దేశం
కేసీఆర్ వెంట ములాయం అంత్యక్రియలకు వెళ్లిన కవిత
ములాయం సింగ్ అంత్యక్రియలకు హాజరు అనంతరం ఢిల్లీకి వెళ్లిన సీఎం.. మూడ్రోజులు అక్కడే బీఆర్ఎస్ ఆఫీస్ పరిశీలన.. వాస్తుకు అనుగుణంగా రిపేర
Read Moreఅభిషేక్రావును ప్రశ్నిస్తున్న సీబీఐ
హవాలా డబ్బుపైనా ఆరా మరో ముగ్గురికి నోటీసులు ఇచ్చే చాన్స్ వీరిలో ఒకరు ఓ మహిళా నేతకు అత్యంత సన్నిహితుడు? హైదరాబాద్,
Read Moreషిండే వర్గానికి ఎన్నికల గుర్తును కేటాయించిన ఈసీ
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీకి ఎలక్షన్ కమీషన్ ఎన్నికల గుర్తును కేటాయించింది. రెండు కత్తులు, షీల్డ్ ఉన్న గుర్త
Read Moreఉజ్జయిని మహాకాళ్ కారిడార్ను ప్రారంభించిన ప్రధాని మోడీ
మధ్యప్రదేశ్ లోని మహాకాళ్ కారిడార్ ను ప్రధాని మోడీ జాతికి అంకితం ఇచ్చారు. దాదాపు 856 కోట్ల రూపాయల వ్యయంతో ప్రాజెక్టును మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్మ
Read Moreగుజరాత్లో అభివృద్ధి పనులను లెక్కించడం కష్టం - మోడీ
గుజరాత్లో జరుగుతున్న అభివృద్ధి పనులను లెక్కించడం చాలా కష్టమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఎప్పటిలాగే రాష్ట్రం అభివృద్ధిలో ముందువరుసలో ఉందన్నారు. గు
Read Moreఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని సందర్శించిన కేసీఆర్
ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ సందర్శించారు. గ్యారమూర్తి రోడ్లోని ఎస్పీ మార్గ్లో ఉన్న కేత్రి ట్రస్ట్ భవనాన్ని బీఆర్ఎస్ పార్టీ ఏ
Read Moreముగిసిన ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు
సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామం సఫాయ్ లో ముగిశాయి. అభిమాన నేతను చివరిసారి చూసేందుకు కార్యకర్తలు, అభ
Read Moreములాయం సింగ్ పార్థివ దేహానికి కేసీఆర్ నివాళి
అనారోగ్యంతో మృతి చెందిన యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ పార్థివదేహానికి సీఎం కేసీఆర్ నివాళి అర్పించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్,
Read Moreఅడ్మిట్ కార్డుపై ఐశ్వర్యరాయ్ పిక్... ఆందోళనలో విద్యార్థిని
ధన్ బాద్ లోని బినోద్ బిహారీ మహ్తో కోయలాంచల్ యూనివర్సిటీ ఓ పీజీ విద్యార్థినికి షాక్ ఇచ్చింది. BBMKUలో PG సెమిస్టర్-2 పరీక్ష ఉన్న నేపథ్యంలో అడ్మిట్ కార్
Read Moreటెక్నాలజీ, టాలెంట్ దేశానికి పిల్లర్స్ : మోడీ
టెక్నాలజీ, టాలెంట్ రెండు దేశానికి పిల్లర్స్ వంటివి అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇవాళ ఐక్యరాజ్యసమితి రెండో ప్రంపంచ జియోస్పేషియల్ ఇన్ఫర్మ
Read Moreసుప్రీంకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డివై చంద్రచూడ్
ఢిల్లీ : సుప్రీంకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా(సీజేఐ) జస్టిస్ డివై చంద్రచూడ్ పేరును ప్రస్తుత సీజేఐ యూయూ లలిత్ సిఫార్సు చేశారు. జస్టిస్
Read Moreదేశ వ్యాప్తంగా వర్షాలు.. ప్రజల అవస్థలు
నైరుతి రుతుపవనాల తిరోగమనంతో దేశ వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. యూపీ, ఢిల్లీ, కర్ణాటక, పంజాబ్ లలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడ
Read Moreభారత్ జోడో యాత్ర.. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని తిరిగి తెస్తుంది : మల్లు రవి
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని తిరిగి తెస్తుందని కాంగ్రెస్ నేత మల్లు రవి అన్నారు. ప్రజాస్వామ్యం ప్రకార
Read More












