దేశం
తాజ్ మహల్కు బాంబ్ బెదిరింపు కలకలం.. ఆర్డీఎక్స్తో పేల్చేస్తామని వార్నింగ్
ఆగ్రా: ప్రపంచ ప్రసిద్ధ కట్టడాలల్లో ఒకటైన తాజ్ మహల్కు బాంబ్ బెదిరింపు తీవ్ర కలకలం రేపింది. తాజ్ మహల్ను ఆర్డీఎక్స్తో పేల్చేస్తామని గుర్తు
Read Moreవిజృంభిస్తున్న కరోనా.. కర్ణాటక, మహారాష్ట్రలో ఒక్కొక్కరు మృతి
కరోనా మహమ్మారి మరో సారి విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఎండాకాలం పూర్తి కాకముందే వర్షాలు కురుస్తుండటంతో.. వాతావరణం
Read Moreరోడ్డు దాటుతుండగా ఢీకొట్టిన కారు.. ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు స్పాట్ డెడ్
చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ఢీకొట్టడంతో ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం
Read Moreఆపరేషన్ సిందూర్.. ప్రతి భారతీయుడు గర్వపడేలా చేసింది: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: పహల్గాం టెర్రరిస్ట్ ఎటాక్కు కౌంటర్గా భారత చేపట్టిన ఆపరేషన్ సిందూర్పై ప్రధాని మోడీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం (మ
Read Moreభారీ వర్షాలకు కుప్పకూలిన పోలీస్ స్టేషన్.. ఎస్సై మృతి
ఢిల్లీలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఒకవైపు గాలులు, మరో వైపు ఉరుములు మెరుపులతో కూడిన వానలతో ఢిల్లీతో పాటు సమీప ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి. శనివారం
Read Moreభర్తల ప్రాణాల కోసం పోరాడాల్సింది.. మీకు స్ఫూర్తి లేదు: పహల్గాం బాధిత మహిళలపై బీజేపీ MP వివాదస్పద వ్యాఖ్యలు
చంఢీఘర్: కల్నల్ సోఫియా ఖురేషిపై మధ్యప్రదేశ్ బీజేపీ నేత, మంత్రి కున్వర్ విజయ్ షా చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. కల్
Read Moreఢిల్లీలో వాన బీభత్సం.. వందకు పైగా విమానాలు రద్దు.. 49 దారి మళ్లింపు
ఢిల్లీలో వాన దంచికొట్టింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వాన ఢిల్లీని అతలాకుతలం చేసింది. భారీ వర్షం దెబ్బకు ఢిల్లీ వీధులన్నీ జలమయం అయ్యాయి.
Read Moreఒకే వేదికపై హిందూ ముస్లిం జంటల పెళ్లి
భారీ వర్షం కారణంగా మతసామరస్యం వికసించింది. ఒకే వేదికపై హిందూ,ముస్లీం వివాహాలు జరిగాయి. ఈ ఘటన మే 20న పూణెలో జరిగింది. మే 20న పూణెలోన
Read Moreఇంత చిన్నదానికి చచ్చేలా కొడతారా..? కస్టమర్పై జెప్టో డెలివరీ బాయ్ దాడి
బెంగళూరు: సరుకులను డెలివరీ చేయడానికి వెళ్లిన జెప్టో డెలివరీ బాయ్ చిరునామా తప్పుగా పెట్టారంటూ గొడవ పడ్డాడు. మాటామాట పెరగడంతో కస్టమర్పై పిడిగుద్దుల
Read Moreపాక్ టెర్రరిజం ఆపేదాకా సస్పెన్షన్లోనే సింధు ఒప్పందం: యూఎన్లో తేల్చిచెప్పిన భారత్
న్యూఢిల్లీ: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్ చేసిన తప్పుడు ప్రచారాన్ని ఐక్యరాజ్యసమితి (యూఎన్)లో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి పర్వతనేని హరీశ్ శనివారం
Read Moreరష్యా-, ఉక్రెయిన్ మధ్య రెండో రోజూ ఖైదీల మార్పిడిరష్యా-, ఉక్రెయిన్ మధ్య రెండో రోజూ ఖైదీల మార్పిడి
కీవ్: రష్యా, ఉక్రెయిన్ మధ్య రెండో రోజు శనివారం కూడా యుద్ధ ఖైదీల మార్పిడి కొనసాగింది. 307 మంది చొప్పున రెండు దేశాలు యుద్ధ ఖైదీలను విడుదల చేశాయి. శుక్రవ
Read Moreఢిల్లీ ఫ్యాక్టరీలో పేలుడు.. బవానా పారిశ్రామికవాడలోని సెక్టార్–2లో ప్రమాదం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఓ భవనం కుప్పకూలింది. శనివారం తెల్లవారుజామున బవానా పారిశ్రామికవాడ
Read Moreబార్డర్లో చొరబాటుయత్నం.. పాక్ పౌరుడి కాల్చివేత
అహ్మదాబాద్: భారత్లో చొరబాటుకు యత్నించిన పాకిస్తాన్కు చెందిన వ్యక్తిని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) అధికారులు కాల్చివేశారు. శుక్రవారం
Read More












