దేశం

ఎత్తుకు పైఎత్తు వేసి పాక్‌‌‌‌కు చెక్‌.. వ్యూహాలు తెల్వకుండనే ‌‌‌గట్టి దెబ్బ కొట్టాం: ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది

న్యూఢిల్లీ: ఆపరేషన్​ సిందూర్‌‌‌‌‌‌‌‌పై భారత ఆర్మీ చీఫ్​జనరల్​ఉపేంద్ర ద్వివేది కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ద

Read More

సాక్ష్యాలు సమర్పించండి.. రాహుల్ గాంధీకి ఈసీ నోటీసులు

న్యూఢిల్లీ: ఎన్నికల్లో మోసం జరిగిందని ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన తాజా ఆరోపణలను ఎన్నికల సంఘం (ఈసీ) ఖండించింది. గురువారం బెంగళూ

Read More

6500 కిలోల ఉపగ్రహాన్ని ప్రయోగించనున్న ఇస్రో

చెన్నై: అమెరికా అభివృద్ధి చేసిన 6500 కిలోల ఉపగ్రహాన్ని మరికొద్ది నెలల్లో లాంచ్ చేయనున్నామని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ వి.నారాయణన్ &n

Read More

ప్రజా సేవ కోసమే వ్యవస్థలు..సీజేఐ బీఆర్‌‌‌‌‌‌‌‌ గవాయ్‌‌‌‌ కామెంట్‌‌‌‌

ప్రతి ఒక్కరికీ న్యాయం సులభంగా అందాలని వ్యాఖ్య ఈటానగర్(అరుణాచల్‌‌‌‌ ప్రదేశ్‌‌‌‌): దేశంలో న్యాయ వ్యవస్థ,

Read More

ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. కేసీ వేణుగోపాల్ సహా ఐదుగురు ఎంపీలకు తృటిలో తప్పిన ప్రమాదం

న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం (ఆగస్ట్ 10) రాత్రి తిరువనంతపురం నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా AI 245

Read More

అమెరికాపై ప్రతీకార సుంకాలు?..స్టీల్, అల్యూమినియంపై ట్రంప్ 50 శాతం టారిఫ్ వేసినందుకే..

డబ్ల్యూటీఓ రూల్స్ కింద ఒత్తిడి తెచ్చే ప్రయత్నాం..పట్టించుకోని ట్రంప్ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌&zwnj

Read More

ఇండియా కూటమి ఎంపీలకు AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే డిన్నర్

న్యూఢిల్లీ: ఇండియా కూటమి ఎంపీలకు కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే సోమవారం ఢిల్లీలో డిన్నర్  ఇవ్వనున్నారు. చాణక్యపుర

Read More

ఓట్ చోరీ.ఇన్ పోర్టల్ ప్రారంభించిన కాంగ్రెస్.. మద్దతు తెలపాలని రాహుల్ రిక్వెస్ట్

న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం (ఈసీ)తో కలిసి బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడిందంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలపై ఆ పార్

Read More

దేశంలో చర్చకు దారితీసిన ఎన్నికల నిర్వహణ

దేశంలోని 4,130కుపైగా  ఉన్న అసెంబ్లీ స్థానాల్లో  ఒక్క మహదేవపుర అసెంబ్లీ స్థానంలో చోటు చేసుకున్న ఓటర్ల జాబితా అక్రమాలను చూసిన తర్వాత..మన ఓటరు

Read More

మరింత ఈజీగా పెట్రోల్ పంపు ఏర్పాటు ..2019 లైసెన్సింగ్‌‌‌‌‌‌‌‌ రూల్స్‌‌‌‌‌‌‌‌ సమీక్షించేందుకు కమిటీ ఏర్పాటు

న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం  పెట్రోల్ పంపుల ఏర్పాటు నిబంధనలను మరింతగా సడలించాలని చూస్తోంది.  2019లో నిబంధనలు సడలించి, -ఆయిల్‌‌&zwnj

Read More

రూ.1,279 నుంచే ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

వచ్చే ఏడాది మార్చి 31 లోపు ప్రయాణాల కోసం బుక్ చేసుకోవచ్చు న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా ఎక్స్‌‌‌‌‌‌‌‌‌

Read More

రూ.5 వేల కోట్ల ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఏలను అమ్ముతున్న పీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ) తమ మొండిబా

Read More

ఇంటికి పిలిచి ప్రియుడి దారుణ హత్య ..భర్తతో కలిసి చంపిన భార్య

అప్పు తిరిగివ్వాలని అడిగితే చంపేశారు: మృతుడి తండ్రి సంభాల్(యూపీ): ప్రియుడిని ఇంటికి పిలిచి తన భర్తతో కలిసి దారుణంగా హత్య చేసిందో మహిళ. ఇంట్లోన

Read More