దేశం
ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన సోనియా
కొవిడ్ లక్షణాలతో ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సోమవారం సాయంత్రం డిశ్చార్జి అయ్యారు. ఇంటి వద్ద విశ్రాం
Read Moreవిపక్షాలకు మరో షాక్.. రాష్ట్రపతి అభ్యర్థి కోసం అన్వేషణ షురూ
రాష్ట్రపతి ఎన్నికల వేళ విపక్షాలకు మరో షాక్ తగిలింది. మొన్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్, నిన్న ఫరూఖ్ అబ్దుల్లా, ఇవాళ గోపాలకృష్ణ గాంధీ వరుస షాకులిచ్చారు.
Read Moreకొన్ని నిర్ణయాలు కఠినంగున్నా.. సత్ఫలితాలిస్తాయి
‘‘కొన్ని నిర్ణయాలు ప్రస్తుతానికి సహేతుకంగా కనిపించకపోవచ్చు. కానీ అవే దీర్ఘకాలంలో దేశ నిర్మాణానికి దోహదం చేస్తాయి’’ అని ప్రధానమ
Read Moreసమిష్టి కృషితో బీజేపీని అధికారంలోకి తెస్తాం
న్యూఢిల్లీ: రాష్ట్రంలో గెలిచి... మోడీకి కానుక ఇస్తామని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కే లక్ష్మణ్ అన్నారు. సోమవారం కేంద్ర హోంశాఖ మంత్
Read Moreరోప్ వేపై కేబుల్ కార్ జామ్.. చిక్కుకుపోయిన టూరిస్టులు
కిందికి చూస్తే లోతైన లోయ.. పైన చూస్తే నీలాకాశం.. చుట్టూ వీస్తున్న బలమైన గాలులు.. ఈ పరిస్థితుల నడుమ ఇరుక్కుపోతే ఎంతో భయమేస్తుంది కదూ.. అరచేతిలో ప్రాణాల
Read Moreఅనిల్ దేశ్ముఖ్, నవాబ్ మాలిక్ కు సుప్రీంకోర్టు షాక్
ముంబై : మాజీ మంత్రి అనిల్ దేశ్ముఖ్, మంత్రి నవాబ్ మాలిక్ కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. తాత్కాలికంగా జైలు నుంచి విడుదలై.. మహారాష్ట్రలో జరు
Read Moreబెర్లిన్ గోడ స్మారకాన్ని సందర్శించిన జస్టిస్ ఎన్వీ రమణ
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆయన సతీమణి శివమాలతో కలిసి జర్మనీ పర్యటనలో బెర్లిన్గోడ స్మారకాన్ని సందర్శించారు. రెండో ప్రపంచయుద్ధం, త
Read Moreబెంగళూరు సబ్ అర్బన్ రైల్వే ప్రాజెక్టుకు మోడీ శంకుస్థాపన
బెంగళూరు: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్కూల్ ఎకనామిక్స్ ప్రాంగణంలో డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని సోమవారం పీఎం మోడీ ఆవిష్కిరించారు. పలు అభివృద్ధి పన
Read Moreఅగ్నివీర్ల భర్తీకి జూలై నుంచి రిజిస్ట్రేషన్లు
‘అగ్నిపథ్’ స్కీమ్ లో భాగంగా ఆర్మీలో సైనికుల నియామకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ ను సైన్యం సోమవారం విడుదల చేసింది.
Read Moreరాహుల్ సపోర్టర్ ను తన కారులో తీసుకెళ్లిన ప్రియాంక గాంధీ
నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని ఈడీ అధికారులు నాలుగోసారి విచారిస్తున్నారు. ఇవాళ ఉదయం ఢిల్లీలోని ఈడీ ఆఫీసుకు రాహుల్ తోపాటు ప్రియాంక గాంధీ కూడా వె
Read Moreయువతను తప్పుదోవ పట్టిస్తున్న ప్రతిపక్షాలు
డెహ్రాడూన్: అగ్నిపథ్ విషయంలో ప్రతిపక్షాలు యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆరోపించారు. అగ్నిపథ్ స్కీంపై దేశవ్యాప్తం
Read Moreభారత్ బంద్ ఎఫెక్ట్...ఢిల్లీలో నిలిచిన వెహికిల్స్
ఢిల్లీలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ పూర్తిగా వాహనాలతో జామ్ అయిపోయింది. ఢిల్లీ-యూపీ, ఢిల్లీ హర్యానా హైవేపు పూర్తిగా వాహనాలు
Read Moreప్రభావం చూపని భారత్ బంద్
జార్ఖండ్ రాష్ట్రం మినహా మిగతా రాష్ట్రాల్లో కనిపించని బంద్ ఎఫెక్ట్ దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో జనజీవనం సాధారణం న్యూఢిల్లీ: అగ్నిపథ్ స్క
Read More












