దేశం

చిల్డ్రన్స్ పార్క్లో సందడి చేసిన ఏనుగు

అస్సాం గౌహతిలోని నారంగి ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న చిల్డ్రన్స్ పార్క్లో ఏనుగు ప్రత్యక్షమైంది. ఏనుగును చూసి స్థానికులు అవాక్కవ్వగా.. అ

Read More

మేకను మింగి స్కూల్‌ బస్సులోకి దూరిన భారీ కొండచిలువ

ఓ పాఠశాల బస్సులో భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. ఉత్తర్ ప్రదేశ్ లోని రాయ్ బరేలీలో ఈ ఘటన జరిగింది. స్థానిక ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ కు చెందిన ఓ బస్

Read More

ఊకే మొరుగుతుందని వీధికుక్కను చంపిండు

ఊకే మొరుగుతుందన్న కారణంతో ఓ వ్యక్తి  వీధికుక్కను హతమార్చాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది. నిరంతరం అరుస్తుందని విస

Read More

నేను జైలుకెళ్లినా ఎన్నికల ప్రచారం మాత్రం ఆగదు : మనీశ్ సిసోడియా

లిక్కర్ స్కాం కేసులో తనకు సీబీఐ సమన్లు జారీ చేయడంపై ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ట్వీట్ల వర్షం కురిపించారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకు

Read More

నరేంద్ర మోడీకి నోబెల్ బహుమతి ఇవ్వాలి : కేటీఆర్

నరేంద్ర మోడీపై మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కరోనా వ్యాక్సిన్ కనిపెట్టినందుకు మోడీకి నోబెల్ బహుమతికి అర్హులంటూ ఎద్దేవా చేశారు. వ్యాక్సిన్ ఒక్కట

Read More

మేమేం మాట్లాడుకున్నా అది స్నేహపూర్వకంగానే ఉంటుంది : థరూర్, ఖర్గే

తాను అధ్యక్ష ఎన్నికల్లో గెలుస్తాననే నమ్మకంతో ఉన్నానని.. కాంగ్రెస్ పార్టీ భవితవ్యం పార్టీ కార్యకర్తల చేతుల్లోనే ఉందని కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థి శశి థర

Read More

ఉప్లా గ్రామంలో కోతుల పేరు మీద 32 ఎకరాల భూమి

సాధారణంగా భూమి పట్టా వ్యక్తుల పేరు మీదనో, లేదంటే ఏదైనా ఛారిటీ, కంపెనీల పేరు మీద ఉండడం అందరికీ తెలిసిందే. కానీ జంతువుల పేరు మీద కూడా భూమి ఉండడం ఎక

Read More

కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల పోలింగ్

కర్నాటక బళ్లారి జిల్లా సంగనకల్లు  ప్రత్యేక పోలింగ్ బూత్ లో ఓటు వేయనున్న రాహుల్ గాంధీ ఢిల్లీలోని ఏఐసీసీ సహా దేశ వ్యాప్తంగా 65 పోలింగ్ కేంద్రా

Read More

ఉద్యోగులకు కార్లు, బైకులు గిఫ్ట్ ఇచ్చిన నగల దుకాణం యజమాని

ఉద్యోగులకు పండగల వేళ స్వీట్ బాక్సులు ఇవ్వడమే గగనమయ్యే ఈ రోజుల్లో ఓ యజమాని మాత్రం ఏకంగా కార్లు, బైకులు బహుమతిగా ఇచ్చాడు. దీపావళి  కానుకగా..తమ ఉద్య

Read More

కర్నాటకలో ఓలా, ఉబర్‌‌‌‌ ఆటో సర్వీసుల బ్యాన్‌‌పై స్టే

బెంగళూరు: కర్నాటకలో ఓలా, ఉబర్‌‌‌‌, రాపిడో అగ్రిగేటర్లకు హైకోర్టులో ఊరట లభించింది. ఆయా సంస్థల ఆటో సర్వీసుల బ్యాన్‌‌పై స్ట

Read More

దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం వాడుకోదు: నిర్మలా సీతారామన్

వాషింగ్టన్: దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం వాడుకుంటోందని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తిప్పికొట్టారు.

Read More

కరోనా వ్యాక్సిన్ల కొనుగోలును కొంత కాలం నిలిపివేయనున్న కేంద్రం

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ల కొనుగోలును కేంద్ర ప్రభుత్వం కొంత కాలం నిలిపివేయనుంది. బడ్జెట్​లో వ్యాక్సిన్ల కోసం కేటాయించిన రూ.4,237 కోట్లను సరెండర్ చే

Read More

ఇయ్యాల్నే కాంగ్రెస్​ ప్రెసిడెంట్​ ఎన్నికలు

న్యూఢిల్లీ: కాంగ్రెస్​ పార్టీ అధ్యక్ష ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. సోమవారం దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 65 పోల

Read More