దేశం
దేశ రాజధానిని ముంచెత్తిన భారీవర్షం..ఢిల్లీలో ఇది పరిస్థితి
దేశ రాజధాని ఢిల్లీని భారీవర్షాలు అతలాకుతలం చేశాయి. నిన్నటినుంచి కురుస్తున్న వర్షాలకు ఢిల్లీలోని లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. డ్రైనేజీలు ఉప్పొంగాయ
Read Moreఇండియాలో పెరుగుతున్న కరోనా కేసులు.. రెండు కొత్త వేరియంట్లు గుర్తింపు..
ఇండియాలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది.. కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కరోనా కొత్త వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది. ఆయా రాష్ట
Read Moreఉత్తరాఖండ్:బద్రీనాథ్ హైవేపైవిరిగిపడిన కొండచరియలు .. 6 కి.మీ ట్రాఫిక్ జామ్
ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బద్రీనాథ్ హైవే (NH 7) కొండచరియలు విరిగిపడడంతో ఆరు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్థంభించింది. పర్య
Read Moreఢిల్లీలో భారీ వర్షాలు..కూలిన ఇందిరాగాంధీ ఎయిర్ పోర్ట్ పైకప్పు..విమానాలు దారిమళ్లింపు
భారీ వర్షాలతో ఢిల్లీ అతలాకుతలం అయింది. ఆదివారం (మే25) కురిసిన వర్షాలు ఢిల్లీని ముంచెత్తాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. తెల్లవారు జామునుంచ
Read Moreకరోనాతో 21 ఏళ్ళ యువకుడు మృతి.. థానేలో విజృంభిస్తున్న వైరస్..
దేశవ్యాప్తంగా కరోనా వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే కేరళ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కరోనాతో పలువురు మృతి చెందగా... తాజాగా మహారాష్ట్రలోని థానేలో మరో కరో
Read Moreవిచిత్ర వాతావరణం: రోహిణి కార్తెలో భారీ వర్షాలు...!
రోహిణికార్తెలో ఎండలు రోళ్లు పగిలేలా ఉంటాయని నానుడి . సూర్యభగవానుడు రోహిణి నక్షత్రంలో ఉన్న సమయంలో రోజు రోజుకు వేడి పెరుగుతుంది. ఈ కాలంలో ఎం
Read Moreకన్న కొడుకును పార్టీ నుంచి, ఫ్యామిలీ నుంచి బహిష్కరించిన లాలూ ప్రసాద్ యాదవ్
పాట్నా: బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం జరిగింది. రాష్ట్రీయ జనతా దళ్ (RJD) పార్టీ నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ తన పెద్ద కొడుకైన తేజ్ ప్రతాప్ యాదవ్ను బహిష
Read MoreViral Video: కేరళలో గుళ్లల్లో ఏనుగులు.. రోడ్లపై నిప్పుకోడి..
కేరళలో నిప్పుకోడి ( ఆస్ట్రిచ్ పక్షి) రోడ్డుపై హల్ చల్ చేసింది. ఎర్నాకుళం జిల్లా ఎడతలలో రద్దీగా ఉండే రోడ్డుపై పరిగెత్తింది. ట్రాఫిక్ రూ
Read Moreజపాన్ను దాటేశాం.. 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ : నీతి ఆయోగ్
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 5 ట్రిలియన్ డాలర్ ఎకానమీ లక్ష్యంగా దూసుకుపోతున్న ఇండియా.. లేటెస్ట్ గా మరో మైలు రాయిని దాటింది. జపాన్ ను అధిగమించి 4వ స్థానానిక
Read Moreతాజ్ మహల్కు బాంబ్ బెదిరింపు కలకలం.. ఆర్డీఎక్స్తో పేల్చేస్తామని వార్నింగ్
ఆగ్రా: ప్రపంచ ప్రసిద్ధ కట్టడాలల్లో ఒకటైన తాజ్ మహల్కు బాంబ్ బెదిరింపు తీవ్ర కలకలం రేపింది. తాజ్ మహల్ను ఆర్డీఎక్స్తో పేల్చేస్తామని గుర్తు
Read Moreవిజృంభిస్తున్న కరోనా.. కర్ణాటక, మహారాష్ట్రలో ఒక్కొక్కరు మృతి
కరోనా మహమ్మారి మరో సారి విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఎండాకాలం పూర్తి కాకముందే వర్షాలు కురుస్తుండటంతో.. వాతావరణం
Read Moreరోడ్డు దాటుతుండగా ఢీకొట్టిన కారు.. ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు స్పాట్ డెడ్
చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ఢీకొట్టడంతో ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం
Read Moreఆపరేషన్ సిందూర్.. ప్రతి భారతీయుడు గర్వపడేలా చేసింది: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: పహల్గాం టెర్రరిస్ట్ ఎటాక్కు కౌంటర్గా భారత చేపట్టిన ఆపరేషన్ సిందూర్పై ప్రధాని మోడీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం (మ
Read More












