దేశం
గుజరాత్ కు కావాల్సింది డబుల్ ఇంజన్ కాదు.. కొత్త ఇంజన్ : కేజ్రీవాల్
గుజరాత్లో 27 ఏళ్ల బీజేపీ పాలన పై ప్రజలు విసిగిపోయారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. వారంతా ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేయడానిక
Read Moreమాతృభాషకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం: అమిత్ షా
దేశ విద్యారంగానికి ఇవాళ చాలా ముఖ్యమైన రోజన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కొత్త జాతీయ విద్యా విధానం ద్వారా.. మాతృభాషకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చామన్నారు
Read Moreబ్యాంకులే పేదల ఇంటికి వెళ్లాలి : మోడీ
డిజిటలైజేషన్ ద్వారా సామాజిక భద్రతకు భరోసా కల్పించడంలో దేశం అగ్రగామిగా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశ వ్యాప్తంగా 75 జిల్లాల్లో 75 డ
Read Moreరేపే రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు
రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రేపు(అక్టోబర్ 17) ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 12వ విడత డబ్బులను రైతుల ఖాతల్లో జమ చేయనుంది.
Read Moreహైదరాబాద్లో ఒడిశా ఇన్వెస్టర్స్ మీట్..పాల్గొననున్న సీఎం
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ రెండు రోజుల పర్యటన కోసం హైదరాబాద్కు వచ్చారు. బేగంపేట్ ఎయిర్ పోర్టులో ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్
Read Moreరేపే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు అన్నిఏర్పాట్లు పూర్తయ్యాయి.137 ఏండ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో అధ్యక్ష ఎన్నికకు ఓటింగ్ జరుగుతుండటం ఇది ఆరోసారి. సోనియా, రాహ
Read Moreఐదో విడుత అభ్యర్థులను ప్రకటించిన ఆప్
ఈ ఏడాది చివర్లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో 12 స్థానాలకు గానూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఐదవ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. భుజ్
Read Moreఛత్తీస్ఘడ్ డిప్యూటీ స్పీకర్ కన్నుమూత
ఛత్తీస్ఘడ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మనోజ్ సింగ్ మాండవి (58) గుండెపోటుతో కన్నుమూశారు. స్వగ్రామం నాథియా సవాగాన్ లో శనివారం అస్వస్థతకు గురైన ఆయనను
Read Moreఢిల్లీలో ఇంటర్పోల్ సమావేశాలు.. ట్రాఫిక్ నియంత్రణ చర్యలు
ఇంటర్పోల్ సమావేశాన్ని దృష్టిలో పెట్టుకొని అక్టోబర్ 18 నుంచి 21 వరకు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ను
Read Moreఎస్బీఐకి బెదిరింపు ఫోన్ కాల్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కి బెదిరింపు కాల్ వచ్చింది. లోన్ ఇవ్వకపోతే బ్యాంకు ఛైర్మన్ ను కిడ్నాప్ చేసి, మర్డర్ చేస్తామన
Read Moreఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సీబీఐ నోటీసులు
ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురుని ప్రశ్నించిన అధికారులు తాజాగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు నోటీ
Read Moreదీపావళి రోజున పాక్షిక సూర్య గ్రహణం..
అక్టోబర్ 25న సూర్య గ్రహణం సందర్భంగా ఆ రోజు మధురైలోని మీనాక్షి సుందరేశ్వర ఆలయాన్ని పది గంటల పాటు మూసివేస్తామని ఆలయ అధికారులు తెలిపారు. ఆ రోజు ఉదయం 11 గ
Read Moreమలాలాకు మద్దతుగా ప్రియాంక చోప్రా
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలాకు సోషల్ మీడియా వేదికగా మద్దతు ప్రకటించింది. ఆమె ఇటీవల హాస్యనటుడు హసన్ మిన్హ
Read More












