దేశం
జస్టిస్ వర్మకు బిగ్ షాక్.. అభిశంసన తీర్మానానికి లోక్ సభ స్పీకర్ ఆమోదం
న్యూఢిల్లీ: ఇంట్లో నోట్ల కట్టలతో పట్టుబడ్డ ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై పార్లమెంట్లో అభిశంసన ప్రక్రియ మొదలైంది. జస్టిస
Read Moreబంగ్లాదేశ్ పై భారత్ కొత్త ఆంక్షలు.. సరిహద్దు పోర్ట్స్ నుంచి ఆ దిగుమతులు బ్యాన్!
పొరుగున ఉన్న బంగ్లాదేశ్ తోకజాడించినప్పటి నుంచి భారత్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. గతంలో ఉన్న ఆంక్షలను మరింత తీవ్రతరం చేస్తోంది మోదీ సర్కార్. భారత్
Read Moreఅంబానీని టార్గెట్ చేసిన అసిమ్ మునీర్.. ఈసారి రిలయన్స్ ఆయిల్ రిఫైనరీ పైనే దాడి..!
పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ రెండోసారి అమెరికా పర్యటనలో ఉన్నారు. యుద్ధం తర్వాత అమెరికా అండ చూసుకుని మరోసారి అణ్వాయుధ దాడులు చేస్తామంటూ మునీర్ చేసిన వ్
Read Moreఇప్పుడు సిగ్నల్ లేకున్న కాల్స్ చేసుకోవచ్చు, ఇంటర్నెట్ వాడొచ్చు.. కొత్త టెక్నాలజీ వస్తోందోచ్..
ఈ రోజుల్లో ప్రపంచ దేశాలు హై-స్పీడ్ డేటా, కాల్ కనెక్టివిటీని మరింతగా పెంచేందుకు కృషి చేస్తున్నాయి. ఈ రేసులో భారతదేశం మరో అడుగు ముందుకు వేసింది. భారత అం
Read Moreస్పోర్ట్స్ బిల్లుకు లోక్సభ ఆమోదం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జాతీయ క్రీడా పరిపాలన బిల్లు, జాతీయ యాంటీ- డోపింగ్ (సవరణ) బిల్లు లోక్సభలో సోమవారం ఆమోదం పొ
Read Moreమా దేశంలోకి అక్రమంగా వస్తే బంధించి వెనక్కి పంపుతం: కీర్స్టార్మర్
లండన్: అక్రమంగా తమ దేశంలోకి అడుగుపెట్టేవారిని పట్టుకుని తిరిగి వెనక్కి పంపిస్తామని యూకే ప్రధాని కీర్ స్టార్మర్ హెచ్చరించారు. దేశ భద్రత విష
Read Moreపీవోకేలో విరిగిపడ్డ కొండచరియలు.. తొమ్మిది మంది మృతి
పెషావర్: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే)లోని గిల్గిత్ ప్రాంతంలో ఆదివారం కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో తొమ్మిది మంది వాలంటీర్లు మరణిం
Read More3 నిమిషాల్లోనే పాస్.. కొత్త ఆదాయ పన్ను బిల్లుకు లోక్ సభ ఆమోదం
వాయిస్ ఓట్ తో అప్రూవల్.. రాజ్యసభకు బిల్లు న్యూఢిల్లీ: కొత్త ఆదాయ పన్ను బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. కేవలం 3 నిమిషాల్లోనే వాయిస్ ఓట్ తో బి
Read Moreగల్లా పట్టుకుని అమెరికా నుంచి గెంటేయాల్సింది: పాక్ ఆర్మీ చీఫ్ మునీర్పై మైఖేల్ రూబిన్ ఫైర్
వాషింగ్టన్: పాకిస్థాన్ అణ్వాయుధ దేశమని.. తమ దేశ అస్థిత్వానికి ప్రమాదం వస్తే తమతో పాటు సగం ప్రపంచాన్ని కూడా తీసుకెళ్తామన్న పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్
Read Moreబీఆర్ఎస్ పాలన ముగిసేనాటికి అప్పులు రూ.3.50 లక్షల కోట్లు
లోక్ సభలో వెల్లడించిన కేంద్రం న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్ర విభజన తర్వాత 2014–15లో తెలంగాణ అప్పులు రూ.69,603.87 కోట్లుగా ఉండగా, 2023&ndash
Read Moreనల్గొండలో ఈఎస్ఐసీ హాస్పిటల్కు అర్హత లేదు
లోక్సభలో ఎంపీ రఘువీర్ ప్రశ్నకు కేంద్రం జవాబు న్యూఢిల్లీ, వెలుగు: నల్గొండలో ఈఎస్ఐసీ నిబంధనలకు త
Read More‘కబూతర్ ఖానా’ కేసులో జోక్యం చేసుకోలేం: సుప్రీం కోర్టు
ముంబై: ‘కబుతర్ ఖానాల’ల్లో పావురాలకు ఆహారం ఇవ్వడంపై బాంబే హైకోర్టు విధించిన నిషేధం విషయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్ప
Read Moreఢిల్లీలో ఎంపీల కోసం కొత్త ఫ్లాట్స్.. టైప్ 7 మల్టీస్టోర్ అపార్ట్మెంట్స్ ప్రారంభించిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: దేశంలోని ఎంపీలంతా పరిశుభ్రతలో పోటీపడాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కొత్తగా నిర్మించిన మల్టీస్టోర్అపార్ట్మెంట్స్ ఆ
Read More












