దేశం
ముంబైలో దుమ్ము తుఫాను.. భారీ వర్షానికి ముందు బీభత్సం..
ముంబైని దుమ్ము తుఫాను వణికించింది.. శుక్రవారం ( ఏప్రిల్ 4 ) మధ్యాహ్నం బలమైన గాలులతో చెలరేగిన దుమ్ము తుఫానుకు జనజీవనం స్తంభించింది. సిటీలోని చాలా ప్రాం
Read Moreనేపాల్లో భూకంపం..ఢిల్లీ, యూపీలో కూడా ప్రకంపనలు
నేపాల్ లో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై 5.0 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఏప్రిల్ 4న రాత్రి
Read Moreడ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికిన లేడీ కానిస్టేబుల్.. కళ్లు బైర్లు కమ్మే రీతిలో ఆస్తులు
సమాజంలో ప్రస్తుతం డ్రగ్స్ ఒక ప్రధాన సమస్యగా మారిపోయింది. డ్రగ్స్కు బానిస యువత ఎంతో అమూల్యమైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. దీంతో డ్రగ్స్
Read Moreసుప్రీంకోర్టుకు చేరిన వక్ఫ్ వివాదం.. బిల్లును వ్యతిరేకిస్తూ ఎంపీలు ఒవైసీ, మహ్మద్ జావేద్ పిటిషన్
న్యూఢిల్లీ: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు వివాదం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవ
Read Moreతమిళనాడు పాలిటిక్స్లో సంచలనం.. బీజేపీ చీఫ్ పదవికి అన్నామలై గుడ్ బై..!
చెన్నై: తమిళనాడు పాలిటిక్స్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో వినిపిస్తోన్న ఊహాగానాలు నిజమయ్యాయి. తమిళనాడు బీ
Read Moreబీపీ సైలెంట్ కిల్లర్.. లైట్ తీసుకుంటే అంతే సంగతి.. బెంగళూరు సీఈఓ చెప్పేది వినండి
అతనో కంపెనీకి సీఈఓ.. శనివారం వీకెండ్ కావడంతో ఇంట్లో రిలాక్స్ అవుతున్నాడు.. ఉన్నట్టుండి ముక్కులో రక్తం కారడం మొదలైంది.. ఎంత ప్రయత్నించినా బ్లీడింగ్ తగ్
Read Moreసీఎం స్టాలిన్ మరో కీలక నిర్ణయం.. చెన్నైలో కార్ల్ మార్క్స్ భారీ విగ్రహం
చెన్నై: తమిళనాడులోని స్టాలిన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. జర్మన్ తత్వవేత్త, విప్లవాత్మక సోషలిస్ట్ కార్ల్ మార్క్స్ విగ్రహాన్ని తమిళనాడు రాజధాని
Read Moreకేరళ సీఎం పినరయి విజయన్ కు షాక్.. వీణా విజయన్ విచారణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
కేరళ సీఎం పినరయి విజయన్ కుమార్తె టీ వీణా విజయన్ పై నమోదైన ఆర్థిక నేరం కేసులో ఆమెను విచారించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. న్యాయ విచారణ చేపట్టేందుకు క
Read Moreపార్లమెంట్ను అడగండి: పిల్లలు సోషల్ మీడియా వినియోగంపై బ్యాన్ పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: 13 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు సోషల్ మీడియా వాడకంపై చట్టబద్ధమైన నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను దేశ అత్యున్న
Read Moreఅసలు ‘కైలాస’ దేశమే లేదు.. అన్నీ సొల్లు ముచ్చట్లే.. వెలుగులోకి ‘నిత్యానంద’ బాగోతం
ఇండియాలో పలు కేసుల్లో ఇరుక్కుని దేశం విడిచి పారిపోయిన నిత్యానంద బాగోతం బయటపడింది. ‘కైలాస’ అనే హిందూ దేశం సృష్టించానని, ధర్మ పరిరక్షణ కాంక్
Read Moreఏంటా వీరావేశం:కోర్టు బయట..లాయర్ను పరిగెత్తించి కొట్టిన అమ్మాయిలు
ఇద్దరి మహిళలు వీరావేశంతో ఊగిపోయారు..ప్లేస్ ఏదైతేనేం మాకెవరు అడ్డు అని రెచ్చిపోయారు. కోర్టు ముందే లాయర్ గళ్లా పట్టుకుని వీరబాదుడు బాదారు..ఈడ్చితన్నారు.
Read MoreLoksabha Session: ట్రంప్ టారిఫ్లపై లోక్సభలో రచ్చ..భారత్కు తీవ్రనష్టం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై సుంకాల యుద్దం ప్రకటించిన విషయం తెలిసిందే..ట్రంప్ సుంకాల ప్రభావం భారత్పై కూడా చూపుతోంది. భారత్ పై 27
Read Moreహాస్పిటల్ అడిగినంత డబ్బులు కట్టలేకపోయారు.. ఏడు నెలల గర్భిణి ప్రాణం పోయింది !
పుణె: కార్పొరేట్ హాస్పిటల్ ధన దాహానికి ఏడు నెలల గర్భిణి నిండు ప్రాణం బలైపోయింది. మహారాష్ట్రలోని పుణె నగరంలో ఈ విషాద ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన ప
Read More












