దేశం

దగ్గు, సర్ది మందులు మోతాదుకు మించి వాడొద్దు.. కేంద్రం ఎందుకు ఇలా చెప్పిందంటే..

హైదరాబాద్, వెలుగు: దేశంలోని పలు  రాష్ట్రాల్లో దగ్గు మందులు వికటించి చిన్నారులు మరణిస్తున్నారన్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

Read More

చెరువులో పడ్డ ట్రాక్టర్.. 11 మంది మృతి..మధ్యప్రదేశ్ లో దుర్గాదేవి నిమజ్జనోత్సవంలో అపశ్రుతి

భోపాల్: దసరా పండుగ వేళ మధ్యప్రదేశ్ లో దుర్గాదేవి నిమజ్జనోత్సవంలో విషాదం చోటు చేసుకుంది. ఖండ్వా జిల్లాలో దుర్గమాత విగ్రహాలను తరలిస్తున్న ట్రాక్టర్&zwnj

Read More

క్యూఆర్ కోడ్తో నేషనల్ హైవే డీటైల్స్

అందుబాటులోకి తెస్తున్నకేంద్ర రవాణా శాఖ  న్యూఢిల్లీ, వెలుగు: ఇకపై ఒక్క క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు మనం ప్రయాణించే జాతీయ రహదారి(ఎన్​హెచ

Read More

పాకిస్తాన్‌‌‌‌కు ఆర్మీ చీఫ్ జనరల్ ద్వివేది స్ట్రాంగ్‌‌‌‌ వార్నింగ్..ఉగ్రవాదాన్ని ఆపకుంటే.. ప్రపంచ పటంలో లేకుండా చేస్తం

    భౌగోళిక చరిత్రలో ఉండాలనుకుంటారా? లేదా? అనేది పాక్ ఆలోచించుకోవాలి     ఆపరేషన్‌‌‌‌ సిందూర్&zw

Read More

ఇండియా ఎవరికీ తలవంచదు..అమెరికా డిమాండ్లను మోదీ కేర్ చేయరు: పుతిన్

మోదీ తెలివైన, బ్యాలెన్స్​డ్  లీడరని ప్రశంసలు రష్యా, భారత్​ది ప్రత్యేక బంధమని వెల్లడి మాస్కో: రష్యా నుంచి క్రూడాయిల్  కొనకుండా భారత

Read More

డీల్ కు ఒప్పుకోకుంటే నరకమే ..హమాస్ కు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అల్టిమేటం

5వ తేదీ సాయంత్రం 6 గంటలలోగా అంగీకరించాలి  లేదంటే హమాస్ ఫైటర్లను వేటాడతామని హెచ్చరిక  గాజాలో శాంతికి 20 పాయింట్ల ప్రపోజల్  ఇదివ

Read More

Cough Syrup: రెండేళ్ల లోపు పిల్లలకు దగ్గు మందు తాపొద్దు.. కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక

న్యూఢిల్లీ: మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 11 మంది పిల్లలు చనిపోయారు. దగ్గు మందు తాగడం వల్లే ఈ చిన్నారులు చనిపోయారనే ప్రచారం దేశవ్యాప్తంగా ఆందోళ

Read More

TVS XL బయటపెట్టిన నిజం.. ఈ పాయింట్తో మర్డర్ మిస్టరీ సినిమా తీస్తే.. పక్కా సూపర్ హిట్..!

కర్ణాటకలో జరిగిన ఈ క్రైం నేరస్తుల చావు తెలివితేటలకు నిదర్శనం. క్రైం చేసి ఎంత తెలివిగా మేనేజ్ చేసినా ఒక్క పాయింట్ దగ్గర దొరికిపోతారని చెప్పడానికి ఈ క్ర

Read More

కరూర్ తొక్కిసలాటపై మద్రాస్ హైకోర్టు సీరియస్.. ఘటనాస్థలం నుంచి విజయ్ వెళ్లిపోవటంపై సీరియస్

కరూర్ తొక్కిసలాట కేసులో TVK పార్టీ అధినేత, నటుడు విజయ్ పై మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ దుర్ఘటన జరిగిన వెంటనే పార్టీ చీఫ్ వి

Read More

టిక్కెట్ కొంటే ఈ రైలులో మూడు పూటలా ఫ్రీ ఫుడ్.. దేశంలోనే ప్రత్యేక రైలు వివరాలివే..

భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద, అత్యంత రద్దీగా నడిచే రైల్వే నెట్‌వర్క్‌లలో ఒకదిగా పేరు గడించింది. రోజూ లక్షలాది మంది రైళ్లలో ప్రయాణం చేస్తుంటార

Read More

మోడీ తెలివైన నాయకుడు.. అమెరికా ఒత్తిళ్లకు ఇండియా తలొగ్గదు: పుతిన్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చమురు దిగుమతుల విషయంలో భారతదేశానికి అమెరికా నుంచి వస్తున్న  ఒత్తిళ్లను తిప్పికొట్టేలా స్పష్టమైన హెచ్చరికలు జార

Read More

వందే భారత్ రైలు ఢీకొని నలుగురు యువకులు చనిపోయారు

హై స్పీడ్ రైలు వందే భారత్ రైలు ఢీకొని నలుగురు చనిపోయిన ఘటన బీహార్ రాష్ట్రంలో జరిగింది. 2025, అక్టోబర్ 3వ తేదీ ఉదయం 5 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు చెబు

Read More

చెన్నై సిటీలో హై అలర్ట్ : సీఎం ఇంటిని పేల్చేస్తామంటూ వార్నింగ్

తమిళనాడు రాష్ట్రంలో పోలీసులు ఉరుకులు, పరుగులు. 2025, అక్టోబర్ 3వ తేదీ ఉదయం పోలీసులకు వచ్చిన ఓ ఈ మెయిల్ కలకలం రేపింది. సీఎం స్టాలిన్ ఇంటిని పేల్చేస్తున

Read More