దేశం

కర్ణాటకలో భారీ వర్షం.. కాంపౌండ్ వాల్ కూలి పదేళ్ల బాలిక మృతి..

కర్ణాటకను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.. కర్ణాటకలోని మంగళూరులో గురువారం ( మే 29 ) రాత్రి కురిసిన భారీ వర్షానికికాంపౌండ్ వాల్ కూలి.. పదేళ్ల చిన్నారి

Read More

మా సైన్యం మేల్కొనేలోపే భారత ఆర్మీ దాడి చేసింది : షెహబాజ్ షరీఫ్​

న్యూఢిల్లీ: తమ సైన్యం మేల్కొనేలోపే భారత ఆర్మీ తమపై అటాక్ చేసిందని పాకిస్తాన్  ప్రధాని షెహబాజ్  షరీఫ్​ తెలిపారు. కీలకమైన ఆర్మీ స్థావరాలపై బ్ర

Read More

పెదనాన్నకు ప్రేమతో.. మావోయిస్ట్​ నేత తమ్ముని కూతురి లేఖ

ప్రియమైన పెదనాన్నగారికి (తిపిరి తిరుపతి అలియాస్ దేవ్​జీ) ముందుగా మీ పాదాలకు నా నమస్కారం.  మీరు బాగున్నారని ఆశిస్తున్నాను.  మీ పేరు ప్రస్తావన

Read More

ఆయుధాలు వదిలిపెట్టి..నూతన చరిత్ర నిర్మాతలు కండి!

ఆపరేషన్  కగార్  పేరుతో  మావోయిస్టులను మార్చి 2026 నాటికి అంతమొందిస్తామని హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేసిన రోజు నుంచి  వందలాదిమంది మ

Read More

ప్రపంచ మహమ్మారి ఒప్పందాన్ని భారత్ వ్యతిరేకించాలి

78వ  ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ కోసం తాత్కాలిక ఎజెండాలో భాగంగా 14 మే 2025న  ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్ ఒక నివేదికను సమర్

Read More

గురుదక్షిణగా పీవోకే కావాలి.. ఆర్మీ చీఫ్​ ను కోరిన రాంభద్రాచార్య

చిత్రకూట్: గురుదక్షిణగా తనకు పాక్​ ఆక్రమిత కాశ్మీర్​ కావాలని ఆర్మీ చీఫ్ ​జనరల్ ఉపేంద్ర ద్వివేదీని జగద్గురు రాంభద్రాచార్యులు కోరారు. బుధవారం జనరల్ ద్వి

Read More

సావర్కర్, గాడ్సే బంధువులు..ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణ

పుణే ప్రజాప్రతినిధుల కోర్టులో అఫిడవిట్ దాఖలు  తనపై కేసు వేసిన సాత్యకి సావర్కర్ ఈ విషయం దాచారని వెల్లడి  న్యూఢిల్లీ:  ప్రముఖ హ

Read More

బెంగాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్మమత సర్కార్..మత ఘర్షణలు టీఎంసీ క్రూరత్వానికి నిదర్శనం: మోదీ

అధికార పార్టీ నేతలే కొన్ని ఇండ్లు తగులబెట్టారు  బుజ్జగింపు రాజకీయాల కోసం కొందరి ప్రాణాలు బలిపెట్టారు రాష్ట్రంలో క్రైమ్స్, స్కామ్స్ పెరిగిప

Read More

మద్యం తాగాక.. మనిషి మృగమైతడు...రేప్ కేసు విచారణలో సుప్రీం వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: మద్యం తాగిన తర్వాత మనిషి మృగంలా మారుతాడంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏడేండ్ల కూతురిపై అత్యాచారానికి పాల్పడిన తండ్రికి శిక్ష రద

Read More

ఒప్పందాలే.. డెలివరీలుండవ్: ఏపీ సింగ్

న్యూఢిల్లీ: రక్షణ రంగంలో ఆయుధాలకు సంబంధించిన ప్రధాన కాంట్రాక్టులపై ఒప్పందాలు మాత్రమే జరుగుతాయని.. డెలివరీలు మాత్రం జరగవని వాయు సేన అధిపతి ఎయిర్ మార్షల

Read More

పీవోకే ప్రజలు ఇండియాలోకి వచ్చేస్తరు..ఆ రోజు ఎంతో దూరంలో లేదు: రాజ్​నాథ్ సింగ్

పీవోకేలో ఉంటున్నది మనవాళ్లే.. మనమంతా ఒకే ఫ్యామిలీ  ఢిల్లీలో సీఐఐ బిజినెస్ సమిట్​లో రక్షణ మంత్రి కామెంట్స్ న్యూఢిల్లీ: పీవోకేలో ఉన్నవాళ్

Read More

కాంగ్రెస్‌లో ఐదు కమిటీలు .. ప్రకటించిన హైకమాండ్ ..22 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీ

అడ్వైజరీ, డిసిప్లీనరీ, డీలిమిటేషన్‌‌, సంవిధాన్ బచావో ప్రోగ్రామ్ కమిటీలు కూడా..  నేడో, రేపో పీసీసీ కొత్త కార్యవర్గం ప్రకటించే చాన్స

Read More