దేశం

వీరప్పన్‌ను మట్టుబెట్టిన విజయ్ కుమార్ రాజీనామా

గంధపు చెక్కల స్మగ్లర్‌ వీరప్పన్‌ను  స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ సాయంతో  మట్టుబెట్టిన ఐపీఎస్ మాజీ అధికారి విజయ్ కుమార్

Read More

ఉగ్రవాదుల కిరాతకం..మరో కశ్మీరీ పండిట్ హత్య

జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. కశ్మీరీ పండిట్ను దారుణంగా కాల్చి చంపారు. షోపియాన్ జిల్లాలోని చౌదరీ గుండ్ ఏరియాలో పురాన్ క్రిషన్ భ

Read More

బోయినపల్లి అభిషేక్ రావుకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో బోయినపల్లి అభిషేక్ రావు సీబీఐ కస్టడీ ముగిసింది. దీంతో ఆయనకు సీబీఐ కోర్టు 14 రోజుల జ్యు

Read More

దేశంలో 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత నిరుద్యోగం : రాహుల్ గాంధీ

గత 45 ఏళ్లలో దేశంలో ఎన్నడూ లేనంత నిరుద్యోగం.. ఇప్పుడుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రతి సంవత్సరం 2 కోట్ల మంది యువతకు ఉపాధి కల్పిస్తామన

Read More

నితీశ్ కుమార్కు తృటిలో తప్పిన ప్రమాదం

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న పడవ.. గంగానదిలో నిర్మాణంలో ఉన్న జేపీ సేతు బ్రిడ్జ్ పిల్లర్ ను ఢీకొట

Read More

కాంగ్రెస్ది విద్వేషం.. మాది అభివృద్ధి మంత్రం : అమిత్ షా

గిరిజన హోదా కోసం 55 ఏండ్లుగా హాతి వర్గం చేస్తున్న పోరాటానికి ప్రధాని నరేంద్ర మోడీ ముగింపు పలికారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. హిమాచల్ ప్రదేశ్

Read More

ప్రొఫెసర్ సాయిబాబా విడుదలపై సుప్రీం కోర్టు స్టే

కేసు తదుపరి విచారణ డిసెంబర్ 8కి వాయిదా   న్యూఢిల్లీ: మావోయిస్టులతో సంబంధాల కేసులో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్   

Read More

కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం ఓయూ ఓల్డ్ విద్యార్థిని పడిగాపులు

సీఎం కేసీఆర్ను కలిసేందుకు  ఓయూ ఓల్డ్ స్టూడెంట్, టీఆర్ఎస్ పార్టీ స్టూడెంట్ యూనియన్ లీడర్, ఉద్యమకారిణి దాత్రికా స్వప్న  దేశ రాజధాని ఢిల్లీలో

Read More

గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో భారత్కు 107వ స్థానం

న్యూఢిల్లీ: గ్లోబల్ హంగర్ ఇండెక్స్ జాబితాలో భారత్ ర్యాంక్  దిగజారింది. ఐరిష్ ఎయిడ్ ఏజెన్సీ కన్సర్ వరల్డ్ వైడ్ , జర్మనీకి చెందిన  వ

Read More

38వ రోజుకు చేరుకున్న రాహుల్ జోడో యాత్ర

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటకలో కొనసాగుతోంది. బళ్లారి జిల్లాలోని హలాకుంది గ్రామంలో 38వ రోజు ఈ యాత్ర ప్రారంభించారు. కాంగ్రెస్ అధ్యక్ష

Read More

గుజరాత్ లో రెండు రోజుల పాటు న్యాయ శాఖ మంత్రుల సదస్సు

న్యూఢిల్లీ: ఇవాళ ప్రారంభం కానున్న న్యాయ శాఖ మంత్రుల సదస్సులో పీఎం మోడీ ప్రసంగించనున్నారు. రెండు రోజుల పాటు సాగే ఈ సదస్సులో మోడీ వీడియో కాన్ఫరెన్స

Read More

ఢిల్లీలో 25 చోట్ల ఈడీ దాడులు

న్యూఢిల్లీ : ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు దర్యాప్తులో భాగంగా ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌&zwnj

Read More

హిమాచల్‌‌‌‌ ఓటర్లకు ప్రియాంక గాంధీ హామీ

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపిస్తే మళ్లీ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని ఆ పార్టీ నేత ప్రియాంక గాంధీ వాద్రా అన్న

Read More