దేశం

దేశాన్ని తప్పుదోవ పట్టించారు.. కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఫైర్

వెంటనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశం నిర్వహించాలి న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ విషయంలో దేశాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టించిందని కాంగ్రెస్

Read More

రాజ్యాంగమే దేశ ఐక్యతకు పునాది : సీజేఐ జస్టిస్ గవాయ్

రాజ్యాంగమే దేశ ఐక్యతకు పునాది : సీజేఐ జస్టిస్ గవాయ్ లక్నో: రాజ్యాంగమే దేశ ఐక్యతకు బలమైన పునాది అని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ బీఆర్ గవా

Read More

పాక్ ప్రతిపాదనలన్నీ బూటకమే :కేంద్ర మాజీ మంత్రి ఎంజే అక్బర్ ఫైర్

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి ఎంజే అక్బర్ పాకిస్తాన్​ను పాముతో పోల్చారు. ఎంపీల అఖిలపక్ష బృందంలో సభ్యుడిగా ఆయన  కోపెన్‌హాగన్‌ లో పర్యటి

Read More

మళ్లీ నటిస్తున్న స్మృతి ఇరానీ

‘క్యోంకీ సాస్ భీ కభీ బహూ థీ-2’ షూటింగ్​లో పాల్గొన్న కేంద్ర మాజీ మంత్రి న్యూఢిల్లీ: అలనాటి సీరియల్ నటి, కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇ

Read More

ఆక్సియం-4 మిషన్లో..ISRO గగన్​యాన్ ​మైక్రోగ్రావిటీ పరిశోధనలు

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన గగన్​ యాన్​ మిషన్​ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే సగానికి పైగా పరీక్షలు విజ

Read More

మిస్ వరల్డ్-2025 విజేతగా థాయిలాండ్ సుందరీ ఓపల్ సుచాత

హైదరాబాద్: మిస్ వరల్డ్-2025 విజేతగా థాయిలాండ్ సుందరీ ‘ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ’ నిలిచింది. శనివారం (మే 31) హైదరాబాద్‎లోని హెటెక్స్ వేది

Read More

మిస్ వరల్డ్ 2025 పోటీల నుంచి మిస్ ఇండియా నందిని గుప్తా ఔట్

హైదరాబాద్‎లోని హైటెక్స్ వేదికగా మిస్ వరల్డ్ 2025 అందాల పోటీల ఫైనల్స్ అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ మిస్ వరల్డ్ పోటీల నుంచి మిస్ ఇండియా నందిని గుప్తా

Read More

Operation Sindoor:వ్యూహాత్మక తప్పిదాలను గుర్తించాం..సరిదిద్దుకున్నాం..ఆపరేషన్​సింధూర్ పై CDS జనరల్​చౌహాన్​

ఆపరేషన్​ సింధూర్​ ప్రారంభంలో భారత్​స్వల్ప నష్టాలను చవిచూసిందని CDS జనరల్​ అనిల్​ చౌహాన్ అంగీకరించారు. అయితే ఆరు యుద్ద విమానాలను కూల్చివేశామని పాకిస్తా

Read More

Covid19: విజృంభిస్తున్న కరోనా..3వేలు దాటిన కేసులు..29కి చేరిన మృతులు..కేరళలో అత్యధికం

దేశంలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. శనివారం (మే31) నాటికి దేశవ్యాప్తంగా కరోనా కేసులు 3వేలు దాటాయి. ప్రస్తుతం దేశంలో 3వేల 207 యాక్టివ్​ కే

Read More

Heavy Rains: ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు..28 మంది మృతి

నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాల్లో రుతు పవనాల ఎఫెక్ట్​ తో భారీ వర్షాలు బీభత్సం

Read More

నాలుగేళ్ల పాపపై అత్యాచారం.. విచారణకు వెళ్లిన అధికారులపైనే ఫైరింగ్.. షూట్ చేసి పడేసిన లేడీ పోలీస్ బాస్

నాలుగేళ్ల పాపపై అత్యాచారానికి తెగబడ్డాడు ఒక దుర్మార్గుడు. అప్పుడే చిన్ని చిన్ని మాటలు మాట్లాడుతూ.. బుడి  బుడి అడుగులు వేస్తున్న చిన్నారిపై అఘాయిత

Read More

జూన్ 10న భారత్ బంద్..ఎందుకంటే.?

జూన్ 10న భారత్ బంద్ కు పిలుపునిచ్చింది మావోయిస్టు కేంద్రకమిటీ. ఛత్తీస్ ఘడ్ లో 27 మంది మావోయిస్టుల ఎన్ కౌంటర్ కు నిరసనగా బంద్ కు పిలుపునిచ్చారు. జూన్ 1

Read More

విద్వేషపూరిత ప్రసంగం..ఎమ్మెల్యేకు రెండేళ్ల జైలు శిక్ష

లక్నో: విద్వేష రగిల్చే ప్రసంంగా కేసులో  ఎమ్మెల్యేకు కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. 2022లో విద్వేషపూరిత ప్రసంగం చేసినందుకు మౌ యూపీలోని మౌ

Read More