
దేశం
వేణుగోపాలాచారికి సుప్రీంలో ఊరట..పోలీస్ కానిస్టేబుల్ పై దాడి కేసులో స్టే పొడిగింపు
న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత వేణుగోపాలాచారికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. పోలీస్ కానిస్టేబుల్ పై దాడి కేసులో స్టే పొడిగిం
Read Moreరెండు నెలల్లో రైల్వేకు 12వేల 159 కోట్ల ఆదాయం
ఢిల్లీ: రైల్వేకు పండగ నెలలైన సెప్టెంబర్, అక్టోబర్లల్లో రూ. 12,159.35 కోట్ల ఆదాయం వచ్చిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ప్రయాణిక
Read Moreసరోగసీ మహిళ మృతిపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్
సీఎస్, డీజీపీలకు నోటీసులు న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో సరోగసీ (అద్దెగర్భం) మహిళ మృతి ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్&z
Read Moreకొనసాగుతున్న మహా హై డ్రామా!
ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు వెలువడి వారం రోజులవుతున్నా కొత్త సర్కారు ఏర్పాటుపై ఇంకా హై డ్రామా కొనసాగుతోంది. సర్కారు ఏర్పాటుపై చర్చిం
Read Moreడెలివరీ కోసం గర్భిణీకి బెయిల్.. తల్లీ, బిడ్డపై ప్రభావం పడ్తదన్న బాంబే హైకోర్టు
ముంబై: డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న ఓ గర్భిణికి.. బాంబే హైకోర్టులోని నాగ్పూర్ బెంచ్ ఆరు నెలల పాటు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. జైలు వాత
Read MoreMallikarjun Kharge: ఇంకా ఇలా ఎన్నాళ్లు ? సీడబ్ల్యూసీ సమావేశంలో కడిగిపారేసిన ఖర్గే..
ఢిల్లీ: హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం కాంగ్రెస్ అధిష్టానం దిద్దుబాటు చర్యలకు సిద్ధమైంది. ఈ రెండు రాష్ట్రాల్లో ఓటమికి గల కారణాలపై
Read Moreపొత్తు గిత్తు జాన్తా నై: ఢిల్లీలో ఒంటరిగానే ఎన్నికల బరిలోకి కాంగ్రెస్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియా కూటమిలో భాగస్వామి అయిన ఆప్తో పొత్తు పెట్టుకోకుండా.. ఒంటరిగానే ఢ
Read Moreప్రసాదాల నాణ్యతా ప్రమాణాలపై పిటిషన్.. కొట్టేసిన సుప్రీంకోర్టు
ఢిల్లీ: ఆలయాల్లో ప్రసాదాల తయారీ నిబంధనలను సమీక్షించాలని దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా.. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవ
Read Moreపాక్ వెళ్లి మోడీ బిర్యానీ తినొచ్చు.. టీమిండియా మాత్రం ఆ దేశం వెళ్లొద్దా..? తేజస్వీ యాదవ్
పాకిస్థాన్ వేదికగా జరగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫిలో టీమిండియా పాల్గొంటుందా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. పాక్ వేదికగా టోర్నీ నిర్వహిస్తే మేం ఆడబో
Read Moreబైక్ను తప్పించబోయి RTC బస్ బోల్తా.. 10 మంది మృతి.. 20 మందికి గాయాలు*
ముంబై: మహారాష్ట్రలోని గోండియా జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొహ్మారా స్టేట్ హైవేపై ఆర్టీసీ బస్సు బోల్తా పడి 10 మంది మృతి చెందగా, పలువురు త
Read More‘మహా’ ట్విస్ట్.. అసంతృప్తిలో ఏక్నాథ్ షిండే.. మీటింగ్ క్యాన్సిల్ చేసుకుని మరీ సొంతూరికి..
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతూనే
Read Moreరాజ్ కుంద్రా ఇల్లు, ఆఫీసులపై ఈడీ దాడులు
అశ్లీల వీడియోలు తీసి సొమ్ము చేసుకుంటున్నారనే కేసులో రాజ్ కుంద్రా, ఆయన భార్య నటి శిల్పా శెట్టి లు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అడల్ట్ వీడియోలను క్రియే
Read Moreఅదానీ ఇష్యూపై ఉభయసభల్లో ఆగని రచ్చ..డిసెంబర్ 2కు రాజ్యసభ వాయిదా
పార్లమెంట్ ఉభయ సభలు వాయిదాల పర్వ కొనసాగుతోంది. ప్రతి రోజు సెషన్స్ ప్రారంభం కావడం, అదానీ ఇష్యూపై విపక్షాలు ఆందోళనకు దిగడం..సభలను వాయిదా వేయ
Read More