దేశం
మేం పోతే ఊరికే పోం.. సగం ప్రపంచాన్ని మాతో తీసుకెళ్తం: అమెరికా గడ్డ నుంచి మునీర్ అణ్వాయుధ బెదిరింపులు
వాషింగ్టన్: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, జనరల్ అసిమ్ మునీర్ భారత్పై మరోసారి విషం వెళ్లగక్కాడు. ఏకంగా అగ్రరాజ్యం అమెరికా గడ్డ మీద నుంచి ఇండియాపై బెదిరిం
Read Moreడేకేర్ సెంటర్లతో జాగ్రత్త.. 15 నెలల చిన్నారిని కొట్టి-కొరికిన సిబ్బంది.. తల్లిదండ్రులు కన్నీరు
నోయిడాలోని ఒక డేకేర్ సెంటర్లో 15 నెలల చిన్నారిపై ఘోరం జరిగింది. అసలు మాటలు కూడా సరిగ్గారాని ఓ చిన్నారి తొడలపై గాయాలు, పళ్ళకాటు గుర్తులు ఉండటంతో
Read Moreదద్దరిల్లిన పార్లమెంట్.. పార్లమెంట్ ఉభయ సభలు మధ్యాహ్నం వరకు వాయిదా
న్యూఢిల్లీ: ప్రతిపక్షాల ఆందోళలతో పార్లమెంట్ దద్దరిల్లింది. సోమవారం (ఆగస్ట్ 11) ఉదయం ఉభయ సభలు ప్రారంభం కాగానే బీహార్ ఓటర్ల జాబితా సవరణపై చర్చ నిర్వహించ
Read Moreక్విక్ సర్వీస్: అలా15 నిమిషాల్లో వచ్చి అంట్లు తోమేస్తారు.. ఇల్లు తుడిచేస్తారు..! ఇంకా..
దేశంలో ప్రస్తుతం క్విక్ కామర్స్ రంగం వేగంగా విస్తరించిన సంగతి తెలిసిందే. కావాల్సిన కిరాణా సరుకుల నుంచి ఆహారం వరకు అన్నింటినీ జస్ట్ 15 నిమిషాల్లో అందిం
Read Moreఎత్తుకు పైఎత్తు వేసి పాక్కు చెక్.. వ్యూహాలు తెల్వకుండనే గట్టి దెబ్బ కొట్టాం: ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్పై భారత ఆర్మీ చీఫ్జనరల్ఉపేంద్ర ద్వివేది కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ద
Read Moreసాక్ష్యాలు సమర్పించండి.. రాహుల్ గాంధీకి ఈసీ నోటీసులు
న్యూఢిల్లీ: ఎన్నికల్లో మోసం జరిగిందని ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన తాజా ఆరోపణలను ఎన్నికల సంఘం (ఈసీ) ఖండించింది. గురువారం బెంగళూ
Read More6500 కిలోల ఉపగ్రహాన్ని ప్రయోగించనున్న ఇస్రో
చెన్నై: అమెరికా అభివృద్ధి చేసిన 6500 కిలోల ఉపగ్రహాన్ని మరికొద్ది నెలల్లో లాంచ్ చేయనున్నామని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ వి.నారాయణన్ &n
Read Moreప్రజా సేవ కోసమే వ్యవస్థలు..సీజేఐ బీఆర్ గవాయ్ కామెంట్
ప్రతి ఒక్కరికీ న్యాయం సులభంగా అందాలని వ్యాఖ్య ఈటానగర్(అరుణాచల్ ప్రదేశ్): దేశంలో న్యాయ వ్యవస్థ,
Read Moreఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. కేసీ వేణుగోపాల్ సహా ఐదుగురు ఎంపీలకు తృటిలో తప్పిన ప్రమాదం
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం (ఆగస్ట్ 10) రాత్రి తిరువనంతపురం నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా AI 245
Read Moreఅమెరికాపై ప్రతీకార సుంకాలు?..స్టీల్, అల్యూమినియంపై ట్రంప్ 50 శాతం టారిఫ్ వేసినందుకే..
డబ్ల్యూటీఓ రూల్స్ కింద ఒత్తిడి తెచ్చే ప్రయత్నాం..పట్టించుకోని ట్రంప్ సర్కార్&zwnj
Read Moreఇండియా కూటమి ఎంపీలకు AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే డిన్నర్
న్యూఢిల్లీ: ఇండియా కూటమి ఎంపీలకు కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే సోమవారం ఢిల్లీలో డిన్నర్ ఇవ్వనున్నారు. చాణక్యపుర
Read Moreఓట్ చోరీ.ఇన్ పోర్టల్ ప్రారంభించిన కాంగ్రెస్.. మద్దతు తెలపాలని రాహుల్ రిక్వెస్ట్
న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం (ఈసీ)తో కలిసి బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడిందంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలపై ఆ పార్
Read Moreదేశంలో చర్చకు దారితీసిన ఎన్నికల నిర్వహణ
దేశంలోని 4,130కుపైగా ఉన్న అసెంబ్లీ స్థానాల్లో ఒక్క మహదేవపుర అసెంబ్లీ స్థానంలో చోటు చేసుకున్న ఓటర్ల జాబితా అక్రమాలను చూసిన తర్వాత..మన ఓటరు
Read More












