్యం
Read Moreరూ.425 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
అహ్మదాబాద్ : గుజరాత్లో రూ.425 కోట్ల విలువైన 61 కేజీల డ్రగ్స్ను ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐసీజీ) అధికారులు స్వాధీనం చేసుకున
Read Moreపాక్ నుంచి డ్రోన్ల తో డ్రగ్స్
రాజస్థాన్లోని పాక్ బార్డర్లో 2.6 కేజీల హెరాయిన్ స్వాధీనం జైపూర్ : రాజస్థాన్లోని పాకిస్తాన్ సర
Read Moreహెచ్3ఎన్2 వైరస్తో జాగ్రత్త
కరోనా లెక్కనే విస్తరిస్తోంది ఢిల్లీ ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ రణదీప్ గులేరియా మాస్కులు పెట్టుకోవాలని, వ్యాక్సిన్ తీసుకోవాలని సూచన న్యూఢిల్లీ
Read More












